• Home » Cyber Crime

Cyber Crime

Police Alert On Cyber Frauds: సైబర్ మోసాలపై అలర్ట్.. ప్రజలకు కీలక సూచనలు..

Police Alert On Cyber Frauds: సైబర్ మోసాలపై అలర్ట్.. ప్రజలకు కీలక సూచనలు..

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్‌లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

Hyderabad: సల్మాన్‌ఖాన్‌ ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టి...

Hyderabad: సల్మాన్‌ఖాన్‌ ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టి...

నకిలీ స్వచ్చంద సంస్థను సృష్టించి సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ డీపీగా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఫొటోను పెట్టారు. రూ.లక్షల్లో రుణాలు ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించి నగరవాసి నుంచి రూ.7.9 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Loan Scam in Hyderabad: భాగ్యనగరంలో మరో బడా మోసం.. .. రుణం పేరిట కుచ్చుటోపీ

Loan Scam in Hyderabad: భాగ్యనగరంలో మరో బడా మోసం.. .. రుణం పేరిట కుచ్చుటోపీ

సైబర్ మోసాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న ప్రజలు మోసపోతునే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసగించారు.

Venkat ON Srikanth Bharat Complaint: గాంధీపై శ్రీకాంత్ భరత్‌ వ్యాఖ్యలు.. పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు

Venkat ON Srikanth Bharat Complaint: గాంధీపై శ్రీకాంత్ భరత్‌ వ్యాఖ్యలు.. పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు

జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad: ఎండీ ఫొటోను డీపీగా పెట్టి.. రూ.2.7కోట్ల మోసం

Hyderabad: ఎండీ ఫొటోను డీపీగా పెట్టి.. రూ.2.7కోట్ల మోసం

కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) ఫొటోను వాట్సాప్‏లో డీపీగా పెట్టుకొని రూ.2.7కోట్ల మేర మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను, మరో కేసులో సైబర్‌ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలను అందజేసిన ఐదుగురిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: రూ.12.99 లక్షలు కొల్లగొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Hyderabad: రూ.12.99 లక్షలు కొల్లగొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

పెన్షన్‌ కోసం విధిగా సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని ఏపీకే లింక్‌లు పంపిన సైబర్‌ నేరగాళ్లు రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి రూ.12.99 లక్షలు కొల్లగొట్టారు. బర్కత్‌పురాలో నివసించే రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఈనెల 4న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి ఆన్‌లైన్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ అందిస్తామన్న ప్రకటనను ఫేస్‌బుక్‌లో చూశారు.

Cyber Fraud in Sangareddy: తెలంగాణలో భారీ సైబర్ మోసం.. ఐటీ ఉద్యోగినికి కుచ్చుటోపీ

Cyber Fraud in Sangareddy: తెలంగాణలో భారీ సైబర్ మోసం.. ఐటీ ఉద్యోగినికి కుచ్చుటోపీ

సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న పలువురు బాధితులు మోసపోతునే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.

Hyderabad: ఒకటికాదు..రెండుకాదు.. రూ.54.67 లక్షలు గోవిందా.. ఏం జరిగిందంటే..

Hyderabad: ఒకటికాదు..రెండుకాదు.. రూ.54.67 లక్షలు గోవిందా.. ఏం జరిగిందంటే..

బ్రాండెడ్‌ వస్తువులకు రేటింగ్‌ ఇస్తే కమిషన్‌ ఇస్తామంటూ ఓ ఐటీ ఉద్యోగికి రూ. 54.67 లక్షలకు టోకరా వేశారు సైబర్‌ నేరగాళ్లు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రాజు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: రూ.1.09 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఎలా జరిగిందంటే..

Hyderabad: రూ.1.09 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఎలా జరిగిందంటే..

నెట్‌ కనెక్షన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ను గూగుల్‌లో వెదికిన నగరవాసి సైబర్‌ నేరగాళ్ల బారిన పడి రూ.1.09 లక్షలు పోగొట్టుకున్నాడు. బహదూర్‌పురాకు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన యాక్ట్‌ ఫైబర్‌ సర్వీసుల కోసం ఆన్‌లైన్‌లో వెదికాడు.

Woman Victim Of Romance Scam:  59 ఏళ్ల వయసులో ప్రేమ.. 2 కోట్లు మోసపోయిన టీచరమ్మ..

Woman Victim Of Romance Scam: 59 ఏళ్ల వయసులో ప్రేమ.. 2 కోట్లు మోసపోయిన టీచరమ్మ..

ఆహాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రతీ రోజూ వాట్సాప్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకునే వారు. త్వరలో ఇండియాకు వచ్చేస్తానని అనేవాడు. 2020 నుంచి ఏదో ఒక కారణం చెప్పి ఆమెను డబ్బులు అడుగుతూ వచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి