• Home » Cricket news

Cricket news

భారత్‌ జోరుకు బ్రేక్‌

భారత్‌ జోరుకు బ్రేక్‌

ప్రపంచ కప్‌లో రెండు వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌కు దక్షిణాఫ్రికా బ్రేకులేసింది. మరిజానె కాప్‌ (81 నాటౌట్‌, 2/27) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన వేళ ఆదివారం జరిగిన...

 టీజీ20 ఆరంభం అదిరె!

టీజీ20 ఆరంభం అదిరె!

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం...

బీసీసీఐ గుర్తింపు ఉంది: చాముండి

బీసీసీఐ గుర్తింపు ఉంది: చాముండి

బోర్డు అనుమతి, గుర్తింపుతోనే టీజీ20 లీగ్‌ను హెచ్‌సీఏ నిర్వహిస్తోందని బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు ...

ఇంగ్లండ్‌తో వన్డేలకు విరాట్‌

ఇంగ్లండ్‌తో వన్డేలకు విరాట్‌

ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు ఆదివారం ప్రకటించిన భారత జట్టులో విరాట్‌ కోహ్లీకి చోటు కల్పించారు. అయితే ఫిటెనెస్‌ పరీక్షలో సఫలమైతేనే అతడు పర్యటనకు వెళతాడని....

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది.

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ టైటిల్‌ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్‌లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వైభవ్ సూర్యవంశీ  ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతలో వేసుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో ఈ టీనేజ్ ఓపెనర్ మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు.

 వైభవ్‌ను 'టార్గెట్' చేస్తారా? శ్రీలంక కెప్టెన్  సమాధానం ఇదే..

వైభవ్‌ను 'టార్గెట్' చేస్తారా? శ్రీలంక కెప్టెన్ సమాధానం ఇదే..

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరింది. భారత్, శ్రీలంక 'ఎ' జట్లు టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా రేపు ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోసం 'రిషభ్ పంత్' భారీ త్యాగం.. ఏకంగా 12 కోట్లు డౌన్!

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోసం 'రిషభ్ పంత్' భారీ త్యాగం.. ఏకంగా 12 కోట్లు డౌన్!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆట‌గాడిగా నిలిచాడు రిషభ్ పంత్. 2025 ఐపీఎల్ మెగా వేలంలో అతడిని లఖ్‌నవూ సూప‌ర్ జెయింట్స్ రూ.27 కోట్ల రికార్డు ధ‌ర‌కు ద‌క్కించుకుంది. అయితే తాజాగా అతడి జీతంలో భారీగా కోత పడనున్నట్లు సమాచారం.

లక్ష్యం.. క్లీన్‌స్వీప్

లక్ష్యం.. క్లీన్‌స్వీప్

సంపూర్ణ ఆధిపత్యంతో ఇప్పటికే సిరీ్‌సను చేజిక్కించుకున్న భారత్‌..అదే జోరుతో మూడో వన్డేనూ సొంతం చేసుకోవడం ద్వారా క్లీన్‌స్వీ్‌ప చేయాలని తహతహలాడుతోంది. ఈక్రమంలో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి