Home » Business news
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరా గొలుసు సమస్యలు కొనసాగుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే యూరప్లో కీలక ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాత్రం ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది.
అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలకు డిమాండ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్ ప్రారంభమైంది. పన్ను చెల్లింపుదారులందరూ వచ్చే నెలాఖరులోగా ఈ పని పూర్తి చేయాలి. ఇలా రిటర్నులు సమర్పించే వారందరూ పన్ను పోటు ఏ మాత్రం లేని...
త ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించి ఐటీఆర్ 1, 2లను దాఖలు చేయాల్సిన గడువు సమీపిస్తోంది. ఈ గడువు ఈ నెల 31 వ తేదీతో...
ఈ ఏడాదికి గాను భారత్లోని అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈసారి జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్...
కృత్రిమ మేధ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతున్న వేళ ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్, ఏఐ స్టార్టప్ ఓపెన్ ఏఐ మధ్య వివాదం నెలకొంది. ఓపెన్ ఏఐ సంస్థ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని యాపిల్ ఆరోపించింది.
అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
పండగల సీజన్కు ముందే దేశంలో వంట నూనెల సెగ ప్రారంభమైంది. ప్రధాన వంట నూనెల ధర గత ఏడాది కాలంలో సగటున 12.8 శాతం పెరిగాయి. కేంద్ర వినియోగదారుల...
నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం ప్రజలకు సమాచారం అందించేందుకు, సంప్రదింపులు జరిపేందుకు 1600 నంబర్ సిరీస్ నుంచి చేసే ఫోన్ కాల్స్ను ఏ యాప్ కూడా నిరోధించలేదని...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అద్భుతమైన జోరును ప్రదర్శించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ప్రధానంగా ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్ల అండతో నేడు మార్కెట్లు సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి.