• Home » Crime News

Crime News

Chevella Accident: ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 18 మంది మృతి

Chevella Accident: ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 18 మంది మృతి

చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు.

Khammam News: మద్యానికి బానిసైన కొడుకు.. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపిన తండ్రి

Khammam News: మద్యానికి బానిసైన కొడుకు.. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపిన తండ్రి

కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఉన్న విషయం తెలియని నాగరాజు దానిని తాగడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

CM Revanth Reddy: చేవెళ్ల బస్సు ప్రమాదం.. సీఎం రేవంత్ ఆదేశాలు..

CM Revanth Reddy: చేవెళ్ల బస్సు ప్రమాదం.. సీఎం రేవంత్ ఆదేశాలు..

బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని పేర్కొన్నారు.

Nacharam Murder: ఖమ్మంలో మహిళ, నాచారంలో వ్యక్తి దారుణ హత్య

Nacharam Murder: ఖమ్మంలో మహిళ, నాచారంలో వ్యక్తి దారుణ హత్య

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. స్థానిక పారిశ్రామికవాడలో ఉన్న ఒక పరిశ్రమ దగ్గర రక్తపు మడుగులో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని చూసిన స్థానికులు..

Supreme Court-POCSO Case: ఈ నేరం ప్రేమతో జరిగింది.. కామంతో కాదు: సుప్రీంకోర్టు

Supreme Court-POCSO Case: ఈ నేరం ప్రేమతో జరిగింది.. కామంతో కాదు: సుప్రీంకోర్టు

పోక్సో కేసులో ఒక దోషికి విధించిన శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు అరుదైన తీర్పునిచ్చింది. ఈ నేరం ప్రేమతో జరిగిందని.. కామంతో కాదని పేర్కొంది. ఆ వ్యక్తి బాధితురాలినే వివాహం చేసుకోవడం..

Vikarabad Crime News: కులకచర్లలో దారుణం.. భార్య, కూతురు, వదినను గొంతుకోసి...

Vikarabad Crime News: కులకచర్లలో దారుణం.. భార్య, కూతురు, వదినను గొంతుకోసి...

భార్య అలివేలు, వదిన హనుమమ్మ, కూతురు శ్రావణిలను యాదయ్య కొడవలితో గొంతుకోసి హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో కూతురు అపర్ణ యాదయ్య నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు.

Chennai News: పెళ్లింట విషాదం.. బాత్రూమ్‌లో పెళ్లికూతురి అనుమానాస్పద మృతి

Chennai News: పెళ్లింట విషాదం.. బాత్రూమ్‌లో పెళ్లికూతురి అనుమానాస్పద మృతి

పెళ్లిపీటలెక్కాల్సిన ఓ యువతి బాత్రూమ్‌లో అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో చోటుచేసుకుంది.

Chennai News: అనుమానం పెనుభూతమై.. పిల్లలను చంపి కార్మికుడి ఆత్మహత్య

Chennai News: అనుమానం పెనుభూతమై.. పిల్లలను చంపి కార్మికుడి ఆత్మహత్య

అనుమానం పెనుభూతమైంది.. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన ఇద్దరు పిల్లలను హతమార్చి, తనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపం తెల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది.

Hyderabad: కిటికీ గ్రిల్‌ తొలగించి.. 40 తులాల బంగారం చోరీ

Hyderabad: కిటికీ గ్రిల్‌ తొలగించి.. 40 తులాల బంగారం చోరీ

తాళం వేసి ఉన్న ఇంటి కిటికీ గ్రిల్‌ తొలగించి లోపలకు వెళ్లిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. నాగోల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్‌ సాయినగర్‌కాలనీ రోడ్డు నంబర్‌.1లో భాస్కర్‌, ప్రమీల దంపతులు నివాసముంటున్నారు. గత నెల 17న ఇంటికి తాళం వేసి నగరంలో ఉండే ప్రమీల సోదరుడు శ్రీనివాస్‏కు చెప్పి అమెరికాకు వెళ్లారు.

Minor Attack on Mother: తల్లిని దారుణంగా చంపిన కూతురు.. ప్రియుడితో కలిసి బాబోయ్..

Minor Attack on Mother: తల్లిని దారుణంగా చంపిన కూతురు.. ప్రియుడితో కలిసి బాబోయ్..

కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి తల్లినే హత్య చేసింది ఓ కూతురు. బెంగళూరు ఉత్తరహళ్లి ప్రాంతం సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి