Home » Bengaluru News
ఒకే భాష - ఒకే పార్టీ - ఒక్కరే మహాప్రభు అంటున్న ఆ ప్రభు రెండు నాలుకల పాములాంటివారని, అబద్ధాల మహాపురాణం చెప్పడంలో తిరుగులేని వారని, అలాంటి అహంకారిని గద్దె దించాలని నటుడు ప్రకాశ్రాజ్(Actor Prakash Raj) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇన్నాళ్లు రైతులకు కన్నీళ్లు పెట్టించిన టమోటా(Tomato) ధరలు ఇప్పుడు మళ్లీ కాసులు కురిపిస్తు న్నాయి. గిట్టుబాటు కాక పంటను తొలగించి వేరే పంట వేసుకోవాల నుకున్న రైతులకు మళ్లీ ఆశలు చిగురించాయి.
కాంగ్రెస్-కమ్యూనిస్టులపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములు.. అయినప్పటికీ వాయనాడులో సీపీఐ తమ అభ్యర్థిగా అన్నీ రాజాను బరిలోకి దింపింది. కూటమి వైఖరికి విరుద్దంగా కమ్యూనిస్టులు వ్యవహరించారని స్మృతి ఇరానీ మండిపడ్డారు.
వరిపొలంలో మొసలి(Crocodile) ప్రత్యక్షం కావడంపై రైతులు బెంబేలెత్తారు. సిరిగేరి సమీపంలోని గుండిగనూరు గ్రామం దేవన్నగౌడ పొలంలో శుక్రవారం ఉదయం వరి పొలంలో మొసలి ప్రత్యక్షమైంది.
బెంగళూరులో గల హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ పోర్టుపై బోయింగ్ విమానం ఇటీవల ఆరుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లింది. ఆ భారీ విమానం వచ్చి, వెళ్లే దృశ్యాలను స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు వాటిని సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశారు.
వ్యవసాయ అవసరాల కోసం వేసే బోరు బావుల్లో నీరు పడకుంటే పూడ్చేయాలి. లేదంటే మూసి వేయాలి. వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో పిల్లల ప్రాణాల మీదకు వస్తోన్నాయి. బోరు బావులను పూడ్చకపోవడంతో చాలా మంది చిన్నారులు అందులో పడి పోయారు. కొందరు ఆ బోరు బావి నుంచి సజీవంగా తిరిగి వస్తే, మరికొందరు ఊపిరాడక చనిపోతున్నారు. కర్ణాటకలో గల లచ్చాయన్ గ్రామంలో ఓ బాలుడు బోరుబావిలో పడిపోయాడు.
దేశానికి ప్రధానమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినా బీజేపీవైపు వెళ్లేది లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల వేళ మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత(MP Sumalatha) నిర్ణయంపై రాజకీయ ఉత్కంఠతకు తెరపడింది. మండ్యలో గురువారం కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.
కర్ణాటక హైకోర్టులో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. కోర్టు హాల్ ఒకటిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ నీలయ్ విపిన్ చంద్ర అంజారియా, న్యాయవాదులు, తదితరులు ఉన్నారు. మైసూర్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు హాల్ ఒకటి వద్దకు వచ్చాడు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి ఒక ఫైల్ అందజేశాడు. వెంటనే తనతో పాటు తీసుకొచ్చిన కత్తి తీసుకొని గొంతు కోసుకున్నాడు.
పోలింగ్ శాతం పెంచితే విజయం సునాయాసమవుతుందని, ఆ దిశగా శక్తికేంద్రం కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు.