• Home » Delhi

Delhi

Chandrababu Meet CR Patil: సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

Chandrababu Meet CR Patil: సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో శుక్రవారం పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.

CM Chandrababu: జగన్‌‌కు అన్నీ ఎదురుదెబ్బలే.. వాళ్లకు దొరికింది అదొక్కటే: ఎంపీలతో సీఎం

CM Chandrababu: జగన్‌‌కు అన్నీ ఎదురుదెబ్బలే.. వాళ్లకు దొరికింది అదొక్కటే: ఎంపీలతో సీఎం

ఢిల్లీ పర్యటనలో భాగంగా కూటమి ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఎంపీలకు కీలక సూచనలు చేశారు.

Nimmala Ramanaidu:  తెలంగాణకు ఇచ్చినట్టే మాకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి నిమ్మల

Nimmala Ramanaidu: తెలంగాణకు ఇచ్చినట్టే మాకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి నిమ్మల

తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం , సీతారామ ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారో తమకు అలాగే అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులే ఏపీకి కూడా వర్తించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

CM Chandrababu Delhi Visit: ఢిల్లీకి సీఎం.. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు

CM Chandrababu Delhi Visit: ఢిల్లీకి సీఎం.. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశమై వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయంపై చర్చించనున్నారు.

AP Google Agreement:  సీఎం చంద్రబాబుతో సెల్ఫీ దిగిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్..

AP Google Agreement: సీఎం చంద్రబాబుతో సెల్ఫీ దిగిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్..

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌ చంద్రబాబు, లోకేశ్‌, గూగుల్ క్లౌడ్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.

KA Paul: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై కేఏ పాల్ ఆగ్రహం

KA Paul: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై కేఏ పాల్ ఆగ్రహం

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ నిర్ణయించడం షాక్ కి గురిచేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈ నిర్ణయం రాజ్యాంగానికి అవమానమని..

Union Minister Kishan Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Union Minister Kishan Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

గ్లోబల్ హబ్‌గా మారాలంటే విద్యుత్ చాలా కీలకమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మనిషి మనుగడ, వ్యవస్థ మనుగడకు విద్యుత్ ఎంతో ముఖ్యమని... విద్యుత్ ప్రాథమిక అవసరంగా మారిందని తెలిపారు.

Pollution: ప్రమాదంలో ఢిల్లీ.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

Pollution: ప్రమాదంలో ఢిల్లీ.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

సిగరెట్ స్మోకింగ్ ప్రధాన కారణంగా వచ్చే క్యాన్సర్ కేసులు ఢిల్లీలో విచిత్రస్థితిని చూపిస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఢిల్లీలో లంగ్ క్యాన్సర్ రోగుల్లో స్మోకర్స్ నిష్పత్తి 90% నుంచి 50%కి తగ్గింది. అయితే, నాన్-స్మోకర్స్ కేసులు గణనీయంగా పెరిగాయి.

Delhi Air Pollution: ఢిల్లీ సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాలను తీసేయండి: సుప్రీంకోర్టు

Delhi Air Pollution: ఢిల్లీ సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాలను తీసేయండి: సుప్రీంకోర్టు

ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో తీవ్రస్థాయికి చేరుకుంటున్న వాయు కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. సరిహద్దుల్లోని టోల్ ప్లాజాలు ట్రాఫిక్ ఆటంకాలు, క్యూలకు దారితీసి కాలుష్యాన్ని పెంచుతున్నాయని గుర్తించింది.

Pollution Crisis: ఇకపై ఆ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్, డీజిల్.. తప్పనిసరి చేసిన ప్రభుత్వం!

Pollution Crisis: ఇకపై ఆ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్, డీజిల్.. తప్పనిసరి చేసిన ప్రభుత్వం!

‘ది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని అమ్మనుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక ప్రకటన చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి