Home » Crime News
ఉత్తర్ప్రదేశ్లో నేరాల సంఖ్య తగ్గిపోయింది.. గల్ కల్చర్కు చెక్ పెట్టామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన గంటల వ్యవధిలోనే అలీఘర్లోని ఏఎంయూలో ఓ ఉపాధ్యాయుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒడిశాలో తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది.
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్న బాధతో.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ జయరామ్నగర్కు చెందిన కృష్ణ భార్య కొంపల్లి నాగమణి ఆగ్మహత్యకు పాల్పడింది. కూతురి ప్రేమ పెళ్లి చేసుకుందన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసివది.
ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బోరు బావులు, నీటి సంపులు, సెప్టిక్ ట్యాంక్ మూతలు తెరిచి ఉండటం వల్ల చిన్న పిల్లలు తెలియకుండా అందులో పడి చనిపోతున్నారు.. ఇలాంటి ఘటనే సిరిసిల్లలో చోటు చేసుకుంది.
ఓ హత్య కేసు లింకులో మారణాయుధాల గుట్టు రట్టయింది. దాదాపు 60 మంది పోలీసులతో మొత్తం సోదాలు నిర్వహించగా పెద్దఎత్తున మారణాయుధాల బయటపడడం గమనార్హం. వాటిని చూసి పోలీసులే విస్తుపోయారంటే.. ఇక పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
కారులో స్వల్పంగా జరిగిన గొడవ.. చివరకు ఒకరి ప్రాణం పోయే వరకు వచ్చింది. ఈ సంఘటన నగరంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పేర్తి వివరాలిలా ఉన్నాయి.
కెనడా దేశంలో ఇండియాకు చెందిన ఓ మహిళ హత్యకు గురయ్యారు. ఈ విషయమై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అక్కడి భారతీయ రాయబార కార్యాలయం. పూర్తి వివరాల్లోకెళితే..
సికింద్రాబాద్ నాచారం ఏరియాలో గత కొంతకాలంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఆ ఏరియాల్లో నిర్మాణుష ప్రదేశాలను అడ్డాలుగా చేసుకున్న కొందరు విక్రయాలు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.
ఓ మూడంతస్తుల భవనంలోని వరండాల్లో ఓ పాస్టిక్ సంచి నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి.. ఆ బ్యాగ్ ను ఓపెన్ చేయగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. మహిళ డెడ్ బాడీ కుళ్లిన స్థితిలో దారుణంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి కోటి రూపాయల నగదును కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నగరం పాతబస్తీలో చోటుచేసుకుంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.