Home » Doctor
కృతికా రెడ్డి హత్య 2025, ఏప్రిల్ 21వ తేదీన జరిగింది. 6 నెలల తర్వాత ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యాడు. హత్య జరిగిన సంవత్సరం తర్వాత.. మహేంద్ర తన ప్రియురాలికి చేసిన మెసేజ్లు వెలుగులోకి వచ్చాయి.
ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే డయాబెటిస్, హై బీపీ, ఫ్యాటీ లివర్ వంటి జీవనశైలి వ్యాధులు ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో వేగంగా పెరుగుతున్నాయి.
ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు.
వంటిల్లు అద్భుత ఔషధాలయం అని పెద్దలు ఊరికే అనలేదు. పోపులపెట్టెలోని దినుసులు, పదార్థాలే అతిపెద్ద జబ్బులను కూడా కట్టడి చేస్తాయనడానికి నిదర్శనం జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) పరిశోధన.
నా వయస్సు 70 సంవత్సరాలు. నాకు చాలా సంవత్సరాలుగా రెండు బుగ్గలమీద నల్లని పెద్దపెద్ద మచ్చలు ఉన్నాయి.
కంటి శుక్లాల సమస్య ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసు వ్యక్తుల్లో కనిపించేంది. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే దీని బారిన పడుతున్నారు. ఇటీవల ఎర్లీ ఆన్సెట్ క్యాటరాక్ట్ (చిన్న వయసులోనే వచ్చే శుక్లాలు) కేసులు ఎక్కువగా పెరిగాయి.
ఏటా కిడ్నీ సమస్యలతో బాధితులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షకుపైగా కొత్త మూత్రపిండ వైఫల్యాల కేసులు బయటపడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
కిడ్నీవ్యాధి.. ఇది సైలెంట్ కిల్లర్గా మారింది. లక్షణాలు కనిపించకుండానే యువతను పూర్తిగా కమ్మేస్తోంది.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవెరబోతోంది. కిడ్నీ వ్యాధులతో పోరాడుతున్న బాధితులకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికి వైద్యురాలు ఆ బిడ్డను తీసుకుని బయటికి వచ్చింది. బయటే ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండ్రి చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే మొదటిసారి తండ్రి అయిన ఆ వ్యక్తి.. తన బిడ్డను చూడగానే..