• Home » Crime News

Crime News

రెండు బస్సులు ఢీకొని ముగ్గురికి స్వల్పగాయాలు..

రెండు బస్సులు ఢీకొని ముగ్గురికి స్వల్పగాయాలు..

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్‌ డ్రాప్‌’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిం దితుడు బొల్లా కిరణ్‌ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

వాష్‌రూమ్‌లో నర్స్ మృతదేహం

వాష్‌రూమ్‌లో నర్స్ మృతదేహం

కోల్‌కతాలోని ఓ హాస్పిటల్‌‌లో కలకలం రేగింది. గైనకాలజీ విభాగం వాష్‌రూమ్‌లో 30 ఏళ్ల నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు వాష్‌రూమ్ తలుపులు బద్దలుగొట్టి ఆమె మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకున్నారు.

వరంగల్ జిల్లా శాయంపేట మెగా టెక్స్‌టైల్ పార్కులో విషాదం..

వరంగల్ జిల్లా శాయంపేట మెగా టెక్స్‌టైల్ పార్కులో విషాదం..

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ..

బోనాల పర్వదినం వేళ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్‌ను దుండగుడు చోరీ చేశాడు.

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారిపై కారు, లారీని ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

నాలుగు నెలలుగా సెలవు ఇవ్వకుండా వేధించారు.. ఆత్మహత్య లేఖలో ఉద్యోగిని ఆవేదన..

నాలుగు నెలలుగా సెలవు ఇవ్వకుండా వేధించారు.. ఆత్మహత్య లేఖలో ఉద్యోగిని ఆవేదన..

పని ప్రదేశంలో వేధింపుల కారణంగా ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు తనను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా వేధించడంతో ఆమె ప్రాణాలు తీసుకుంది.

చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

2019 జనవరిలో చెన్నైలో జరిగిన ఓ నటి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భర్తే నిందితుడని తేల్చిన పోలీసులు.. ఆమె తల ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు.

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యపై కారు ఎక్కించి హతమార్చిన భర్త!

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యపై కారు ఎక్కించి హతమార్చిన భర్త!

రూ.44 లక్షల కోసం కట్టుకున్న భార్యను నలుగురు స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. పోలీసులు మొదట నిజమని భావించినప్పటికీ చివరికి గుట్టు రట్దైంది.

గణేశ్‌ లడ్డూలు కొని, లాభాల ఆశ చూపి.. రూ.3.45 కోట్లు వసూళ్లు

గణేశ్‌ లడ్డూలు కొని, లాభాల ఆశ చూపి.. రూ.3.45 కోట్లు వసూళ్లు

వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలంలో భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్న వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత పెట్టుబడుల పేరిట పలువురిని మోసగించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి