Home » Car
హైదరాబాద్లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.
హైదరాబాద్ గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల గడువు ముగిసిన తన ద్విచక్రవాహనం (యాక్టీవా) స్క్రాప్ చేయాలని రవాణా శాఖ అధికారిక గుర్తింపు పొందిన ఓ ఏజెన్సీని సంప్రదించాడు. వాహనం ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), లోకేషన్ వాట్సప్లో పంపాలని సూచించారు.
భారత్లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్తో స్నేహబంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాటుకున్నారు. ఒకే కారులో ఇరువురూ కలిసి ప్రయాణించారు.
కార్వేటినగరం మండలంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
నగరాల్లో పార్కింగ్ సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు పార్కింగ్ విషయాల్లో పెద్ద గొడవలే జరుగుతాయి. ఒక వ్యక్తి తన కారుకు అడ్డుగా పార్క్ చేసి ఉన్న మరో కారును చేతులతో పక్కకు జరిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమపై భారత్-ఈయూ (యూరోపియన్ యూనియన్) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ప్రభావం క్రమంగా బోధపడుతోంది. ఈ ఒప్పందంతో దిగుమతయ్యే...
నూతన వాహనాల కొనుగోలుదారులు వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇకపై రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలని చూస్తున్న కొనుగోలుదారులకు ముఖ్య గమనిక. 2026 జనవరి నుంచి ధరలు పెరకబోతున్నాయి. ఇప్పటికే ఏథర్ కంపెనీ దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. మిగతా కంపెనీలు..
వచ్చే ఏడాది జవనరి నుంచి JSW MG కార్ల ధరలు పెంపు ప్రకటన వెలువడింది. మోడల్, వేరియంట్ను బట్టి కార్ల ధరల పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. 2026 జనవరి 01 నుంచి ప్రస్తుత ధరలపై 2 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటించింది.
పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.