• Home » Business news

Business news

ఇవాళ భారీ లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు

ఇవాళ భారీ లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు

ఇవాళ(గురువారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 789 పాయింట్లు, నిఫ్టీ 277 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీ 23,689 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 75,398 వద్ద ముగిశాయి. గత కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.

బంగారం మరింత భారం

బంగారం మరింత భారం

బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల కొనుగోలు మరింత భారంగా మారింది. ఎందుకంటే, వీటి దిగుమతులపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండింతలకు పైగా పెంచింది. పసిడి, వెండిపై...

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్.. తప్పక  తెలుసుకోవాల్సిన విషయాలు..

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రత్యేకంగా 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కోసం రూపొందించిన వైద్య బీమా పథకం. వయస్సు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. అలాగే వైద్య ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వైద్య ఖర్చులను..

నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్..

నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్..

వరుసగా రెండు రోజులు భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఉదయం భారీ నష్టాల్లో కొనసాగినా మధ్యాహ్నం కోలుకున్నాయి.

దిగుమతి సుంకాల పెంపు.. ప్రముఖ జ్యూవెలరీ సంస్థల షేర్లు పతనం

దిగుమతి సుంకాల పెంపు.. ప్రముఖ జ్యూవెలరీ సంస్థల షేర్లు పతనం

బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో జ్యూవెలరీ సంస్థల షేర్లు పతనం అయ్యాయి. రాబోయే రోజుల్లో జ్యూవెలరీ సంస్థలపై ఒత్తిడి మరింత ఉండే ఛాన్స్ ఉందని మార్కెట్ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

4 రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఫట్‌

4 రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఫట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్‌ 75,000, నిఫ్టీ 23,400 దిగువకు జారుకున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ...

రెండో రోజూ భారీ నష్టాలే.. సెన్సెక్స్ 1450 పాయింట్లు డౌన్..

రెండో రోజూ భారీ నష్టాలే.. సెన్సెక్స్ 1450 పాయింట్లు డౌన్..

అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశీయ సూచీలపై వరుసగా రెండో రోజు కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.4 శాతం పెరిగి 106.75 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం కూడా అందోళన కలిగిస్తోంది.

‘నగ’మోము చిన్నబోయే!

‘నగ’మోము చిన్నబోయే!

విదేశీ మారక నిల్వలను ఆదా చేసేందుకు ఏడాది పాటు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరడంపై దేశీయ ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతోంది....

ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..

ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..

ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అయితే.. ఆయన ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభావం ధరలపై ఎలా ఉండనుందనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే...

సూచీలకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1300 పాయింట్లు డౌన్.. కారణాలు ఇవే..

సూచీలకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1300 పాయింట్లు డౌన్.. కారణాలు ఇవే..

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం దేశీయ సూచీలకు ప్రతికూలంగా మారింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 4.3 శాతం పెరిగి 105 డాలర్లు చేరుకుంది. మరోవైపు శుక్రవారం విదేశీ మదుపర్లు రూ.4110 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి