Home » Crime News
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. తమ భాగస్వామిని దారుణంగా హతమార్చుతున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను ఘోరంగా చంపింది భార్య.
పల్నాడు జిల్లాలో మరోసారి జంట హత్యలు కలకలం రేపాయి. అడిగొప్పల గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములను పథకం ప్రకారం దుండగులు హత్య చేశారు. ఇటీవల గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల తర్వాత మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో..
సైబర్ మోసగాళ్లు జనాల బలహీనతలు, భయాలను క్యాష్ గా చేసుకుని కోట్ల రూపాయాలు కాజేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఏదో ఒక మార్గంలో మనపై సైబర్ కేటుగాళ్లు దాడి చేశారు. తాజాగా ఓ వైద్యుడికి మహిళను ఎరగా వేసి.. రూ.14 కోట్లు కాజేశారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం సొంత, పరాయి అనే తేడా లేకుండా ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బుకు ఇచ్చిన విలువ మనిషి ప్రాణాలకు ఇవ్వడం లేదు. బీమా డబ్బు కోసం కంటికి రెప్పలా సాకిన తండ్రినే హతమార్చారు ఇద్దరు తనయులు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ మాధవి హత్య కేసులో కొత్తగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణం అని తెలుస్తుంది.
ఓ వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అపార్టుమెంట్ అసోసియేషన్ సభ్యులకు అందులోని ఓ ఫ్లాట్లో నివసించే మహిళకు మధ్య నెలకొన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి క్షణికావేశానికి గురై ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంటి అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఓనర్ని అతి దారుణంగా చంపేశారు.
ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. కుటుంబసభ్యులు ఖననం చేయగా పోలీసులు సమాధిని తవ్వించగా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి 44.854 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో కొంతమంది సైకోల్లా మారుతూ తమ భాగస్వామిని అతి దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరుకుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. రష్యాలో ఓ వ్యక్తి చేసిన దారుణం గురించి వింటే వెన్నుల్లో వణుకు పుడుతుంది..వీడు మనిషా లేక నరమాంస భక్షకుడా అన్న అనుమానం వస్తుంది.