Home » Business news
హెచ్1బీ వీసాల ఫీజును అమాంతంగా పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ సెక్టార్పై తీవ్ర ప్రభావం చూపనుందనే అంచనాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఐటీ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్లు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
భారతీయులకు సెప్టెంబర్ 22 నుంచి వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప మార్పు అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం ప్రధానంగా ఏ వస్తువులపై జీఎస్టీ తగ్గనుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
దేశవ్యాప్తంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పాల ఉత్పత్తుల్లో ప్రముఖ బ్రాండ్ అయిన అముల్ సహా పలు కంపెనీలు వాటి ఉత్పత్తుల ధరలను సెప్టెంబర్ 22, 2025 నుంచి తగ్గించాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ఏటా దసరా పండుగ సందర్భంగా వాహనాల కొనుగోళ్లతో షోరూమ్లు బిజీగా ఉండేవి. నిర్వాహకులు సైతం కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించేవారు. దీంతో వినియోగదారులతో కిటకిటలాడుతూ కనిపించేవి. ఇప్పుడు సీజన ఉన్నా అవే షోరూంలలో సందడి లేదు. మేనేజర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఆఫర్ల మీద దృష్టి పెడుతుంటే... అమ్మకాల కోసం సేల్స్మెన తంటాలు పడుతున్నారు. ఈనెల 22వ తేదీ నుం...
బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 20న) ఉదయం 6.00 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
ఆపిల్ ఫోన్ల 17 సిరీస్ అమ్మకాలు ఇవాళ్టి నుంచి షురూ అయ్యాయి. ముంబైలోని ఆపిల్ స్టోర్ దగ్గర ఐఫోన్ల అభిమానులు క్యూ లైన్లు కట్టి రాత్రంతా పడిగాపులు కాశారు. ఈ క్రమంలో తోపులాటలు, తొక్కిసలాట దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు శుభవార్త వచ్చింది. ఇకపై EPFO సర్వీసులను ఉపయోగించేందుకు మీరు రెండు వేర్వేరు లాగిన్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి తాజాగా కొత్త మార్పులు చేశారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఊహించినట్టుగానే యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించడం దేశీయ సూచీలకు బూస్టింగ్ ఇచ్చింది. అలాగే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మదుపర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.