Home » Cricket news
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) కేవలం భాగ్యనగరానికే పరిమితమైందనీ, గ్రామీణ క్రికెటర్లను పూర్తిగా విస్మరించిందని...
చెన్నై సూపర్ కింగ్స్ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ సంచలన ప్రకటన చేశారు.
ఫుల్టైమ్ కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్ రాయల్స్ను ప్లే ఆఫ్స్కు చేర్చిన రియాన్ పరాగ్ ఓ భారీ కెప్టెన్సీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కు చేరింది.
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు దూసుకెళ్తుంది.
ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో క్వాలిఫైయర్ పోరు ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. ఈ క్రమంలో
అటు కెప్టెన్గా.. ఇటు ఆటగాడిగా ఈసారి ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ముంబై జట్టు తానాడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాల ద్వారా లభించిన 8 పాయింట్లతో...
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఘోర ప్రదర్శనపై ఆ జట్టు కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అన్ని అవకాశాలిచ్చామని, కానీ అతడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నాడు.
లఖ్నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఏకనా స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సమయంలో ఛీర్లీడర్స్ పట్ల ప్రేక్షకుల్లో కొందరు అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది.
ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం.. గ్రామీణ ప్రాంతాల క్రికెటర్ల సత్తాకు వేదికగా నిలవడమే లక్ష్యంగా ఆరంభంకానున్న తెలంగాణ టీ20 క్రికెట్ లీగ్ (టీజీ20)లో ఎనిమిది ఫ్రాంఛైజీలు ఖరారయ్యాయి.
ఐపీఎల్ 2026 సీజన్ను లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై లఖ్నవూ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.