• Home » Court

Court

90 ఏళ్ల బామ్మ పరువు నష్టం కేసు.. 20 ఏళ్ల తర్వాతకి?  హైకోర్టులో ఆసక్తికర ఘటన

90 ఏళ్ల బామ్మ పరువు నష్టం కేసు.. 20 ఏళ్ల తర్వాతకి? హైకోర్టులో ఆసక్తికర ఘటన

న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి సాగుతాయని మనకు తెలుసు. కానీ, ఏకంగా 20 ఏళ్ల తర్వాత విచారణ చేస్తామని కోర్టు ఉత్తర్వులు ఇస్తే? అది కూడా 90 ఏళ్ల వయసున్న వృద్ధురాలి విషయంలో! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, బాంబే హైకోర్టులో సరిగ్గా ఇదే జరిగింది.

ఢిల్లీ హైకోర్టు ఆన్ లైన్ విచారణలో అశ్లీల దృశ్యాల కలకలం.. నిలిచిపోయిన కోర్టు కార్యకలాపాలు

ఢిల్లీ హైకోర్టు ఆన్ లైన్ విచారణలో అశ్లీల దృశ్యాల కలకలం.. నిలిచిపోయిన కోర్టు కార్యకలాపాలు

ఢిల్లీ హైకోర్టు ఆన్‌లైన్ విచారణ సందర్భంలో ఒక వికృత ఘటన చోటుచేసుకుంది. విచారణలో పాల్గొన్న వారిలో ఒకరు స్క్రీన్‌పై పదేపదే అశ్లీల కంటెంట్, అభ్యంతరకరమైన ఆడియో ప్లే చేయడంతో కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.

డ్రైవర్ కేసులో మరో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్

డ్రైవర్ కేసులో మరో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్

డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

విజయవాడ నగరంలోని కోర్టు భవనంలో లిఫ్ట్ నిలిచిపోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య నిలిచిన లిఫ్ట్‌లో ఐదుగురు లాయర్లు చిక్కుకుపోయారు.

మీరట్ బ్లూ డ్రమ్ కేసు.. 6 నెలల కూతురితో కోర్టుకు ముస్కాన్..

మీరట్ బ్లూ డ్రమ్ కేసు.. 6 నెలల కూతురితో కోర్టుకు ముస్కాన్..

మంగళవారం మధ్యాహ్నం మీరట్ డిస్ట్రిక్ట్ కోర్టులో మీరట్ బ్లూ డ్రమ్ కేసు విచారణ జరిగింది. భర్త సౌరభ్‌ రాజ్‌పుత్‌ను ప్రియుడు సోహెల్‌తో కలిసి హత్య చేసిన ముస్కాన్ రాజ్‌పుత్ 6 నెలల కూతురు రాధతో కోర్టుకు వచ్చింది.

అలహాబాద్‌ హైకోర్టులో రాహుల్‌గాంధీకి ఊరట

అలహాబాద్‌ హైకోర్టులో రాహుల్‌గాంధీకి ఊరట

ద్వంద్వ పౌరసత్వం వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై FIR నమోదు చేయాలని లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.

మద్యం స్కాం కేసులో వాసుదేవ రెడ్డికి బెయిల్ మంజూరు

మద్యం స్కాం కేసులో వాసుదేవ రెడ్డికి బెయిల్ మంజూరు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ ఏసీ శాంతి.. కుమారుడితో ములాఖాత్ పిటిషన్ తీర్పు వాయిదా

ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ ఏసీ శాంతి.. కుమారుడితో ములాఖాత్ పిటిషన్ తీర్పు వాయిదా

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15, 16వ తేదీల్లో విచారించేందుకు అనుమతిచ్చింది.

భారత న్యాయవ్యవస్థపై విదేశీ కోర్టు వ్యాఖ్యలు - వలసవాద ధోరణిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

భారత న్యాయవ్యవస్థపై విదేశీ కోర్టు వ్యాఖ్యలు - వలసవాద ధోరణిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ఒక శిశు సంరక్షణ విషయంలో ఇటీవల యూకే కోర్టు చేసిన వ్యాఖ్యలు, దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు

ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు

మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం సృష్టించాయి. న్యాయమూర్తులు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు రాగా, పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి