Home » Drugs Case
హైదరాబాద్లోని పలు పబ్లపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్లోని క్వేక్ ఎరేనా పబ్లో తనిఖీలు చేసి, కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతో డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్గా తేలింది.
డ్రగ్స్ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబసభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు.
డ్రగ్స్ కేసులో టాలీవుడ్, బాలీవుడ్లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గత సంవత్సరం కూడా డ్రగ్స్ కేసులో నటి సోదరుడు పట్టుబడిన విషయం తెలిసిందే.
న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ లక్ష్యంగా చేసుకొని భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తూ డబ్బు సంపాదించే ప్లాన్ ఉన్నారు కేటుగాళ్ళు. హైదరాబాద్లో డ్రగ్స్ గుట్టు రట్టుచేశారు పోలీసులు
హైదరాబాద్, బెంగళూరు, గోవాలో ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేసి.. వారికి డ్రగ్స్ అలవాటు చేసి, ఆపై వారిని ఏజెంట్లుగా నియమించి డ్రగ్స్ దందా చేస్తున్న యెమెన్కు చెందిన వ్యక్తి..
తెలంగాణలో న్యూ ఇయర్ (2026) వేడుకలను టార్గెట్ చేసుకొని నగరంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ని అరెస్ట్ చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
నగరంలోని ఎస్ఆర్ నగర్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కేఫిటేరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ పట్టుబడింది.
వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిపై నమోదైన డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై పీటీ వారెంట్ను అనుమతించింది విజయవాడ కోర్టు.
ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు.
దావూద్ ఇబ్రహీం డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.