Home » BJP
సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత అరుణ్రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
దేశంలోని అవినీతిపరుల మాస్కులను ఎన్డీయే ప్రభుత్వం తొలగించివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేత, తన సోదరుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘యువరాజు’ అంటూ ప్రధాని మోదీ ఎద్దేవా పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ధీటైన జవాబిచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆ్ప)తో పొత్తును విభేదిస్తూ పార్టీని వీడిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ శనివారం బీజేపీలో చేరారు.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై (CM Ramesh) వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో రమేష్కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. మరోవైపు.. ఆయన కారుతో పాటు కాన్వాయ్లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం..
మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి(Congress Party) పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) ప్రజలు బుద్ది చెప్పాలని బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు హరీష్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లా(Siddipet) అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో వెంకట్రామిరెడ్డికి(Venkata Ram Reddy) మద్ధతుగా ప్రచారం నిర్వహించారు.
బీసీసీఐ ఛైర్మన్ జై షాపై ఆమ్ ఆద్మీ పార్టీ తారాస్థాయిలో విమర్శలు గుప్పించింది. క్రికెట్ ఎలా ఆడాలో తెలియకపోయినా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో ఉన్న స్థానంలో ఉన్నాడని..
కాంగ్రెస్ ఢిల్లీ విభాగం అధ్యక్ష పదవికి గత వారంలో రాజీనామా చేసిన అర్వీందర్ సింగ్ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. పార్టీ పదవికి రాజీనామా చేశానే కానీ పార్టీకి కాదంటూ కాంగ్రెస్కు రాజీనామా చేసిన సమయంలో చెప్పిన ఆయన శనివారంనాడు మరో నలుగురు కాంగ్రెస్ నేతలతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
Telangana: కేవలం కుటుంబ సభ్యుల బాగు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునేది బీజేపీ మాత్రమే అని మాజీ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు తమిళ సై హాజరై ప్రసంగించారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర ఆరోపణలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) మే 4న జార్ఖండ్ పాలములోని ఎన్నికల ర్యాలీలో(Lok Sabha Polls 2024) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, జేఎంఎం నేతలపై మోదీ విరుచుకుపడ్డారు.