Home » Chandrababu Naidu
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేసే వారికి, విక్రయించే వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.
మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తాజాగా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
విజయవాడలో డయేరియా కేసులు ఒక్కసారిగా పెరగడం సంచలనం రేపింది. రాజరాజేశ్వరిపేటలో వాంతులు, విరోచనాలతో ప్రజలు బాధపడుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది. సీఎం చంద్రబాబు సూచన మేరకు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని డిప్యూటీ సీఎం పవన్ కొనియాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబుకి తెలుగు రాష్ట్రాలనుంచే కాక, దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలో నాలుగు కార్పొరేషన్లకు ఏపీ సర్కారు డైరెక్టర్లను నియమించింది. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డు, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వచ్ఛాంద్ర మిషన్..
నందమూరి బాలకృష్ణకు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో చోటు దక్కటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. బాలకృష్ణపై ప్రశంసల జల్లులు కురిపించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఎగతాళి చేశారని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారని, అయితే తాము వాటిని అమలు చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయుకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదైందంటేనే చర్చలు మొదలయ్యాయి. కానీ సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి, పార్టీ నాయకుడైనా ఉపేక్షించవద్దని ఆదేశించడం రాజకీయాల్లో మార్పుగా నిలిచింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పార్టీకి సానుకూల సంకేతమా? వివాదాలకు తెరలేపే అంశమా అనే చర్చ సాగుతోంది.