Home » Doctor
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్’ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీలో పైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా ఈ ఆసుపత్రికి నేటికీ సొంత భవనం లేదు. అలాగే అరకొర సౌకర్యాలతో, అద్దె భవనంలో నడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
సమతుల ఆహారంతోనే ఆరోగ్యం అని, అధిక కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, నూనెలతో ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. మారుతున్న జీవన శైలిలో మార్పులు తప్పనిసరి అని తెలుపుతున్నారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ ఉండకూడదని సూచిస్తున్నారు.
అతిగా ఆహారం.. ఆరోగ్యానికి చేటు అని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణకోశానికి సంబంధించిన గ్యాస్ట్రో ఎంటరైటీస్, నాన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇబ్బందులు ఎక్కువగా వస్తాయని తెలుపుతున్నారు.
ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి కొంతమంది మాయగాళ్లు మహిళలను లొంగదీసుకుని అవసరం తీరాక ఛీకొడుతున్నారు. అలాంటి ఓ ఘటన ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...
పందెం కోసం ఓ బాలుడు బాల్ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
కొత్త సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేస్తుంటాం. అయితే.. ఈ కేకుల తయారీలో వాడే కలర్స్ వల్ల, తయారు చేసే ప్రదేశాల పట్ల తడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయా అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
సన్నబడిన శ్వాసనాళానికి వైద్యులు చికిత్స చేసి ఓ యువకుడి నిండు ప్రాణాన్ని కాపాడారు. నగరానికి చెందిన యువకుడు రెండేళ్ల క్రితం ఫినాయిల్ తాగడంతో శ్వాసనాళం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే.. వైద్యులు అతడికి చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చేశారు. వివరాలిలా ఉన్నాయి.
గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి. భార్యా భర్తలిద్దరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అధిక బరువు లేదా తక్కువ బరువు లేకుండా సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. మీ ఆహారంలో పలు రకాల పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటే మంచిది.
యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఆ మహిళ నమ్మించి రూ.3.38 లక్షలకు వసూలు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.