• Home » Business news

Business news

‘నగ’మోము చిన్నబోయే!

‘నగ’మోము చిన్నబోయే!

విదేశీ మారక నిల్వలను ఆదా చేసేందుకు ఏడాది పాటు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరడంపై దేశీయ ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతోంది....

ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..

ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..

ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అయితే.. ఆయన ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభావం ధరలపై ఎలా ఉండనుందనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే...

సూచీలకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1300 పాయింట్లు డౌన్.. కారణాలు ఇవే..

సూచీలకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1300 పాయింట్లు డౌన్.. కారణాలు ఇవే..

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం దేశీయ సూచీలకు ప్రతికూలంగా మారింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 4.3 శాతం పెరిగి 105 డాలర్లు చేరుకుంది. మరోవైపు శుక్రవారం విదేశీ మదుపర్లు రూ.4110 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

ఉద్యోగుల అవినీతి.. మూడేళ్లలో వెయ్యి మందిని తొలగించిన ఎయిరిండియా..

ఉద్యోగుల అవినీతి.. మూడేళ్లలో వెయ్యి మందిని తొలగించిన ఎయిరిండియా..

గత మూడు సంవత్సరాల్లో ఎయిరిండియా 1,000 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. నైతిక ఉల్లంఘనలు, ఉద్యోగ ప్రయోజనాల దుర్వినియోగం, అక్రమ చర్యల్లో పాల్గొన్నారనే కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నెలకు రూ.30 వేల కోట్ల నష్టం..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నెలకు రూ.30 వేల కోట్ల నష్టం..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన నివేదికలు వెల్లడించాయి

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెద్దగా హెచ్చు తగ్గులకు గురి కాకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1.5 లక్షలకు దగ్గర్లోనే ఉంటోంది. శనివారం ఉదయం బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

ఎస్‌బీఐ లాభం రూ.19,684 కోట్లు

ఎస్‌బీఐ లాభం రూ.19,684 కోట్లు

శీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికాని (క్యూ4)కి స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన...

ధరల పెంపుపై ప్రకటన.. బ్రిటానియా కంపెనీ షేర్ల పతనం

ధరల పెంపుపై ప్రకటన.. బ్రిటానియా కంపెనీ షేర్ల పతనం

తమ కంపెనీ ఉత్పత్తుల ధరలు పెంచుతామని బ్రిటానియా ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ల ధర 5 శాతం మేర పతనమైంది.

ఎంఎంటీసీ పాంప్‌లో మళ్లీ డిజిటల్‌ పసిడి విక్రయాలు షురూ

ఎంఎంటీసీ పాంప్‌లో మళ్లీ డిజిటల్‌ పసిడి విక్రయాలు షురూ

డిజిటల్‌ రూపంలో బంగారం, వెండి విక్రయాలను ఎంఎంటీసీ-పాంప్‌ పునఃప్రారంభించింది....

దేశంలో తొలి స్పేస్‌ టెక్‌ యూనికార్న్‌గా స్కైరూట్‌

దేశంలో తొలి స్పేస్‌ టెక్‌ యూనికార్న్‌గా స్కైరూట్‌

అంతరిక్ష రంగానికి చెందిన హైదరాబాద్‌ స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వ్యాపార అవసరాల కోసం తాజాగా 6 కోట్ల డాలర్ల (సుమారు రూ.564 కోట్లు) నిధులు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి