Home » Business news
యువ వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన రెనో 16 సిరీస్...
దక్షిణాఫ్రికాలో దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని...
పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఈ ఉదయం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురై భారీగా కుప్పకూలాయి.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా కుప్పకూలాయి. ముడిచమురు ధరలు ఒక్కసారిగా నిప్పులు చెరగడంతో మదుపరులలో ఆందోళన వ్యక్తమై, పెద్దఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపారు.
ఇరాన్ స్థావరాలపై అమెరికా మిలటరీ దాడులు చేయడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలు కావడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 2.6 శాతం పెరిగి 76.1 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
హైదరాబాద్ మరో భారీ కంపెనీకి కేంద్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు అవసరమైన ఆల్కలైన్ వాటర్ ఎలక్ట్రోలైజర్స్ సిస్టమ్స్ను దేశీయంగా...
ఏటీఎంలు రావటంతో బ్యాంకు శాఖలకు వెళ్లి నగదు తీసుకునే శ్రమ తప్పింది. అయితే ఇప్పుడు కొన్ని నగరాల్లోని ఏటీఎంల్లో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లోని ఏటీఎంల్లో...
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) బంగారం రుణాలు పెద్ద బిజినెస్గా మారాయి. ఈ ఏడాది మే నాటికి...
లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు బహిరంగ మార్కెట్ (స్టాక్ ఎక్స్ఛేంజీలు) ద్వారా సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసే అవకాశాన్ని సెబీ పునఃప్రవేశపెట్టింది. ఆగస్టు 1 నుంచి ఇది...