Home » Business news
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు కేంద్రంగా ఉన్న జైపూర్ షుగర్ కంపెనీని.. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్టాండర్డ్ అసెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ...
మన దేశ వస్తు ఎగుమతులు జూలైలో జోరుగా పెరిగాయి. 19.63 శాతం వృద్ధితో 4,424 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.22 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. 2022 జూన్ తర్వాత ఇదే అత్యధిక వృద్ధి....
దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి నటరాజన్ చంద్రశేఖరన్ (చంద్ర) వీడ్కోలు పలికారు....
అపోలో హాస్పిటల్స్.. జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.610.40 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో...
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్...
టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకూ ఉన్నప్పటికీ తక్షణ నిష్క్రమణకు గల కారణాలు, కొత్త నాయకత్వ ఎంపిక గురించి చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు.
దేశంలోని అత్యంత విలువైన 300 కుటుంబ వ్యాపారాలు సృష్టించిన మొత్తం సంపద రూ.138 లక్షల కోట్లకు చేరుకుందని బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా ఈ ఏడాదికి విడుదల చేసిన జాబితా...
హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్.. లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్తో అడుగుపెట్టింది. భారత్లో ట్రంప్ బ్రాండ్కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డెవలపర్స్...
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు సన్నగిల్లుతుండటం తో ముడి చమురు ధరలు మళ్లీ 90 డాలర్ల దిశ గా పయనిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో...
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో బంగారం ధరలకున్న సంబంధం మారుతోందని.. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్యపరపతి విధానాలు బులియన్ ధరలకు ప్రధాన చోదకంగా...