• Home » Congress

Congress

కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా: హరీశ్ రావు

కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా: హరీశ్ రావు

దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెప్తూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో 'షర్ట్‌లెస్' నిరసనపై పోలీసుల చర్య.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్

AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో 'షర్ట్‌లెస్' నిరసనపై పోలీసుల చర్య.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్

ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చొక్కాలు విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

కర్ణాటకలో కుమ్ములాట.. కేబినెట్ విస్తరణ కోసం 31 మంది ఎమ్మెల్యేలు రాహుల్‌కు లేఖ

కర్ణాటకలో కుమ్ములాట.. కేబినెట్ విస్తరణ కోసం 31 మంది ఎమ్మెల్యేలు రాహుల్‌కు లేఖ

కర్ణాటకలో నాయకత్వ మార్పు కోసం జరుగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో తమకు చోటు కల్పించాలని కోరుతూ తొలిసారి గెలిచిన 31 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి సోమవారంనాడు లేఖ రాశారు.

రాహుల్ తప్పుకోవాలి.. మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

రాహుల్ తప్పుకోవాలి.. మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీపై విమర్శల దాడి చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. 'ఇండియా' కూటమి సారథ్య బాధ్యతల నుంచి రాహుల్‌గాంధీ తప్పుకోవాలని, ప్రాంతీయ నేతలకు అప్పగించాలని సూచించారు.

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అస్వస్థత

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అస్వస్థత

కామారెడ్డి ఎమ్మెల్యే కె.వి.రమణారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు.

ప్రతిభ ఉన్నా ఇతర దేశాలకు సేవ చేసేందుకే పరిమితం..  శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు

ప్రతిభ ఉన్నా ఇతర దేశాలకు సేవ చేసేందుకే పరిమితం.. శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా (Sam Pitraoda) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారత నైపుణ్యాలు దోహద పడుతున్నాయని అన్నారు.

దేశం పరువు తీయొద్దు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు..

దేశం పరువు తీయొద్దు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు..

కృత్రిమ మేధ భవిష్యత్తుపై ప్రపంచ స్థాయి చర్చలు జరుగుతున్న వేదికను, కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వాడుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు.

రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత

రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారతీయ జనతా యువ మోర్చా శనివారంనాడు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ ఆందోళనకు దిగడాన్ని తప్పుపడుతూ బీజేవైఎం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఏపీలో కాంగ్రెస్ కార్యాలయాలపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి.. తీవ్ర ఉద్రిక్తత

ఏపీలో కాంగ్రెస్ కార్యాలయాలపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి.. తీవ్ర ఉద్రిక్తత

ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ సమ్మిట్’పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీజేపీ యువమోర్చా (BJYM) శ్రేణులు గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశాయి. వివరాల్లోకి వెళితే..

షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు.. కామారెడ్డిలో ఉద్రిక్తత

షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు.. కామారెడ్డిలో ఉద్రిక్తత

బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జా వ్యవహారంపై రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి