Home » Car
డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 42 ఏళ్ల సుమిత్ర దాస్ మృతి చెందారు.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వాహనాల మార్పు వివాదం కొత్త మలుపు తిరిగింది. ఖరీదైన ఇన్నోవా క్రిస్టా కార్లను కొనుగోలు చేయాలని బీఎంసీ అధికారులు చేసిన ప్రతిపాదనపై రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన వ్యంగ్యంగా స్పందించింది.
హైదరాబాద్లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.
హైదరాబాద్ గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల గడువు ముగిసిన తన ద్విచక్రవాహనం (యాక్టీవా) స్క్రాప్ చేయాలని రవాణా శాఖ అధికారిక గుర్తింపు పొందిన ఓ ఏజెన్సీని సంప్రదించాడు. వాహనం ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), లోకేషన్ వాట్సప్లో పంపాలని సూచించారు.
భారత్లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్తో స్నేహబంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాటుకున్నారు. ఒకే కారులో ఇరువురూ కలిసి ప్రయాణించారు.
కార్వేటినగరం మండలంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
నగరాల్లో పార్కింగ్ సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు పార్కింగ్ విషయాల్లో పెద్ద గొడవలే జరుగుతాయి. ఒక వ్యక్తి తన కారుకు అడ్డుగా పార్క్ చేసి ఉన్న మరో కారును చేతులతో పక్కకు జరిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమపై భారత్-ఈయూ (యూరోపియన్ యూనియన్) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ప్రభావం క్రమంగా బోధపడుతోంది. ఈ ఒప్పందంతో దిగుమతయ్యే...
నూతన వాహనాల కొనుగోలుదారులు వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇకపై రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలని చూస్తున్న కొనుగోలుదారులకు ముఖ్య గమనిక. 2026 జనవరి నుంచి ధరలు పెరకబోతున్నాయి. ఇప్పటికే ఏథర్ కంపెనీ దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. మిగతా కంపెనీలు..