Home » Business news
దేశీయ సూచీలు ఓ మోస్తరు లాభాలతో రోజును ముగించాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది.
డిజిటల్ చెల్లింపులు ఎంతగా పెరిగినా దేశంలో ఇప్పటికీ నగదుదే హవా. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నా ప్రజలు ఇప్పటికీ నగదునే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దీంతో చలామణి లో ఉన్న నగదు...
దేశంలో రిటైల్ వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2025 నాటికి రూ.90 లక్షల కోట్ల నుంచి రూ.95 లక్షల కోట్ల మధ్య ఉన్న ఈ వ్యాపారం 2035 నాటికి రూ.210 లక్షల కోట్ల నుంచి రూ.215 లక్షల కోట్లకు...
అప్పుడప్పుడు కొన్ని ఆటుపోట్లు ఉన్నా దేశంలో స్థిరాస్తి (రియల్టీ) మార్కెట్ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. 2030 నాటికి ఈ మార్కెట్ రూ.88 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని..
IIFL Finance Launches ₹2,000 Crore NCD Issue with Up to 9 percent Interest
విద్యుత్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఈక్విటీ సూచీలు మూడు రోజుల నష్టాలకు తెర దించి సోమవారం ఒక శాతం పైగా...
ఎగుమతుల రంగం జనవరిలో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది జనవరితో పోల్చితే ఎగుమతులు 0.61% పెరిగి 3,656 కోట్ల డాలర్లకు (రూ.3.33 లక్షల కోట్లు) చేరాయి. దిగుమతులు...
సనోఫీ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్హెచ్ఐపీఎల్).. హైదరాబాద్లోని తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను మరింతగా విస్తరించింది...
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ).. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్-2026లో అంతర్జాతీయంగా...
ఐటీ సెక్టార్లో అమ్మకాల కారణంగా గత వారం భారీగా నష్టపోయిన సూచీలు సోమవారం కాస్త కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాటలో సాగుతున్నాయి.