Home » Devotional
అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 19న రక్షా బంధన్ పండుగతో ముగుస్తుంది. దేశం నలుమూలల నుండి భక్తులు అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించే డివోషనల్ జర్నీకి సిద్ధమవుతున్నవారు. బాబా బర్ఫానీ, శివుడి..
ఏటా వైశాఖ మాసంలో చిత్తూరులో నిర్వహించే నడి వీధి గంగమ్మ జాతరకు తరాల చరిత్ర వుంది.భక్తులు ఎంతో నిష్టతో అమ్మవారికి పొంగళ్ళు పొంగించి అంబలిని నైవేద్యంగా సమర్పిస్తారు.జాతర చాటింపు వేశాక దూర ప్రాంతాలకు వెళ్లడం మానేస్తారు.
Pawan Kalyan:పాకిస్తాన్ భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.
మండలంలోని బొమ్మే పర్తి గ్రామంలో వెలసిన జయలక్ష్మీమాత విగ్రహానికి గణపతి సచ్చి దానందస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి బొమ్మేపర్తి ఆశ్రమంలో జయలక్ష్మీమాత జయంతి ఉత్సవాలు ప్రారంభమ య్యాయి.
Happy Akshaya Tritiya 2025: ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ జరుపుకుంటున్నాం. ఈ పర్వదినాన ఏ పనులు ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని.. ఇవాళ పుణ్యకార్యాలు చేస్తే దైవానుగ్రహం జీవితాంతం ఉంటుందని అంటారు. ధనలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టేందుకు ఈ రోజే మంచి సమయమని భక్తుల నమ్మకం.
వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవస్థానం ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు.
Akshaya Tritiya Rituals: హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక స్థానముంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లేదా ప్రయత్నించినా అంతులేని సంపద, విజయం వెన్నంటే ఉంటాయని ప్రజల నమ్మకం. కానీ, అనుకున్న ఫలితం దక్కాలంటే చేయాల్సిన, చేయకూడని పనులేవో తప్పక తెలుసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
Char Dham Yatra 2025 Registration: ఏప్రిల్ 30న ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్ర 2025 కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సందర్శకులు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం..
ఉమ్రా అనేది ఇస్లాంలో పవిత్రమైన యాత్ర. ఇది హజ్ కన్నా చిన్నది కానీ చాలా పుణ్యప్రదమైనది. మక్కాలోని కాబా భవనాన్ని దర్శించేందుకు ప్రత్యేకంగా చేసే యాత్ర. హజ్ ఒక్కసారి మాత్రమే నిర్దిష్ట కాలంలో చేయాలి కానీ ఉమ్రా ఏ సమయంలోనైనా చేయవచ్చు.
ఆ రాశివారికి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. లావాదేవీల్లో ఏకాగ్రత వహించాలని, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయని తెలుపుతున్నారు. ఇక.. పనులు సావకాశంగా పూర్తి చేస్తారని, కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయంటూ పండితులు తెలుపుతున్నారు.