Home » Dubai
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్లోని నసీరుద్దీన్ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ తదితరులు పరామర్శించారు.
ఉమ్రాయాత్ర ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోమవారం తెల్లారేసరికి ప్రమాద వార్త విని నగరవాసులు ఉలిక్కిపడ్డారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నగరానికి చెందిన 45 మంది మరణించడంతో సిటీ జనులు దిగ్బ్రాంతి కి గురయ్యారు.
బీఆ (BEEAH) ఫెసిలిటీ, టెక్టాన్ (tecton) ఇంజనీరింగ్, అరబ్ - ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశంకానున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, రికవరీ ప్లాంట్లు, వైద్య రంగంలో బీఆ (BEEAH)ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
చేతిలో యాభై రూపాయలుంటే సాధారణ హోటల్లో కాఫీ తాగొచ్చు. పర్సులో ఐదొందలుంటే స్టార్బక్స్లో కాఫీ రుచి చూడొచ్చు. అయితే దుబాయ్లోని ఒక కేఫ్లో కప్పు కాఫీ తాగాలంటే... అరలక్షకు పైగా చెల్లించాల్సిందే. ఎందుకంటే... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ అదే మరి.
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన 3 రోజుల యూఏఈ పర్యటన ముగిసింది. శనివారం ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక 3 రోజుల పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో చంద్రబాబు బృందం పాల్గొంది.
ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. దుబాయ్లో మూడో రోజు పర్యటనలో భాగంగా యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
ప్రపంచంలోనే అతి బరువైన బంగారు డ్రెస్ను దుబాయ్లో ఆవిష్కరించారు. 10.5 కిలోగ్రాముల బరువు, రూ.9.5 కోట్ల విలువ కలిగిన ఈ 'దుబాయ్ డ్రెస్' గిన్నిస్ వరల్డ్ రికార్డుల అధికారిక గుర్తింపు పొందింది. సౌదీ అరేబియా ప్రముఖ..
మన దేశం నుంచి ఎంతో మంది వ్యక్తులు మెరుగైన అవకాశాలు, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం గల్ఫ్ దేశాలకు, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వలస వెళుతుంటారు. చాలా మంది తమ అవసరాలకు అనుగుణంగా సంపాదించుకుంటారు. కొందరు మాత్రం ఎవరికీ సాధ్యం కాని అద్భుతాలను సృష్టిస్తారు.
దేశంలో అతిపెద్ద డ్రగ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పవన్ ఠాకూర్ దుబాయ్ కేంద్రగా డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో నిర్ధారణ అయింది.