• Home » Devotional

Devotional

Dharma Sandehalu : కార్తీక మాసం లో పాలు, పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా..!? |

Dharma Sandehalu : కార్తీక మాసం లో పాలు, పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా..!? |

కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ఈ నెలలో దేవుని ఆరాధన, దీపదానం, ఉపవాసాలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. అయితే, చాలామంది ఈ కాలంలో పాలు, పెరుగు వంటి పదార్థాలు తినకూడదని చెబుతారు.

Brahmamgari Matam: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం..

Brahmamgari Matam: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం..

ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మంగారిమఠం విరాజిల్లుతోంది. వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్ర నలుమూల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.

Pravachanam : కార్తీకమాసం..ఈ రోజు జంట నాగులకు అభిషేకం చేస్తే..

Pravachanam : కార్తీకమాసం..ఈ రోజు జంట నాగులకు అభిషేకం చేస్తే..

కార్తీకమాసంలో జంట నాగులకు (నాగదేవతలకు) అభిషేకం చేయడం ఎంతో శుభకరమైనది. ఈ పూజ ద్వారా పాప పరిహారం, సర్పదోష నివారణ, కుటుంబ సౌఖ్యం.. సంతానప్రాప్తి లభిస్తాయని నమ్మకం ఉంది.

Indrakiladri Durga Temple:  ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి

Indrakiladri Durga Temple: ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి

విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ పరిధిలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయొద్దని పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం పవిత్రమైనదని.. దయచేసి అమ్మవారి ప్రాంగణంలో రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఆరోపణలు చేయటం మానుకోవాలని పాలకమండలి సభ్యులు సూచించారు.

Karthika Pournami: ఇంతకీ కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.. ?

Karthika Pournami: ఇంతకీ కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.. ?

కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఇళ్లు, దేవాలయాలు ఉదయం, సాయంత్రం దీపాలతో కళకళలాడుతుంటాయి. కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు దీపారాధన చేస్తే విశేష ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

Pithapuram Kukkuteswara Temple:   కార్తీక మాసం మొదటి సోమవారం..  పిఠాపురం పాదగయ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

Pithapuram Kukkuteswara Temple: కార్తీక మాసం మొదటి సోమవారం.. పిఠాపురం పాదగయ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుండి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి.. కార్తీక దీపాలు వెలిగిస్తూ..

Bhanuprakash: పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్

Bhanuprakash: పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్

పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వర స్వామివారి సొమ్ములు కాజేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి..

ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి..

ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. స్థిరాస్తి ధనం అందుతుందని, అయితే.. ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...

Nagula Chavithi 2025: నాగుల చవితి.. ఇలా చేస్తే దోషాలు దూరం

Nagula Chavithi 2025: నాగుల చవితి.. ఇలా చేస్తే దోషాలు దూరం

నాగుల చవితి అనేది ప్రకృతికి, ఆధ్యాత్మికతకు అనుసంధానించబడిన పండుగ. ఈ పండుగను ముఖ్యంగా కార్తీక మాసంలో జరుపుకుంటారు.

 Hyderabad: 17 ఏళ్లుగా అయ్యప్ప స్వాములకు భిక్ష..

Hyderabad: 17 ఏళ్లుగా అయ్యప్ప స్వాములకు భిక్ష..

నిజాంపేట కార్పొరేషన్‌ బాచుపల్లిలో మాజీ సర్పంచ్‌ ఆగం పాండు (అయ్యప్ప స్వామి) ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వాములకు అన్నదానం (భిక్ష) చేస్తున్నారు. ఇదే క్రమం ఈ ఏడాది కూడా గురువారం నుంచి అన్నదానం ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి