Home » Boxing
దేశంలో తొలిసారిగా కిక్బాక్సింగ్ సూపర్ లీగ్ (కేఎ్సఎల్) వచ్చేసింది. ఎనిమిది జట్లు 34 మంది..
భారత్లో తొలిసారిగా కిక్ బాక్సింగ్ సూపర్ లీగ్(కేఎస్ఎల్) జరగబోతోంది. ఈ మేరకు దిల్లీలో లీగ్ ప్రారంభ వేడుకలు జరిగాయి.
బాక్సమ్ ఎలీట్ ఇంటర్నేషనల్ టోర్నీలో తెలుగు బాక్సర్ హుస్సాముద్దీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు...
లవ్లీనా బోర్గోహైన్ ఎలీట్ బాక్సిం గ్ టోర్నీలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల 70 కి. ప్రారంభ బౌట్లో...
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్.. ఓ టాక్ షోలో ఆమె తన మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మాజీ భర్తపై చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆరోపణలకు మేరీ మాజీ భర్త ఘాటుగా స్పందించారు.
భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్.. పెళ్లైన 20 ఏళ్ల తర్వాత తన భర్త కరుంగ్ ఆంఖోలర్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను తనకే తెలియకుండా తన భర్త అతడి పేరు మీదకు మార్చుకున్నారని మేరీ ఆరోపించారు. ఈ విషయంపై కరుంగ్ స్పందిస్తూ ఆ వార్తలను ఖండించాడు.
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025లో భారత్కు చెందిన జైస్మిన్ లాంబోరియా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. 57 కిలోల విభాగంలో పోలాండ్కు చెందిన జూలియా స్జెరెమెటాపై విజయం సాధించింది.
ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్షి్పలో మరో ఏడుగురు భారత మహిళా బాక్సర్లు సెమీఫైనల్స్కు
Mary Kom Husband K Onler Kom: స్టార్ బాక్సర్ మేరీకోమ్ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. భర్త కరుంగ్ ఓంక్లర్తో విభేదాల కారణంగా ఆమె విడిపోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే వీళ్ల విడాకులకు సంబంధించిన సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.