Home » Cyber Crime
దేశంలో ప్రతీ 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసం బారిన పడుతున్నారని, 2023తో పోల్చితే 2024లో సైబర్ నేరాలు 209 శాతం పెరిగాయని ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2024లో సైబర్ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు.
అమాయకులను మభ్యపెట్టి సైబర్ ఆర్థిక మోసాలకు పాల్పడిన ముఠా గుట్టు రట్టయింది. మంచిర్యాల జిల్లా జన్నారం
కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సైబర్ నేరగాళ్ల బారిన పడి 20 నిమిషాల్లో రూ.8.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అతడు సిమ్ స్వాప్ స్కామ్ బారిన పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మరి ఇలాంటి మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
సైబర్ మోసాల్లో ఇది పరాకాష్ఠ!. ఇప్పటి వరకు వ్యక్తులను డిజిటల్ అరెస్టు చేయడం, బెదిరించి సొమ్ము బదిలీ చేసుకోవడం తెలిసిందే.
తక్కువ డబ్బును పెట్టుబడిగా పెట్టి అధిక మొత్తంలో సంపాదించడం ఎలా? అనే ఓ ఇంటర్య్వూను చూసిన వృద్ధుడు అందులో ఇచ్చిన లింకును ఓపెన్ చేసి సైబర్ క్రిమినల్స్ వలకు చిక్కాడు. రూ.19 లక్షలు సమర్పించుకున్నాడు.
వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన రుణం ఇప్పిస్తానని చెప్పి వ్యాపారి నుంచి రూ.1.55 కోట్లు కాజేసిన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం అధికారులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి తెల్లాపూర్ రోడ్లోని హానర్ వివాన్టిస్లో నాగరాజు దేవు (44) నివాసముంటున్నాడు.
ఓ కంపెనీ ఎండీ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి.. ఉద్యోగులను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు రూ. 1.94 కోట్లు కొల్లగొట్టారు. రంగంలోకి దిగిన నగరపోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు.
ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లో నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.10లక్షలకు పైగా మోసపోయారు. ఎన్జేహెచ్ఎన్ఐ అనే నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా సైబర్నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కాంబోడియా కేంద్రంగా చైనా సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న కాల్ సెంటర్లపై అక్కడి పోలీసులు దాడులు జరిపారు.
‘మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది’ అంటూ సైబర్ నేరగాళ్లు సీబీఐ అధికారుల పేరిట బెదిరించి ఓ వృద్ధుడి నుంచి రూ.35.74 లక్షలు కాజేశారు. ఆ తర్వాత ‘మీపై అభియోగాలు రుజువు కాలేదు. మీ డబ్బును సమీప సైబర్ క్రైంపోలీస్ స్టేషన్కు వెళ్లి తీసుకోవాల’ని సూచించడం కొసమెరుపు.