• Home » Crime

Crime

Jaggayyapeta murder: జగ్గయ్యపేటలో సస్పెక్ట్ షీటర్ దారుణ హత్య

Jaggayyapeta murder: జగ్గయ్యపేటలో సస్పెక్ట్ షీటర్ దారుణ హత్య

జగ్గయ్యపేటలో ఓ సస్పెక్ట్ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ పార్టీ వేడుకలో ఇరువురి మధ్య చెలరేగిన వాగ్వాదమే హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది.

Girl Sucide at CG: ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక బాలిక సూసైడ్.!

Girl Sucide at CG: ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక బాలిక సూసైడ్.!

విద్యాబుద్ధులు నేర్పిస్తూ విద్యార్థుల జీవితానికి మార్గదర్శిగా ఉండాల్సిన ఓ ప్రిన్సిపాల్.. విద్యార్థిని బలవన్మరణానికి కారణమయ్యాడు. ఆయన వేధింపులు తాళలేక ఆ బాలిక పాఠశాల ఆవరణలోనే..

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

High alert: ఢిల్లీలో పేలుడుతో హైఅలర్ట్‌

High alert: ఢిల్లీలో పేలుడుతో హైఅలర్ట్‌

డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్‌ ప్రకటించారు.

Transportation: ఒడిశా టూ శివకాశి

Transportation: ఒడిశా టూ శివకాశి

ఒడిశా నుంచి తిరుపతి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 32 కిలోల గంజాయిని చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొన్నుస్వామి సెల్వరాజ్‌ను అరెస్టు చేశారు.

Jewelry theft: నగల కోసం దురాగతం

Jewelry theft: నగల కోసం దురాగతం

నగల దొంగతనానికి అడ్డుపడిందని ఓ మహిళను హతమార్చిన వైనమిది,

Died: నీటమునిగిన మామా అల్లుళ్లు

Died: నీటమునిగిన మామా అల్లుళ్లు

ఎద్దులను శుభ్రం చేసేందుకు కుంటలోకి దిగిన మేనమామ, మేనల్లుడు నీట మునిగి చనిపోయిన వైనమిది.

Mother attacked on Son: ఏపీలో దారుణ హత్య.. తల్లే హత్య చేయించింది!

Mother attacked on Son: ఏపీలో దారుణ హత్య.. తల్లే హత్య చేయించింది!

గుడిసివారిపల్లిలో మూడు రోజుల క్రితం జరిగిన జయప్రకాష్ రెడ్డి (27) దారుణ హత్య ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కుమారున్ని కన్న తల్లే హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. తల్లి టి.శ్యామలమ్మతోపాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Crime: తీవ్ర విషాదం.. గడ్డిమందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Crime: తీవ్ర విషాదం.. గడ్డిమందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పదవ తరగతి చదువుతున్న బాలిక కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలుపుకుని సూసైడ్ అటెంప్ట్ చేసింది.

Jaipur school suicide: తోటి విద్యార్థుల వేధింపులు.. బాలిక సూసైడ్, ఆడియో రిలీజ్

Jaipur school suicide: తోటి విద్యార్థుల వేధింపులు.. బాలిక సూసైడ్, ఆడియో రిలీజ్

జైపూర్‌ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్ బిల్డింగ్‌ పైనుంచి దూకి తొమ్మిదేళ్ల బాలిక అమైరా (12) ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాలలో తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తమ కన్నబిడ్డ సూసైడ్ చేసుకుందని ఆ బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన కూతురు మాట్లాడిన ఆడియోను మీడియాతో పంచుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి