• Home » CBI

CBI

TVK Vijay: 19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

TVK Vijay: 19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

అగ్రహీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్.. ఈనెల 19వతేదీన జరిగే సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కరూర్‏లో తొక్కిసలాట జరిగి మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు... సీబీఐకి చెప్పిన విజయ్

TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు... సీబీఐకి చెప్పిన విజయ్

విజయ్‌ను ప్రశ్నించడం పూర్తి కాలేదని, పొంగల్ సందర్భంగా విరామం ఇవ్వాలని ఆయన కోరారని సీబీఐ వర్గాలు తెలిపాయి. అందువల్ల మంగళవారం విచారణ లేదని, పండుగ తర్వాత మరోసారి విచారణకు రావాల్సిందిగా పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాట కేసు.. సీబీఐ విచారణకు టీవీకే అధ్యక్షుడు విజయ్‌

TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాట కేసు.. సీబీఐ విచారణకు టీవీకే అధ్యక్షుడు విజయ్‌

కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిమిత్తం.. తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడి సీబీఐ కేంద్ర కార్యాలయంలో అధికారులు విజయ్‌ని విచారించి.. ఆయన వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.

కల్తీ నెయ్యిపై చివరి దశకు చేరిన సీబీఐ దర్యాప్తు

కల్తీ నెయ్యిపై చివరి దశకు చేరిన సీబీఐ దర్యాప్తు

కల్తీ నెయ్యిపై సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరింది. అలిపిరి కార్యాలయంలో ఉదయం నుంచీ సీబీఐ జేడీ వీరేశ్ ప్రభు సమీక్షిస్తున్నారు. ఈ కేసుపై త్వరలో చార్ట్ షీట్ వేయనుండడంతో ఇప్పటిదాకా సాగిన దర్యాప్తుపై సిట్ బృందంతో చర్చిస్తున్నారు.

TVK Vijay: విజయ్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన సీబీఐ

TVK Vijay: విజయ్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన సీబీఐ

కరూర్ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే టీవీకే ఆఫీస్ బేరర్లను న్యూఢిల్లీలోని సీబీఐ హెడ్‌కార్వర్టర్‌లో అధికారులు ప్రశ్నించారు. జనవరి 12న తమ ముందు హాజరుకావాలని విజయ్‌కు సీబీఐ సమన్లు పంపింది.

CBI Summons Vijay: తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

CBI Summons Vijay: తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

IRCTC Scam: లాలూ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసు

IRCTC Scam: లాలూ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసు

లాలూ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ హాజరుకాగా, సీబీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ డీపీ సింగ్ హాజరయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ పని చేసిన సమంయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణకు కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది.

Ayesha Meera Case: సంచలనం సృష్టించిన కేసుకు 18 ఏళ్లు పూర్తి..

Ayesha Meera Case: సంచలనం సృష్టించిన కేసుకు 18 ఏళ్లు పూర్తి..

సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత విజయవాడ కోర్టులో కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ మాయమైపోయాయి. సీబీఐ ఉన్న ఆధారాలతోనే దర్యాప్తు సాగించింది. రెండు నెలల క్రితం దర్యాప్తు పూర్తయిందని హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.

CBI Arrest: మాజీ ఎంపీ కుమారుడు, కూతురు అరెస్ట్..

CBI Arrest: మాజీ ఎంపీ కుమారుడు, కూతురు అరెస్ట్..

దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వ్యాపారవేత్త రఘునాథ్ మృతి కేసు విచారణలో అరెస్టు చేసినట్లు సమాచారం.

TTD  Fake Ghee Scam Case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

TTD Fake Ghee Scam Case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ జిల్లా జైల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం సోమవారం విచారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి