• Home » Crime News

Crime News

రూ.550 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురి అరెస్టు..

రూ.550 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురి అరెస్టు..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సైబర్ నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణను సత్తుపల్లి సీఐ శ్రీహరి అరెస్టు చేశారు.

290 మందిని ముంచేసి..రూ.30 కోట్లు కొట్టేసి..

290 మందిని ముంచేసి..రూ.30 కోట్లు కొట్టేసి..

భారీ వడ్డీ పేరుతో సుమారు 290 మంది నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మేడ్చల్ జిల్లాలో దారుణం.. ఇంజక్షన్‌తో వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో దారుణం.. ఇంజక్షన్‌తో వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జోసెఫ్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ఇంజక్షన్‌తో జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్యను చంపిన భర్త

భార్యను చంపిన భర్త

అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామ శివారులో కొట్టేల లక్ష్మి(45) అనే మహిళను ఆమె భర్త బండరాళ్లతో మోది మంగళవారం చంపేశాడు.

ఏం కష్టమొచ్చిందో..!

ఏం కష్టమొచ్చిందో..!

ఏం కష్టమొచ్చిందో ఆ మహిళకు.. ఇద్దరు కుమార్తెలను హతమార్చి తనూ బలవన్మరణానికి పాల్పడింది.

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాచిగూడ పీఎస్‌ పరిధిలో జరిగింది.

ప్రేమ వివాహం.. విషాదాంతం

ప్రేమ వివాహం.. విషాదాంతం

ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కడదాకా కలిసిమెలిసి ఉందామని బాసలు చేసుకున్నారు. పెద్దలకు చెప్పకుండా నామమాత్రంగా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి పేరుతో వంచన.. యువతి ఆత్మహత్య

పెళ్లి పేరుతో వంచన.. యువతి ఆత్మహత్య

పెళ్లి పేరిట వంచనకు గురైన ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

మౌనిక హత్య కేసు నిందితుడు రవీంద్రపై దాడి చేసిన బాధిత కుటుంబం..

మౌనిక హత్య కేసు నిందితుడు రవీంద్రపై దాడి చేసిన బాధిత కుటుంబం..

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ గాజువాక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డబ్బుల కోసం ప్రియురాలు వేధిస్తోందని మౌనిక అనే మహిళను నిందితుడు రవీంద్ర అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు ఘటనా స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లారు.

ప్రియురాలిని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ప్రియుడు..

ప్రియురాలిని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ప్రియుడు..

విశాఖ గాజువాక ఎల్‌వీ నగర్‌‌లో దారుణం చోటు చేసుకుంది. ఇండియన్ నేవీలో ఎయిర్‌క్రాప్ట్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రవి చంద్ర.. తన ప్రియురాలు మౌనికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి