• Home » Congress

Congress

మేయర్ సీటు ఇస్తామని మోసం చేస్తారా..! కౌన్సిలర్ ఆవేదన

మేయర్ సీటు ఇస్తామని మోసం చేస్తారా..! కౌన్సిలర్ ఆవేదన

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు కుర్చీ కొట్లాట కొనసాగుతోంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా మోగదాల పావని రమేష్ గౌడ్‌ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ అనుచరులు ఆందోళన చేపట్టారు.

తెలంగాణలో మున్సిపల్ పీఠాల కుర్చీలాట.. వింతలు, విడ్డూరాలు, ఉద్రిక్తతలు!

తెలంగాణలో మున్సిపల్ పీఠాల కుర్చీలాట.. వింతలు, విడ్డూరాలు, ఉద్రిక్తతలు!

తెలంగాణ మున్సిపల్ పీఠాలకు ఇవాళ కుర్చీలాట జరుగుతోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు ఇవాళ జరిగాయి. ఇక, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియలో మాత్రం అనేక రకాల టర్న్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏయే పరిణామాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయో చూద్దాం..

మున్సిపల్ ఎన్నికలు.. చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ

మున్సిపల్ ఎన్నికలు.. చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో క్యాంపు రాజకీయాలతో అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

బిగ్‌ ట్విస్ట్‌.. కాంగ్రెస్‌లో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు..

బిగ్‌ ట్విస్ట్‌.. కాంగ్రెస్‌లో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు..

ఇద్దరు ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ కార్పొరేటర్లతో పాటు, ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ హైకమాండ్ ముందు జీవన్ రెడ్డి ఆవేదన

కాంగ్రెస్ హైకమాండ్ ముందు జీవన్ రెడ్డి ఆవేదన

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో భేటీ అయ్యారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిన టికెట్ల కేటాయింపుపై జీవన్ రెడ్డి గణంకాలతో సహా హైకమాండ్‌‌కు వివరించారు.

పట్టణం హస్తానిదే

పట్టణం హస్తానిదే

అధికార కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను కొనసాగిస్తూ.. మునిసిపల్‌ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది.

కాంగ్రెస్ దౌర్జన్యంతో గెలిచింది: రాంచందర్ రావు

కాంగ్రెస్ దౌర్జన్యంతో గెలిచింది: రాంచందర్ రావు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అలంపూర్ నియోజకవర్గం.. మూడు మున్సిపాలిటీల ఫలితాలివే..

అలంపూర్ నియోజకవర్గం.. మూడు మున్సిపాలిటీల ఫలితాలివే..

అలంపూర్ నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. అలంపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు చెరో 5 స్థానాలను గెలుచుకున్నారు.

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి పోలింగ్‌ బూత్ వద్ద ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల తీరుపై.. వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల తీరుపై.. వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

విపక్షాల తీరుపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఓ వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి5వ తేదీన లోక్‌సభ స్పీకర్ కార్యాలయంలో కాంగ్రెస్ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి