Home » Drugs Case
ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో, సంపన్నులు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో మాత్రమే రహస్యంగా వినియోగించే మాదక ద్రవ్యాలు ఇప్పుడు పాఠశాలలకు ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులను విస్మయానికి గురి చేస్తోంది.’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి.
దేశంలో అతిపెద్ద డ్రగ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పవన్ ఠాకూర్ దుబాయ్ కేంద్రగా డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో నిర్ధారణ అయింది.
గంజాయి, డ్రగ్స్ రవాణాకు ఆయా ముఠాలు.. సరి కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, మట్టి గాజుల పార్సిళ్లలో డ్రగ్స్ పెట్టి.. దర్జాగా కొరియర్లోనే పంపిస్తున్నాయి.
మహీంద్రా యూనివర్సిటీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి యూనివర్సిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. 'మహీంద్రా యూనివర్సిటీ జీరో టాలరెన్స్ పాలసీ ను అనుసరిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించే లేదా మా విద్యార్థి సమాజం భద్రత, సంక్షేమాన్ని ప్రమాదంలోకి నెట్టే ఏ చర్యకైనా...
హైదరాబాద్లోని మహీంద్ర విశ్వవిద్యాలయంలో మత్తుమందుల రాకెట్ను సైబరాబాద్ ఈగల్ పోలీసు బృందాలు బట్టబయలు చేశాయి.
ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రేవ్ పార్టీ భగ్నం చేశారు. మాదాపూర్ డీసీపీ వినీత్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో రైడ్ నిర్వహించి..
బెంగళూరు నుంచి ఎండీఎంఏ తెప్పించి నగరంలో విక్రయిస్తున్న పాత నేరస్థుడితో పాటు అతడికి సరఫరా చేస్తున్న బెంగళూరుకు చెందిన విద్యార్థిని దోమలగూడ, హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7.30 లక్షల విలువైన 12.57 గ్రాముల ఎండీఎంఏ, 305 గ్రాముల గంజాయి, ఒక కారు, 3 మొబైల్స్, రూ.1080 స్వాధీనం చేసుకున్నారు.
అతడ్ని అరెస్టు చేయిస్తే ఏకంగా రూ. 430 కోట్లు ముట్టజెబుతామని అమెరికా బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశంలో డ్రగ్స్ సరఫరాకు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కారణమని భావిస్తున్న అమెరికా ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో పోలీసులు గురువారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ను హైదరాబాద్కు ఓ వ్యక్తి తీసుకువచ్చారు. ఆ డ్రగ్స్ను శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కడపకు చెందిన గుత్తా తేజ కృష్ణకు విక్రయిస్తుండగా చాకచక్యంగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
ఈగల్ టీమ్ ఇటీవల నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. అలాగే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్ న్యూ) పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ ముఠా అరెస్టు కేసులో పబ్బులతో ఉన్న లింకులు బయటపడ్డాయి.