Home » Earthquake
అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రమైన అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. దీంతో అలస్కా రాష్ట్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ యూఎస్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.7 తీవ్రత నమోదైంది. తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే..
శుక్రవారం సాయంత్రం 7.49 గంటలకు ఢిల్లీలో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు తెలిపింది. ఝజ్జార్ సమీపంలో భూకంపం రావడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Earthquake Shakes Delhi: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్పై 4.1గా నమోదు అయింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
జపాన్లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది. జపాన్కి, ఫిలిప్పీన్స్కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది.
Earthquake Hits Iran: గత తొమ్మిది రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తున్నారు. శనివారం ఉదయం కూడా రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి.
బాబా వంగా జోస్యం గురించి అందరికీ తెలుసు. ఆమె చెప్పిన అనేక మాటలు నిజమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా, న్యూ బాబా వంగా జోస్యం అందరినీ కలవరపెడుతోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోవు 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందనేది ఈ కొత్త బాబా జోస్యం. దీంతో..
కాస్కి, చుట్టుపక్కల జిల్లాల్లోని తనహు, పర్వత్, బాగ్లుంగ్ సహా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయని అధికారులు చెప్పారు. నేపాల్లో వారం రోజుల్లో చోటుచేసుకున్న రెండో భూకంపం ఇది.
పాకిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావంతో మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ..
Earthquake: టిబెట్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదు అయింది. ఎన్సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని, దీనివల్ల భూకంపం తర్వాత ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.