• Home » Crime News

Crime News

Hyderabad: మోసం చేశాడనే అంతమొందించారు..

Hyderabad: మోసం చేశాడనే అంతమొందించారు..

నగరంలోని జవహర్‌ నగర్‌ హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోసం చేశాడన్న కారణంతో ఆగ్రహానికి గురై అతడిని అంతం చేసినట్లు పొలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

YouTube: దారుణం.. యూట్యూబ్ చూసి ఆపరేషన్.. మహిళ మృతి..!

YouTube: దారుణం.. యూట్యూబ్ చూసి ఆపరేషన్.. మహిళ మృతి..!

నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా నెట్టింట వెతికేస్తున్నారు. ఒక రకంగా ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకూ మనిషి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం అయ్యింది.

Bengaluru News: అమ్మా నన్ను క్షమించు... ప్రేమ పేరుతో మోసపోయాను

Bengaluru News: అమ్మా నన్ను క్షమించు... ప్రేమ పేరుతో మోసపోయాను

అమ్మా నన్ను క్షమించు.. ప్రేమ పేరుతో మోసపోయాను.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా... అంటూ ఓ యువతి తల్లికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ విషయానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: శరీరంపై 25 కత్తిగాట్లు..

Hyderabad: శరీరంపై 25 కత్తిగాట్లు..

భార్యపై భర్త కత్తితో దాడిచేసిన సంఘటన నగరంలోని వారాసిగూడ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమెపై 25 కత్తిగాట్లు ఉండటాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఇందుకు సంబంధించిన వివకాలిలా ఉన్నాయి.

Hyderabad: అమెరికాలో నగర యువకుడి మృతి

Hyderabad: అమెరికాలో నగర యువకుడి మృతి

హైదరాబాద్‏కు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతిచెందాడు. సంకీర్త్‌ పినుమళ్ల అనే యువకుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సైటోన్‌ ఒహియోలో ఎమ్మెస్‌ చేశారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అయితే.. అక్కడ మంచు కురుస్తున్న కారణంగా కాలు జారి పడి మృతి చెందినట్టు సమాచారం.

Hyderabad: కామాటిపురాలో యువకుడి దారుణహత్య

Hyderabad: కామాటిపురాలో యువకుడి దారుణహత్య

ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని కామాటిపురా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అరవింద్‌ బోస్లే అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

Tirupati News: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే...

Tirupati News: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే...

ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లా వాకాడు మండలంలో చోటుచేసుకుంది. ఈశ్వరయ్య అనే యుకుడు మహాలక్ష్మమ్మ దేవాలయం పక్కన ఉన్న గుంటలో ఈత కొట్టేందుకు దిగాడు. అక్కడే నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

Hyderabad: చేతబడి అనుమానంతో హత్య..

Hyderabad: చేతబడి అనుమానంతో హత్య..

హైటెక్ యుగంలోకూడా ఈ మూడనమ్మకాల జాడ్యం వదలడంలేదు. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి హతమార్యారు. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ సిటీ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉనకనాయి.

Krishna District Tragedy: బాలుడి ప్రాణం తీసిన అపనింద

Krishna District Tragedy: బాలుడి ప్రాణం తీసిన అపనింద

ఒక అపనింద పదో తరగతి చదువుతున్న బాలుడి ప్రాణం తీసింది. తమ బిడ్డ విగత జీవిగా ఉండటం చూసి.. ఆ బాలుడి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రులో చోటుచేసుకుంది.

Cyber Crime: డిజిటల్‌ డేటాపై సైబర్‌ కన్ను..

Cyber Crime: డిజిటల్‌ డేటాపై సైబర్‌ కన్ను..

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. నకిలీ యాప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. అయితే.. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది,

తాజా వార్తలు

మరిన్ని చదవండి