Home » Business news
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 29న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
పశ్చిమాసియా యుద్ధంతో స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. ఫ్రంట్లైన్ స్టాక్స్తో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లూ ‘బేర్’మంటున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మదుపరుల పెట్టుబడుల వ్యూహం...
ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. అదే సమయంలో బ్యాంకింగ్లోనూ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేమిటంటే...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఐటీ రంగంలో లేఆఫ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్బుక్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా తాజాగా 700 మందికి ఉద్వాసన పలికింది. అయితే, అంతకు ముందు టాప్ ఎగ్జిక్యూటివ్లకు కంపెనీ కొత్త స్టాక్ ఆప్షన్లు ప్రకటించింది.
కంపెనీల బై బ్యాక్ (సొంత షేర్ల తిరిగి కొనుగోలు) ఆఫర్లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించిన మూలధన లాభాలపై వ్యక్తులు, కార్పొరేట్ వాటాదారులు అనే తేడా లేకుండా ఇకపై అందరూ ఏకరీతిగా 12 శాతం సర్చార్జి...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ బుధవారం ఒకదశలో...
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి
పశ్చిమాసియా భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి. మేలిమి బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది.