• Home » Business news

Business news

టెక్‌ వ్యూ 26,000 స్థాయిలో గట్టి పరీక్ష

టెక్‌ వ్యూ 26,000 స్థాయిలో గట్టి పరీక్ష

గత వారం నిఫ్టీ గరిష్ఠ స్థాయిల్లో మైనర్‌ అప్‌ట్రెండ్‌ కనబరిచినప్పటికీ 25,880 స్థాయిల్లో బలమైన రియాక్షన్‌ సాధించింది. 26,000 వద్ద అప్రమత్తతకు ఇది సంకేతం. నిఫ్టీ గత వారం మొత్తం మీద 100 పాయింట్ల...

ఆస్ర్టో గైడ్‌ 25,850 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 25,850 పైన బుల్లిష్‌

నిఫ్టీ గత వారం 25,829-25,279 పాయింట్ల మధ్యన కదలాడి 100 పాయింట్ల లాభంతో 25,571 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,850 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఢిల్లీ హైకోర్టులో ఎన్‌సీసీకి ఊరట

ఢిల్లీ హైకోర్టులో ఎన్‌సీసీకి ఊరట

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఎన్‌సీసీ లిమిటెడ్‌కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన కాంట్రాక్టులు, టెండర్లలో ఎన్‌సీసీ, దాని అనుబంధ సంస్థను...

భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. చర్చలు రీషెడ్యూల్..

భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. చర్చలు రీషెడ్యూల్..

భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి చట్టబద్ధంగా తుది రూపును ఖరారు చేసేందుకు సోమవారం నుంచి ఇరు దేశాల అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పన్ను పోటు లేని 10 ఆదాయాలు

పన్ను పోటు లేని 10 ఆదాయాలు

చాలా మందికి సంపాదించేటప్పుడు ఖుషీగానే ఉంటుంది. కానీ ఆ ఆదాయాలపై పన్ను చెల్లించేటప్పుడే సమస్య. కష్టపడి సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించాలని తెగ...

అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు మేడిన్‌ ఇండియా చిప్‌లు కీలకం

అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు మేడిన్‌ ఇండియా చిప్‌లు కీలకం

భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంతోపాటు స్వయం సమృద్ధి సాధించేందుకు ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌ (సెమీకండక్టర)లు కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశీయ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌...

ఎన్‌ఎండీసీ, వేల్‌ ఎస్‌ఏతో అదానీ గంగవరం పోర్ట్‌ ఒప్పందం

ఎన్‌ఎండీసీ, వేల్‌ ఎస్‌ఏతో అదానీ గంగవరం పోర్ట్‌ ఒప్పందం

ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్‌ఎండీసీ, బ్రెజిల్‌ కంపెనీ వేల్‌ ఎస్‌ఏతో అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) లిమిటెడ్‌ అనుబంధ విభాగమైన...

ఎన్ఎస్ఈలో నానో సెకను ట్రేడింగ్‌

ఎన్ఎస్ఈలో నానో సెకను ట్రేడింగ్‌

ఏప్రిల్‌ 11 నుంచి ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లో నానో సెకను ట్రేడింగ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ఎండీ, సీఈఓ ఆశిష్‌ చౌహాన్‌...

మాటలతోనే చెల్లింపులు

మాటలతోనే చెల్లింపులు

ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే.. డిజిటల్‌ చెల్లింపుల్లో వినియోగదారుల అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తూ ‘ఏఐ ఆధారిత నేచురల్‌ లాంగ్వేజ్‌ సెర్చ్‌’ ఫీచర్‌ను...

జోయాలుక్కాస్‌.. కొత్త షోరూమ్‌

జోయాలుక్కాస్‌.. కొత్త షోరూమ్‌

ప్రముఖ జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. హైదరాబాద్‌, కోకాపేట్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను...

తాజా వార్తలు

మరిన్ని చదవండి