• Home » Botsa Satyanarayana

Botsa Satyanarayana

AP News: అయ్యో.. ఐఆర్‌!

AP News: అయ్యో.. ఐఆర్‌!

ప్రతి అయిదేళ్లకొకసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సాధారణం. ఇది ఆలస్యమైతే మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వడం సంప్రదాయమే.

Botsa Satyanarayana: షర్మిల అరెస్ట్ విషయం తెలియదు..

Botsa Satyanarayana: షర్మిల అరెస్ట్ విషయం తెలియదు..

Andhrapradesh: ‘‘ఛలో సెక్రటేరియట్‌’’ బయలుదేరిన వైఎస్ షర్మిలను నిన్న (గురువారం) పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. షర్మిల అరెస్ట్ వార్త అందరికీ తెలిసిందే. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం.. షర్మిల అరెస్ట్ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు.

AP News: మరీ ఇంత చిరాకా... మంత్రి బొత్స, సజ్జలను సచివాలయ ఉద్యోగులు అడ్డుకోవడంతో...

AP News: మరీ ఇంత చిరాకా... మంత్రి బొత్స, సజ్జలను సచివాలయ ఉద్యోగులు అడ్డుకోవడంతో...

Andhrapradesh: మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిని సెక్రటేరియట్ ముందు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. తమ సీపీఎస్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే సమావేశానికి వెళ్తున్న తమను అడ్డగించిన ఉద్యోగులపై మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.

AP Politics: చీపురుపల్లిలో పోటీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంటా.. అంతా ఓకే కానీ..!?

AP Politics: చీపురుపల్లిలో పోటీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంటా.. అంతా ఓకే కానీ..!?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అధికార వైసీపీ.. టీడీపీ-జనసేన మిత్రపక్షాలు నిమగ్నమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పలువురు సిట్టింగులు, కీలక నేతలకు టికెట్లు దక్కట్లేదు. టికెట్ దక్కిన వారికి సిట్టింగ్ సీటు దొరకట్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. తాజా, మాజీ విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ- గంటా శ్రీనివాసరావుల మధ్య చీపురుపల్లిలో ఫైట్ జరగబోతోందని రెండ్రోజులుగా వార్తలు పెద్దఎత్తున సంగతి తెలిసిందే..

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

విజయనగరం వైసీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైసీపీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.

YCP: మంత్రి బొత్స బుజ్జగించినా పట్టించుకోని అసమ్మతి నేతలు

YCP: మంత్రి బొత్స బుజ్జగించినా పట్టించుకోని అసమ్మతి నేతలు

విజయనగరం: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. డిప్యూటీ స్పీకర్ కోలగట్లపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.

Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన సమావేశం.. మళ్లీ షాకిచ్చిన ప్రభుత్వం

Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన సమావేశం.. మళ్లీ షాకిచ్చిన ప్రభుత్వం

ఉద్యోగ సంఘాలతో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చలు జరిపామని.. పీఆర్‌సీని వీలైనంత త్వరగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామన్నారు. ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి కోరాయని.. దానిపై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు.

AP News: ఖాళీలు వస్తే ప్రతీ ఏటా నోటిఫికేషన్స్: మంత్రి బొత్స

AP News: ఖాళీలు వస్తే ప్రతీ ఏటా నోటిఫికేషన్స్: మంత్రి బొత్స

అమరావతి: cs.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేయొచ్చునని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పూర్తి అయితే జీరో వేకెన్సి అవుతుందన్నారు.

Botsa Satyanarayana: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

Botsa Satyanarayana: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొత్తులు కోసమా?.... అది జరిగితే అప్పుడు స్పందిస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు.

AP DSC: ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

AP DSC: ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

Andhrapradesh: నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తూ ఏపీలో డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి