Home » Businesss
మహిళల బ్యాగుల్లో సేప్టీ పిన్స్ తప్పనిసరిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి కనిపించకపోయినా.. వెంటనే కొనుగోలు చేస్తుంటారు. వీటి ధర రూ. 10 నుంచి 20 వరకు ఉంటుంది. అయితే
పన్నులు, బ్యాంకు పనులు, ఇతర ప్రధాన ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు చాలా అవసరం. ఈ కార్డుకు ఆధార్ కార్డు లింక్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 31న చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
ఈ రోజు నుంచి దేశ ప్రజలకు ఆధార్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. ఇక, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు వేగంగా, సులభంగా చేసుకోవచ్చు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)..
దేశంలోని వివిధ సంస్థలు.. భారీగా ఐపీవోలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వేలాది కోట్ల విలువైన ఈ ఐపీవోల విడుదలకు ముహూర్తాన్ని ఆయా సంస్థలు నిర్ణయించాయి.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ధన త్రయోదశి (శనివారం) కావడంతో వ్యాపారులు బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయని ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో గాంధీరోడ్డులో మొత్తం బంగారం షాపులే ఉంటాయి.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి వేళ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ గురించి తెలిస్తే వినియోగదారులు ఎగిరి గంతేస్తారంతే. అవును.. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు అపరిమిత కాల్స్తో..
పిల్లల, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారికి ఎల్ఐసీ వివిధ పథకాలను అందుబాటులో ఉంచింది. తాజాగా దీపావళి ధీమాకాగా ఎల్ఐసీ రెండు సూపర్ స్కీమ్స్ ను ప్రకటించింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈరోడ్ వారాంతపు సంతలో రూ.7 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగింది. ఈ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం రాత్రి వారాంతపు వస్త్ర సంత నిర్వహిస్తుంటారు.
అంతర్జాతీయ లాజిస్టిక్స్, సరిహద్దు రవాణాలో విశ్వసనీయ సంస్థ అయిన గరుడవేగ (Garudavega), తాజా U.S కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అవసరాలకు పూర్తిగా అనుగుణంగా ఉందని ప్రకటించింది. భారతదేశం నుండి యునైటెడ్ స్టేట్స్కు మరింత సజావుగా..