Share News

AP News: ఖాళీలు వస్తే ప్రతీ ఏటా నోటిఫికేషన్స్: మంత్రి బొత్స

ABN , Publish Date - Feb 12 , 2024 | 04:31 PM

అమరావతి: cs.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేయొచ్చునని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పూర్తి అయితే జీరో వేకెన్సి అవుతుందన్నారు.

AP News: ఖాళీలు వస్తే ప్రతీ ఏటా నోటిఫికేషన్స్: మంత్రి బొత్స

అమరావతి: cs.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేయొచ్చునని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పూర్తి అయితే జీరో వేకెన్సి అవుతుందన్నారు. ఖాళీలు వస్తే ప్రతీ ఏటా నోటిఫికేషన్‌లు జారీ చేస్తామని.. ప్రస్తుతం ఏపీలో 6,100 ఖాళీలు మాత్రమే ఉన్నాయన్నారు. పార్లమెంటులో చెప్పిన ఖాళీల విషయం సత్యదూరమని, ఏపీ నుంచి ఖాళీల వివరాలు కేంద్రానికి ఇవ్వలేదంటూ పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు.

Updated Date - Feb 12 , 2024 | 04:31 PM