Home » Bombay High Court
బాల్య వివాహ బాధితురాలికి గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పునిచ్చింది. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉండటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలికకు 2022లో బాల్యవివాహం జరిగింది.
అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ.10వేలు చెల్లించాల్సిందేనని ఓ మహిళను బాంబే హైకోర్టు(Bombay High Court) ఆదేశించింది. గురువారం ఇందుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధనల్లో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైందని చెబుతారని జస్టిస్ షర్మిలా దేశ్ముఖ్తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.
తప్పుడు కుల ధ్రువీకరణ కేసులో ప్రముఖ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లుబాటు అయ్యేలా స్క్రూటినీ కమిటీ ఉత్తర్వులను భారత అత్యున్నత న్యాయస్థానం ( Supreme Court ) సమ
ఇది ముంబైలో చోటు చేసుకున్న ఓ వింత ఘటన. అతను ఓ సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force) అధికారి. ఒకరోజు అతను అర్థరాత్రి సమయంలో మహిళ ఇంటి తలుపు తట్టాడు. అంతే.. ఆ ఒక్క పరిణామం అతని జీవితాన్ని మార్చేసింది. భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరికి బాంబే హైకోర్టు కూడా అతనికి గట్టిగా మొట్టికాయలు వేసింది.
మావోయిస్టు లింక్ కేసులో జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, మహేష్ టిర్కీ, విజయ్ టిర్కీ, నారాయణ్ సాంగ్లికర్, ప్రశాంత్ రాహి, పాండు నరోటే (మరణించిన)లను బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. హైకోర్టు గతంలో నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సాయిబాబా అప్పీల్ను బాంబే హైకోర్టు రిహిల్ చేసింది.
యూపీలోని అయోధ్యలో రేపు(జనవరి 22న) రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 22ని మహారాష్ట్ర ప్రభుత్వం సెలవురోజుగా తీసుకున్న నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఓ 13 ఏళ్ల మైనర్పై లైంగిక దాడి జరిగిన విషయంలో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
ముంబై: బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ రోహిత్ డియో శుక్రమవారం కోర్టు హాలులోనే రాజీనామా చేశారు. అప్పటిదాకా వేర్వేరు కేసుల్లో వాదనలు విన్న ఆయన.. ఒక్కసారిగా వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. హాలులో ఉన్నవారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (former Delhi University Professor G N Saibaba)కు బుధవారం సుప్రీంకోర్టులో భారీ
సంపాదించే వ్యక్తి లేకపోవడంతో ఆ మహిళకు, ఏడాది కూతురికి తిండి తినడమే కష్టంగా మారింది. పైగా, అప్పులు తీర్చాలని అప్పులు వాళ్లు రోజూ ఇంటికి వస్తున్నారు. దీంతో చేసేదేం లేక ఆ మహిళ తన కూతురిని ఓ మహిళకు తాకట్టు పెట్టింది