Home » BudgetDay
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికల ఏడాది సందర్భంగా ఇది పూర్తి బడ్జెట్ కాదు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.
దేశ ఆర్థిక వ్యవస్థ చిట్టాగా భావిస్తున్న కేంద్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బడ్జెట్పై చర్చ జరుగుతోంది.
కేంద్ర బడ్జెట్ను నీతి ఆయోగ్, ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది. బడ్జెట్ తయారీ కార్యకలాపాలు ఆగస్టు-సెప్టెంబర్లో ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విభాగం బడ్జెట్ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. ప్రెజెంటేషన్ తర్వాత, బడ్జెట్ను ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఒకప్పుడు కారు కొనడమంటే అది అత్యంత ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. అయితే మారుతున్న కాలానికి అనుకుగుణంగా ప్రస్తుతం సామాన్యులు కూడా కారు కొనే పరిస్థితికి వచ్చారు. చిన్న చిన్న వ్యాపారులు మొదలుకొని, మంచి మంచి జీతాలకు ఉద్యోగాలు చేసేవారంతా విధిగా..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (NirmalaSitharaman) 87 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో (Budget2023 Speech) కొన్ని కీలక ప్రకటనలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల లోపు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) 2023-24 కేంద్ర బడ్జెట్ను బుధవారం పార్లమెంటుకు సమర్పించబోతున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు.