• Home » Crime News

Crime News

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..

రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో బిడ్డ అనాథగా మారిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.

షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ రహదారి-48పై శనివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి కారులో వెళుతూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాంబుతో ఆమెను బెదిరించాలనుకున్నాడు.

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. విచారణలో సంచలన విషయాలు..

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. విచారణలో సంచలన విషయాలు..

పుణెలోని లోహగడ్ కోట వద్ద జూన్ 18న వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

కేతన్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

కేతన్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. లోహగఢ్ కోట వద్ద లభ్యమైన కేతన్ మృతదేహంపై ఉన్న గాయాలు ఈ హత్యలోని క్రూరత్వాన్ని తెలియజేస్తాయి.

నిజామాబాద్ జిల్లా అమీనాపూర్‌లో మహిళ, ఇద్దరు చిన్నారుల అదృశ్యం..

నిజామాబాద్ జిల్లా అమీనాపూర్‌లో మహిళ, ఇద్దరు చిన్నారుల అదృశ్యం..

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్‌లో మహిళ సహా ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడం సంచలనం సృష్టిస్తోంది.

కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్.. సియాను బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడు!

కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్.. సియాను బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడు!

మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

కారులో దారుణ ఘటన.. పోలీసులు వెళ్లి చూడగా..

కారులో దారుణ ఘటన.. పోలీసులు వెళ్లి చూడగా..

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందిన ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రాజరప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ-బార్లాంగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు.. పుణె హత్య కేసులో మరో ట్విస్ట్..

ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు.. పుణె హత్య కేసులో మరో ట్విస్ట్..

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణె లోహగడ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించినట్టు తెలుస్తోంది.

అనంతలో 2కోట్ల  ఎర్రచందనం పట్టివేత

అనంతలో 2కోట్ల ఎర్రచందనం పట్టివేత

అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ఎర్రచందనం డంప్‌ను చిత్తూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి