• Home » Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: ప్రత్యేకంగా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు.. టీడీపీపై బొత్స ఆగ్రహం

Botsa Satyanarayana: ప్రత్యేకంగా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు.. టీడీపీపై బొత్స ఆగ్రహం

Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పెన్షన్ల పంపిణీకి పది రోజుల సమయం పడుతుందన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేకంగా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఆపేయాలని ఎవరు ఎన్నికల కమిషన్‌కు వెళ్లారని ప్రశ్నిస్తూ.. ఇప్పుడు తిరిగి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

AP Govt: డీఎస్సీ 2024 షెడ్యూల్‌‌లో మార్పులు.. దిగొచ్చిన ఏపీ సర్కార్

AP Govt: డీఎస్సీ 2024 షెడ్యూల్‌‌లో మార్పులు.. దిగొచ్చిన ఏపీ సర్కార్

Andhrapradesh: డీఎస్సీ 2024 షెడ్యూల్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఆదేశానుసారం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Mohammed Shariff: ఆ చీకటి వ్యవహారం నిజం కాదా.. మంత్రి బొత్సకు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

Mohammed Shariff: ఆ చీకటి వ్యవహారం నిజం కాదా.. మంత్రి బొత్సకు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

తన రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మహమ్మద్ షరీఫ్ (Mohammed Shariff) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి, ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొనే పొత్తులు పెట్టుకున్నారే తప్ప.. సీఎం జగన్‌లా (CM YS Jagan) వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని అన్నారు.

YSRCP: ఎంపీ టికెట్ దక్కినా పోటీకి బొత్స ఝాన్సీ వెనకడుగు.. ఏమైందా అని ఆరాతీస్తే..!?

YSRCP: ఎంపీ టికెట్ దక్కినా పోటీకి బొత్స ఝాన్సీ వెనకడుగు.. ఏమైందా అని ఆరాతీస్తే..!?

AP Elections 2024: విశాఖపట్నం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో (YSR Congress) వింత పరిస్థితి నెలకొంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని (Botcha Jhansi Lakshmi) నెలరోజుల కిందటే అధిష్ఠానం ప్రకటించింది. కానీ ఇంతవరకూ...

AP News: అయ్యో.. ఐఆర్‌!

AP News: అయ్యో.. ఐఆర్‌!

ప్రతి అయిదేళ్లకొకసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సాధారణం. ఇది ఆలస్యమైతే మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వడం సంప్రదాయమే.

Botsa Satyanarayana: షర్మిల అరెస్ట్ విషయం తెలియదు..

Botsa Satyanarayana: షర్మిల అరెస్ట్ విషయం తెలియదు..

Andhrapradesh: ‘‘ఛలో సెక్రటేరియట్‌’’ బయలుదేరిన వైఎస్ షర్మిలను నిన్న (గురువారం) పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. షర్మిల అరెస్ట్ వార్త అందరికీ తెలిసిందే. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం.. షర్మిల అరెస్ట్ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు.

AP News: మరీ ఇంత చిరాకా... మంత్రి బొత్స, సజ్జలను సచివాలయ ఉద్యోగులు అడ్డుకోవడంతో...

AP News: మరీ ఇంత చిరాకా... మంత్రి బొత్స, సజ్జలను సచివాలయ ఉద్యోగులు అడ్డుకోవడంతో...

Andhrapradesh: మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిని సెక్రటేరియట్ ముందు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. తమ సీపీఎస్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే సమావేశానికి వెళ్తున్న తమను అడ్డగించిన ఉద్యోగులపై మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.

AP Politics: చీపురుపల్లిలో పోటీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంటా.. అంతా ఓకే కానీ..!?

AP Politics: చీపురుపల్లిలో పోటీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంటా.. అంతా ఓకే కానీ..!?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అధికార వైసీపీ.. టీడీపీ-జనసేన మిత్రపక్షాలు నిమగ్నమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పలువురు సిట్టింగులు, కీలక నేతలకు టికెట్లు దక్కట్లేదు. టికెట్ దక్కిన వారికి సిట్టింగ్ సీటు దొరకట్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. తాజా, మాజీ విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ- గంటా శ్రీనివాసరావుల మధ్య చీపురుపల్లిలో ఫైట్ జరగబోతోందని రెండ్రోజులుగా వార్తలు పెద్దఎత్తున సంగతి తెలిసిందే..

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

విజయనగరం వైసీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైసీపీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.

YCP: మంత్రి బొత్స బుజ్జగించినా పట్టించుకోని అసమ్మతి నేతలు

YCP: మంత్రి బొత్స బుజ్జగించినా పట్టించుకోని అసమ్మతి నేతలు

విజయనగరం: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. డిప్యూటీ స్పీకర్ కోలగట్లపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి