Home » Cricket news
ఐపీఎల్ 2026 సీజన్ను లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. శనివారం ఏకానా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎల్ఎస్జీ పరాజయం పాలైంది. అయితే లఖ్నవూ బౌలర్...
భారత క్రికెట్లో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్మురేపాడు. ఆ తర్వాత భారత అండర్19 జట్టు తరఫున వరల్డ్కప్ 2025లో సత్తా చాటాడు. తాజాగా..
సన్ రైజర్స్ యువ పేసర్ సకిబ్ హుస్సేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ కెరీర్ తొలి 10 మ్యాచ్ల్లో కనీసం ఒక వికెట్ తీసిన తొలి భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.
ఆల్రౌండర్ విజయ్ శంకర్ దేశవాళీలతోపాటు ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనే లక్ష్యంతో ఈ నిర్ణయం...
ఒక గాయం తర్వాత మరొకటి..వెరసి సీఎస్కే స్టార్ ఎమ్మెస్ ధోనీ ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఈసారి ఐపీఎల్ను ముగించాడు. అయితే ధోనీ గాయంపై సీఎస్కే యాజమాన్యం...
ఐపీఎల్ 2026 లీగ్ చివర్లో వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. టోర్నీ ఆరంభంలో అద్భుత విజయాలతో టాప్-4 రేసులో బలంగా కనిపించిన సీఎస్కే.. ముగింపు దశలో వరుస పరాజయాలతో టోర్నీ నుంచి వైదొలిగింది.
చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు అదరగొట్టారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ అర్ధశతకాలు సాధించారు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 229 పరుగులు చేసింది.
ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పాకిస్థాన్తో రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ 78 పరుగులతో విజయం సాధించి సిరీస్ను 2-0తో క్లీన్స్వీ్ప చేసింది. అలాగే బంగ్లాదేశ్ టెస్ట్ చరిత్రలో...
దేశవాళీ క్రికెట్ క్యాలెండర్ 2026-27 షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్లో పురుషులు, మహిళలు, వివిధ వయో...