• Home » Central Govt

Central Govt

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

Census: జనగణనకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల

Census: జనగణనకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల

India census: జనగణన ప్రక్రియకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి రెండు దశల్లో జన, కుల గణన ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు.

PM Narendra Modi:మూడు దేశాల్లో  ప్రధాని మోదీ పర్యటన

PM Narendra Modi:మూడు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు(జూన్15) నుంచి నాలుగు రోజుల పాటు కెనడా, క్రొయేషియా, సైప్రస్‌ దేశాల్లో పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

Kunamneni Sambasiva Rao: తెలంగాణను కేసీఆర్ అప్పులమయంగా మార్చారు: కూనంనేని

Kunamneni Sambasiva Rao: తెలంగాణను కేసీఆర్ అప్పులమయంగా మార్చారు: కూనంనేని

ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.

AP Farmers: ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త..

AP Farmers: ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త..

AP Farmers: ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కందిపప్పు సేకరణ గడువును మరో 15 రోజులకు పొడిగించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ

Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.

Rahul Gandhi: వర్తమానం ఊసెత్తకుండా 2047 గురించి కలలా? రాహుల్ ఘాటు విమర్శ

Rahul Gandhi: వర్తమానం ఊసెత్తకుండా 2047 గురించి కలలా? రాహుల్ ఘాటు విమర్శ

ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చూసేదెవరని రైలు ప్రమాద ఘటనను ఉద్దేశించి రాహుల్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

JP Nadda: మోదీ పాలనపై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు

JP Nadda: మోదీ పాలనపై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు

మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం చేసిన కృషి సువర్ణాక్షరాలతో లిఖించదగిందని జేపీ నడ్డా పేర్కొన్నారు.

TDP MP Putta Mahesh: పామాయిల్‌కు కనీస మద్దతు ధర కల్పించండి

TDP MP Putta Mahesh: పామాయిల్‌కు కనీస మద్దతు ధర కల్పించండి

ఏపీలో పామాయిల్‌ సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి