Home » Business news
బంగారం, వెండి ధరలు రోజూ సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి..
అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తాయో తెలిసిందే. దేశంలో ఊబకాయులు, మధుమేహం, రక్తపోటు వంటి లైఫ్స్టైల్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది.
గత రెండ్రోజులుగా లాభపడుతూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం ఉదయం నష్టాల బాటలో సాగాయి. ఒక దశలో భారీగా నష్టపోయాయి. అయితే చివర్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో అనూహ్యంగా పుంజుకున్నాయి.
బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది.
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 28న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం వైన్, విస్కీ ప్రియులు, లగ్జరీ కార్ల అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది.
వరుస నష్టాలతో సతమతమైన దేశీయ సూచీలకు ఇండియా-యూకే ట్రేడ్ డీల్ భారీ బూస్టింగ్ ఇచ్చింది. గత వారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే 800 పాయింట్లకు పైన లాభపడ్డాయి.
యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ సిద్ధమైనట్టు సమాచారం.
గిగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నిరవేర్చాలంటూ జనవరి 26న దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. గిగ్ వర్కర్లను అధికారికంగా కార్మికులుగా గుర్తించడంతో పాటు సెంట్రల్ గిగ్ చట్టం తీసుకురావాలన్న డిమాండ్తో ఈ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపింది.