Home » Congress
ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో ఒక వింత దొంగతనం జరిగింది. ఆ దొంగలకు స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం 'రాజీవ్ భవన్'తో వింత అనుబంధం ఏర్పడినట్లుంది. ఎందుకంటే, ఆ కార్యాలయంలో వరుసగా మూడోసారి చొరబడిన దొంగలు.. వాష్రూమ్లలో దోపిడీ అనంతరం'ఐ లవ్ యూ అంబికాపూర్' అని రాసి మరీ పరారయ్యారు.
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేబినెట్లో తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
కేరళ కొత్త సీఎంగా ఎంపికైన వి.డి. సతీశన్ తాత్కాలిక ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటీ అయ్యారు. సతీశన్ను కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి...
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తప్పకుండా అరెస్ట్ చేస్తారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బండి సంజయ్ కొడుకు పరారీలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకొచ్చారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
కేరళం అసెంబ్లీ ఫలితాల్లో యూడీఎఫ్ ఘనవిజయం సాధించి వారం రోజులైనప్పటికీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా సీఎం పదవిని బలంగా ఆశిస్తున్న కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ఆ పదవి మినహా తనకు ఏ పదవీ అక్కర్లేదని తేల్చిచెప్పినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్కు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీలో ఎలాంటి నిరసనలు, రాజకీయ అశాంతికి తావీయరాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదని విమర్శించారు.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం కొలువుదీరడానికి అడుగులు పడుతున్నా, మద్దతివ్వడానికి వామపక్షాలు, వీసీకే, కాంగ్రెస్ పెడుతున్న షరతులు విజయ్ తలని బొప్పికట్టించేలా ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు, వీసీకే తమ మద్దతుకు సంబంధించి కీలక ప్రకటనలు చేశాయి.
కేరళంలో కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ఈ రేసులో లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ ముందున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు తమ నివేదికను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించినట్టు పార్టీ వర్గాలు శుక్రవారంనాడు తెలిపాయి.