Home » Business news
ఉదయం నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లాభపడింది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసొచ్చింది.
భారత కరెన్సీ రోజుకో సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పతనమవుతోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ మంగళవారం 50 పైసలు క్షీణించి రూ.96.70 వద్ద ఆల్టైం రికార్డు కనిష్ఠ...
దక్షిణ భారత మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని డిష్ టీవీ కొత్త ప్రాంతీయ భాషా ప్యాక్స్ను ప్రకటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా 'లాంగ్వేజ్ ఫస్ట్ ఫ్యాక్స్' రూపొందించింది.
ఉదయం లాభాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగివచ్చాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.52) రికార్డు స్థాయిలో పడిపోయింది. అలాగే గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం కూడా సూచీలకు ప్రతికూలంగా మారింది.
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం నాలుగు రోజుల్లో ఇది రెండో సారి.
ఆసియా కుబేరుడు, అదానీ గ్రూప్ కంపెనీల అధిపతి గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. అమెరికాలో తనతోపాటు గ్రూప్పై నమోదైన రెండు కేసుల నుంచి ఒకే రోజు విముక్తి...
పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ...
హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో మరో అలా్ట్ర లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. ‘ది స్కైవెన్’ పేరుతో ఇ-ఇన్ఫ్రా-పింగ్లే వెంచర్స్...
అమెరికా ఆంక్షల మినహాయింపులు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
ఉదయం భారీ నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసి వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయనే వార్తల వల్ల కూడా సూచీలు కోలుకున్నాయి.