• Home » Crime News

Crime News

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో దారుణం.. వృద్ధుల దారుణ హత్య..

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో దారుణం.. వృద్ధుల దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు.

దారుణం.. ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి అనుమతి..

దారుణం.. ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి అనుమతి..

గుజరాత్‌లో అద్దె చెల్లించలేని ఓ వ్యక్తి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు.

రిటైర్డ్‌ డీజీపీ భార్య హత్య కేసులో పురోగతి

రిటైర్డ్‌ డీజీపీ భార్య హత్య కేసులో పురోగతి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్‌ డీజీపీ వినయ్‌ రంజన్‌ రాయ్‌ భార్యను హత్య చేసి భారీ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది.

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు..

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు..

బండి భగీరథ్ పోక్సో కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

పెళ్లైన 5 నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి

పెళ్లైన 5 నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి

పెళ్లైన ఐదు నెలలకే 33 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన ట్విషా శర్మ అనే మహిళ భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.

పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్‌ ?

పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్‌ ?

హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కౌకూర్‌ భారీ చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

భార్యతో గొడవ.. నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య..

భార్యతో గొడవ.. నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య..

లింగంపేట మండలం మోతె గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నాటు తుపాకీతో కాల్చుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలను భగ్నం చేశారు కస్టమ్స్ అధికారులు. ఈ ఘటనలో సుమారు 350 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.

యావన్ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడించిన సికింద్రాబాద్ డీసీపీ

యావన్ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడించిన సికింద్రాబాద్ డీసీపీ

సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో రెండు రోజుల క్రితం యావన్ అనే యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా మూర్తి వెల్లడించారు.

మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో విచారణ వేగవంతం..

మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో విచారణ వేగవంతం..

మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనూజను హత్య చేసి పారిపోయిన పని మనిషి కల్పన అండ్ గ్యాంగ్ కోసం 10 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి