• Home » Congress

Congress

SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నాడు ఓటును జోడించే కార్యక్రమం జరిగితే.. నేడు ఓటును తొలగించే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం: మీనాక్షి నటరాజన్‌

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం: మీనాక్షి నటరాజన్‌

బీజేపీ కుట్రల్ని ప్రజలకు తెలియజెప్పేందుకే తన పోరాటమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తన రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణలో కాంగ్రెస్‌ నేతల పాత్ర లేదని, కావాలనే బీజేపీ అబద్ధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు.

 మంత్రుల మధ్య కోల్డ్ వార్‌..? కాంగ్రెస్‌లో కొత్త చర్చ.!

మంత్రుల మధ్య కోల్డ్ వార్‌..? కాంగ్రెస్‌లో కొత్త చర్చ.!

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చ మొదలైంది. కొందరు మంత్రుల మధ్య సమన్వయం లోపించిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి

మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్‌లో ఏ మంత్రిపై ఏవిధమైన ఆరోపణలు లేవని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా చాలా మార్పులు వచ్చాయని వ్యాఖ్యానించారు.

ఓటు చోరీని అడ్డుకోవాలి

ఓటు చోరీని అడ్డుకోవాలి

ఓటు చోరీని అడ్డుకోవమే బీఎల్‌ఏల ప్రధాన బాధ్యతని కర్నూలు డీసీసీ అధ్యక్షుడు బి. క్రాంతి నాయుడు అన్నారు.

ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు: అశోక్‌ గహ్లోత్‌

ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు: అశోక్‌ గహ్లోత్‌

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ బీజేపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గనుక ఇప్పుడు బతికుంటే బీజేపీ లాంటి పార్టీని ఎప్పుడో నిషేధించేవారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏఐసీసీ షోకాజ్ నోటీసులు.. షబ్బీర్‌అలీ రియాక్షన్ ఇదే..

ఏఐసీసీ షోకాజ్ నోటీసులు.. షబ్బీర్‌అలీ రియాక్షన్ ఇదే..

ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనోటీసులపై షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు.

విద్యార్థుల కోసం కాంగ్రెస్‌ పోరు బాట

విద్యార్థుల కోసం కాంగ్రెస్‌ పోరు బాట

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగ సమస్య, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై పోరాడేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది.

వైఎస్సార్‌ను తిట్టిన నోటితోనే పొగడ్తలా..? జీవన్ రెడ్డిపై ఆది శ్రీనివాస్ విసుర్లు

వైఎస్సార్‌ను తిట్టిన నోటితోనే పొగడ్తలా..? జీవన్ రెడ్డిపై ఆది శ్రీనివాస్ విసుర్లు

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

మోదీకి హగ్, పినరయికి దూరం.. రాహుల్‌ వైఖరిని నిలదీసిన సీపీఎం

మోదీకి హగ్, పినరయికి దూరం.. రాహుల్‌ వైఖరిని నిలదీసిన సీపీఎం

నాలుగు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇటీవల 'ఇండియా' కూటమి సమావేశమై ఐక్యతారాగం ఆలపించినప్పటికీ కూటమిలో అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగినట్టు కనిపించడం లేదు. కేరళలో లెఫ్ట్ పార్టీ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి శనివారంనాడు బాహాటంగా ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి