Home » Cyber Crime
డేటింగ్ యాప్ల మాటున సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. యాప్లో యువతితో వీడియోకాల్లో మాట్లాడిన యువకుడిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు రూ.1.80 లక్షలు వసూలు చేశారు. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన యువకుడు (24) డేటింగ్ యాప్లో పరిచయమైన శివానితో చాటింగ్ చేస్తూ, వాట్సాప్ లో తరచూ మాట్లాడేవాడు.
జనాలను మోసం చేసేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో విధంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా మరో స్కామ్తో వచ్చేశారు. అయితే ఈసారి ఎలాంటి స్కామ్ చేస్తున్నారు. ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇన్వెస్ట్మెంటు పేరుతో నకిలీ యాప్లు ప్రవేశపెట్టి.. ఇందులో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయంటూ ఆశలు రేకెత్తించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు.
డేటింగ్ యాప్లో వలపు వల విసిరింది. పరిచయం పెంచుకుంది. ట్రేడింగ్లో టిప్స్ ఇస్తానంటూ బురిడీ కొట్టించింది. నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ. 13.3 లక్షలు కాజేసింది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేటకు చేందిన 41 ఏళ్ల వ్యక్తికి డేటింగ్ యాప్లో చాందినీ చౌదరి పరిచయమైంది.
ఆన్లైన్లో పార్ట్టైమ్ జాబ్ పేరిట సైబర్ నేరగాళ్లు వల విసిరి, ఆ తర్వాత పెట్టుబడులను పెట్టించి ఓ వ్యక్తి నుంచి రూ.27లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు.. సైబర్ మోసాల కట్టడిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని
Mumbai Teen Duped: యువతి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. వారి బలవంతం వల్ల ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఇక, అప్పటినుంచి నరకం చూస్తోంది. ప్రియుడ్ని విడిచి ఉండలేని స్థితిలోకి వచ్చింది.
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి సంప్రదించిన వ్యక్తి ఖాతా నుంచి రూ. 1.40 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (64) బ్లింక్ ఇట్లో కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టాడు.
ప్రధాన మంత్రి కిసాన్ యోజన స్కీం పేరుతో ఏపీకే లింక్ను పంపిన సైబర్ నేరగాళ్లు, నగరవాసి ఫోన్ను హ్యాక్ చేసి ఖాతాలోని రూ.1.95 లక్షలు కాజేశారు. యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కొత్త నెంబర్ నుంచి పీఎం కిసాన్ పేరుతో ఏపీకే లింక్ వచ్చింది.
ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. సైబర్ నేరాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కోణంలో మోసాలకు పాల్పడుతున్నారు.