Home » Delhi
రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లలో కొంచెంసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ మంటలు, పెద్ద ఎత్తున పొగలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఘటనకు కారణం ఇంకా తెలియలేదు. చుట్టుపక్కల..
ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం కొనసాగుతుంది. నాలుగు రోజులుగా పేలవమైన (వెరీ పూర్) కేటగిరిలో వాయు నాణ్యత ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్పై 300 పాయింట్లకు వాయు నాణ్యత చేరింది.
భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావలిసిన ఎకో సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కారు ఢీకొట్టిన వేగానికి బాలుడు సైకిల్తో సహా ఎగిరి దూరంగా పడ్డాడు. బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే బాలుడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ , కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని సీఎం అన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు.
గూగుల్తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ చంద్రబాబు, లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి అనుమతితో లిస్ట్ చేయనున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై గురువారం లేదా శుక్రవారం సుప్రీం ధర్మాసం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో జగన్ పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నందున అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 29 వరకూ 14 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని షర్జీల్ ఇమామ్ కోరారు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు, ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక బెయిల్ అనివార్యమని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.