• Home » Court

Court

ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ ఏసీ శాంతి.. కుమారుడితో ములాఖాత్ పిటిషన్ తీర్పు వాయిదా

ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ ఏసీ శాంతి.. కుమారుడితో ములాఖాత్ పిటిషన్ తీర్పు వాయిదా

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15, 16వ తేదీల్లో విచారించేందుకు అనుమతిచ్చింది.

భారత న్యాయవ్యవస్థపై విదేశీ కోర్టు వ్యాఖ్యలు - వలసవాద ధోరణిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

భారత న్యాయవ్యవస్థపై విదేశీ కోర్టు వ్యాఖ్యలు - వలసవాద ధోరణిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ఒక శిశు సంరక్షణ విషయంలో ఇటీవల యూకే కోర్టు చేసిన వ్యాఖ్యలు, దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు

ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు

మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం సృష్టించాయి. న్యాయమూర్తులు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు రాగా, పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.

 నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్‌రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్‌రెడ్డిని ఆదేశించింది.

మహిళపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

మహిళపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

తిరుపతి రూరల్‌లోని దామినీడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి భూమిని కేటాయించింది. మొత్తం 14.44 సెంట్ల భూమిని కోర్టు భవనాల నిర్మాణ కోసం కేటాయించింది.

నాంపల్లి కోర్టుకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే..

నాంపల్లి కోర్టుకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే..

హైదరాబాద్‌లోని నాంపల్లి మనోరంజన్ ప్రజా ప్రతినిధుల కోర్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(శనివారం) హాజరయ్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు.. బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు.. బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ హైకోర్టు, నాంపల్లి, విశాఖ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

వాసుదేవరెడ్డి రిమాండ్‌పై న్యాయవాదులు ఏమన్నారంటే..

వాసుదేవరెడ్డి రిమాండ్‌పై న్యాయవాదులు ఏమన్నారంటే..

సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

రిమాండ్‌పై ముగిసిన వాదనలు.. గుంటూరు జైలుకు వాసుదేవరెడ్డి..

రిమాండ్‌పై ముగిసిన వాదనలు.. గుంటూరు జైలుకు వాసుదేవరెడ్డి..

జగన్ మోహన్ రెడ్డి హయాంలో.. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఎండీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి