• Home » Devotional

Devotional

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పరిణామాలపై ప్రస్తుత దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సిట్ విచారణకు డిమాండ్ చేశారు.

మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క

మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క

మేడారం సమక్క - సారక్క అమ్మవార్ల మహాజాతర విజయవంతమైందని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పుకొచ్చారు.

ఆ రాశివారికి ఈ వారం ఆదాయం ఫుల్..

ఆ రాశివారికి ఈ వారం ఆదాయం ఫుల్..

ఆ రాశివారికి ఈ వారం ఆదాయం బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే కొంత మొత్తం ధనం అందుతుందని తెలుపుతున్నారు. మొత్తంగా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

యాదాద్రి దేవస్థానంలో బంగారం, వెండి డాలర్లు మాయం.. ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్

యాదాద్రి దేవస్థానంలో బంగారం, వెండి డాలర్లు మాయం.. ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బంగారం, వెండి డాలర్ల మాయం వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఆలయ EO చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేశారు. అధికారులకు మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

మాపై చేసిన ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

మాపై చేసిన ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి అంశంపై సుప్రీం కోర్టు నియమించిన సిట్.. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ సమర్పించిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఫైనల్ చార్జ్ షీట్‌లో నెయ్యిలో కల్తీ జరిగిందని, కానీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పిందని ప్రస్తావించారు..

నేడు భీష్మ ఏకాదశి.. ఇలా చేయండి..

నేడు భీష్మ ఏకాదశి.. ఇలా చేయండి..

మహాభారతంలో భీష్ముడికి ప్రత్యేక స్థానం ఉంది. కురుక్షేత్ర సమయంలో అంపశయ్యపై చేరిన ఆయన.. మాఘ శుద్ధ ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామాలను లోకానికి అందించారు.

శ్రీశైలంలో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

శ్రీశైలంలో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.30 లక్షల నగదు పట్టుబడింది.

జయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే.. పాపాలన్నీ తొలగిపోతాయి.!

జయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే.. పాపాలన్నీ తొలగిపోతాయి.!

హిందూ సంప్రదాయంలో 'జయ ఏకాదశి' కి గొప్ప విశిష్టత ఉంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని, మరణం అనంతరం మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

మేడారంలో చిందేసిన న్యూజిలాండ్ కళాకారులు..

మేడారంలో చిందేసిన న్యూజిలాండ్ కళాకారులు..

మేడారం మహాజాతర వేళ అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారంలో సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల గద్దెల వద్ద న్యూజిలాండ్ కళాకారులు చేసిన సందడి చేశారు..

అనకాపల్లి ఉపమాక ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోం మంత్రి అనిత

అనకాపల్లి ఉపమాక ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోం మంత్రి అనిత

అనకాపల్లిలోని ఉపమాక ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని హోం మంత్రి అనిత సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి