Home » Dubai
రెండేళ్ల క్రితం హర్యానాలో ఒక వ్యాపారవేత్త హత్య తర్వాత దేశం విడిచి పారిపోయిన భారతీయ గ్యాంగ్స్టర్ రావు ఇందర్జీత్ యాదవ్ను దుబాయ్లో అరెస్టు చేశారు. ఇందర్జీత్కు సంబంధించిన పత్రాలను దుబాయ్ అధికారులు కోరారని, అతడిని అతి త్వరలో భారత్కు అప్పగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
మిషిన్ మనిషి కంటే అద్భుతంగా సీపీఆర్ చేయటంతో పాటు ఎక్కువ సేపు సీపీఆర్ చేయగలదు. ఎంతో నైపుణ్యంతో మిషిన్ సీపీఆర్ చేసి మనిషి ప్రాణాలు నిలబెట్టగలదు.
హోర్ముజ్ జలసంధిని దాటే నౌకల నుంచి అధికారికంగా చార్జీల వసూలుకు ఇరాన్ సిద్ధమైంది. జలసంధిలో నౌకల రాకపోకల పర్యవేక్షణ, ఫీజులు, అనుమతులు, నిషేధాలు తదితర అంశాలతో ప్రణాళికను సిద్ధం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. ఇరాన్కు చెందిన సౌత్ ఫార్స్ సహజవాయు రిఫైనరీపై, బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇంధన ట్యాంక్పై డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో విమానాశ్రయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది.
దుబాయ్ ఎయిర్పోర్టుకు సమీపంలోని ఇంధన ట్యాంకుపై సోమవారం ఇరాన్ డ్రోన్ దాడి జరగడంతో కలకలం రేగింది. ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
యుద్ధంలో ఇరాన్ను పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనికపరంగా, ఆర్థికంగానే కాక..
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. ఈ దేశాల మధ్య ఘర్షణ కారణంగా గల్ఫ్ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. తాజాగా దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది.
ఇరాన్ , అమెరికా- ఇజ్రాయెల్ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీక. విమానయాన రంగానికి కీలక స్థానం. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే నగరం.