• Home » Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

Gadwal Tragedy: వాహనం ఢీకొని ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినుల మృతి

Gadwal Tragedy: వాహనం ఢీకొని ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినుల మృతి

గద్వాలలో బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ వల్ల మరొక విద్యార్థిని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు

HIV: ఆ 26 జిల్లాల్లో హెచ్‌ఐవీ టెస్టులు పెంచండి

HIV: ఆ 26 జిల్లాల్లో హెచ్‌ఐవీ టెస్టులు పెంచండి

రాష్ట్రంలో ఎయిడ్స్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 26 జిల్లాల్లో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

ఘోస్ట్‌ ఫ్యాకల్టీ పద్ధతి మంచిది కాదు

ఘోస్ట్‌ ఫ్యాకల్టీ పద్ధతి మంచిది కాదు

ప్రైవేటు వైద్య కళాశాల్లో ఘోస్ట్‌ ఫ్యాకల్టీ (పేరుకే కాగితాల్లో ఉంటూ విధులు నిర్వహించని అధ్యాపకులు) పద్ధతి మంచిది కాదు. దీని వల్ల వైద్య విద్య ప్రమాణాలు దిగజారుతాయి.

Damodara Rajanarasimha: 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!

Damodara Rajanarasimha: 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!

రాబోయే రెండు, మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయి. వర్గీకరణ చట్టం ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. మీ పిల్లలను ఉద్యోగాల పరీక్షలకు సిద్ధం చేయండి.

Damodara Rajanarsimha: ఆస్పత్రుల్లో తాగునీటికి ఇబ్బంది రావొద్దు

Damodara Rajanarsimha: ఆస్పత్రుల్లో తాగునీటికి ఇబ్బంది రావొద్దు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషెంట్లు, ఇన్‌ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, సిబ్బందికి తాగునీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’లుగా మూడు టిమ్స్‌

‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’లుగా మూడు టిమ్స్‌

రాజధానిలో నిర్మిస్తోన్న మూడు టిమ్స్‌ ఆస్పత్రులను సెంటర్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Pharmacy PG Campus: ఆందోల్‌లో జేఎన్‌టీయూ ఫార్మసీ పీజీ క్యాంపస్‌

Pharmacy PG Campus: ఆందోల్‌లో జేఎన్‌టీయూ ఫార్మసీ పీజీ క్యాంపస్‌

సుల్తాన్‌పూర్‌లోని ఆందోల్‌ గ్రామంలో ఫార్మసీ పీజీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది.

Damodara Rajanarasimha: అవయవ దానం బిల్లుకు ఆమోదం

Damodara Rajanarasimha: అవయవ దానం బిల్లుకు ఆమోదం

తెలంగాణ రాష్ట్ర అవయవ దానం బిల్లు-2025కు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2011లో కొన్ని సవరణలతో సమగ్రంగా రూపొందించిన చట్టాన్నే రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించి, దానికి అనుగుణంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశారు.

Fee Regulatory Commission: త్వరలో ఫీజు నియంత్రణ కమిషన్‌

Fee Regulatory Commission: త్వరలో ఫీజు నియంత్రణ కమిషన్‌

ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, కొత్త పాఠశాలలు ప్రారంభించడం కంటే ప్రస్తుతవాటిని మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు

Minister Damodar: విద్య వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం

Minister Damodar: విద్య వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం

Minister Damodar Raja Narasimha: ఎడ్యుకేషన్ కమిషన్ సూచనల మేరకు విద్యా వ్యవస్థను బాగుచేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. స్కూల్‌లో ఉన్న పిల్లల గురించి ఇంటిదగ్గర ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు ఉండకూడదని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి