• Home » Businesss

Businesss

స్థిరంగా బంగారం ధరలు, స్వల్పంగా పెరిగిన వెండి రేటు

స్థిరంగా బంగారం ధరలు, స్వల్పంగా పెరిగిన వెండి రేటు

ఇవాళ హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ముఖ్య నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.1,51,000గా కొనసాగుతోంది. ఇక, వెండి రేటు కిలోకు వంద రూపాయల మేర పెరిగింది.

ట్రంప్ 'హోర్ముజ్' దిగ్బంధనం.. అంతర్జాతీయ షిప్పింగ్ రంగంలో చారిత్రాత్మక సంక్షోభం!

ట్రంప్ 'హోర్ముజ్' దిగ్బంధనం.. అంతర్జాతీయ షిప్పింగ్ రంగంలో చారిత్రాత్మక సంక్షోభం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్ రంగం చరిత్రలో ఎన్నడూ లేనంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.

ఆటుపోట్ల మార్కెట్లో పెట్టుబడి వ్యూహాలు ఎలా.?

ఆటుపోట్ల మార్కెట్లో పెట్టుబడి వ్యూహాలు ఎలా.?

కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27)లోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఊగిసలాడుతోంది. ఈ ఊగిసలాటతో గత రెండేళ్లుగా రేసుగుర్రాల్లా పరుగెత్తిన సూచీలు ఇప్పుడు తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి....

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

కొన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించిన తర్వాత దేశీయ మార్కెట్లలో వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి.

పసిడి, వెండి దిగుమతులను నిలిపివేసిన భారతీయ బ్యాంకులు!

పసిడి, వెండి దిగుమతులను నిలిపివేసిన భారతీయ బ్యాంకులు!

ప్రభుత్వ అనుమతులు లేని కారణంగా భారతీయ బ్యాంకులు బంగారం, వెండి దిగుమతులను నిలిపివేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నెల మొదట్లోనే రావాల్సిన అనుమతులు ఇప్పటికీ రాలేదని తెలుస్తోంది.

20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్‌పై కేసు నమోదు..

20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్‌పై కేసు నమోదు..

ఛత్తీస్‌గఢ్‌ శక్తి జిల్లాలోని వేదాంత గ్రూప్ పవర్ ప్లాంట్‌లో పేలుడు ఘటనపై కేసు నమోదు అయ్యింది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సహా పలువురిపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు గురువారం నాడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఏడాది 25,000 మంది ఫ్రెషర్ల నియామకం

ఈ ఏడాది 25,000 మంది ఫ్రెషర్ల నియామకం

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌..) 2026-27ఆర్థిక సంవత్సరానికి గాను 25,000 మంది ఫ్రెషర్లకు ఆఫర్‌ పత్రాలు జారీ చేసింది.....

10 రోజులు.. రూ.48,213 కోట్లు వెనక్కు..

10 రోజులు.. రూ.48,213 కోట్లు వెనక్కు..

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు నిరవధికంగా తరలిపోతునే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, స్థూల ఆర్థిక సవాళ్ల ...

రెండు రోజుల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన దేశీయ సూచీలు

రెండు రోజుల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన దేశీయ సూచీలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. రెండు రోజుల లాభాలకు బ్రేక్‌నిస్తూ నేడు భారీ నష్టాలను చవిచూశాయి.

రాష్ట్రాలకు కేంద్రం 10 శాతం అదనపు కమర్షియల్ ఎల్‌పీజీ

రాష్ట్రాలకు కేంద్రం 10 శాతం అదనపు కమర్షియల్ ఎల్‌పీజీ

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా మరో 10 శాతం కమర్షియల్ ఎల్‌పీజీ అందించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఎల్‌పీజీ భారాన్ని తగ్గించి పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని పెంచే రాష్ట్రాలకు మాత్రమే ఈ అదనపు సరఫరా వర్తిస్తుందని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి