Home » DRDO
ఆపరేషనల్ కండిషన్ల కింద యూజర్ ఎవల్యూషన్ ట్రయిల్స్లో భాగంగా ప్రళయ్ క్షిపణులను ప్రయోగించినట్టు డీఆర్డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు క్షిపణలు నిర్దేశిత మార్గంలో వెళ్లి లక్ష్యాలను చేరుకున్నట్టు పేర్కొంది.
డీఆర్డీవో ఆధ్వర్యంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధవిమానాల అభివృద్ధి కోసం ప్రారంభమైన ఏఎమ్సీఏ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఏఎమ్సీఏ నమూనాలను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి ఏడు భారతీయ కంపెనీలు డీఆర్డీవో సంస్థతో భాగస్వామ్యం కోసం బిడ్లు దాఖలు చేశాయి.
DRDO వివిధ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది.
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సైన్యం కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను సన్నద్ధం చేస్తోంది. తాజాగా ఒడిశా తీరంలో పరీక్షించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) మొదటి విమాన పరీక్షను విజయవంతమైంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
మన దేశ ఆయుధ బలం రోజురోజుకు పదునెక్కుతోంది.
కర్నూలులోని టెస్టింగ్ రేంజ్లో డీఆర్డీఓ డ్రోన్ ద్వారా మిసైల్ను విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్ కు గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు.
డీఆర్డీఓ మరో అద్భుత విజయం సాధించింది. డ్రోన్ ద్వారా మిసైల్ను విజయవంతంగా ప్రయోగించింది. కర్నూలులోని టెస్టింగ్ రేంజ్లో జరిగిన ఈ ప్రయోగంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ డీఆర్డీఓకు శుభాకాంక్షలు తెలిపారు.
దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణులపై దృష్టి సారించిన భారత్.. కే-6 పేరుతో ఒక క్షిపణిని అభివృద్ధి చేస్తోంది.
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
Ballistic Missiles: పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. గురువారం ఒడిశా, చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది.