• Home » Bengaluru News

Bengaluru News

MLA: చేతులు ఎత్తితే సభాపతి కావచ్చు.. ఎమ్మెల్యే కాలేరు

MLA: చేతులు ఎత్తితే సభాపతి కావచ్చు.. ఎమ్మెల్యే కాలేరు

రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే కానీ ఇటీవల అన్ని విషయాలలోను కాంగ్రెస్‏కు చెందిన వారు హాట్‌టాపిక్‌ గా మారుతున్నారు. అటువంటి వారిలో చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ కూడా ఒకరు.

Bengaluru News: బాంబు పేల్చిన ఎమ్మెల్యే.. కాబోయే సీఎం మల్లికార్జున ఖర్గే

Bengaluru News: బాంబు పేల్చిన ఎమ్మెల్యే.. కాబోయే సీఎం మల్లికార్జున ఖర్గే

రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‏లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.

 CM Siddaramaiah: కొత్త టోపీలు సూచించింది నేనే..

CM Siddaramaiah: కొత్త టోపీలు సూచించింది నేనే..

రాష్ట్రంలో పోలీసులు వాడుతున్న క్యాప్‌ను మార్చాలని నేనే సూచించానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధలో కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లకు కొత్త టోపీల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. పీక్‌ క్యాప్‌ను కానిస్టేబుళ్లకు ధరింపచేసి ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు.

Deputy CM Shivakumar: తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...

Deputy CM Shivakumar: తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...

కొంతకాలంగా సొరంగ మార్గంతోపాటు పలు అంశాలపై విమర్శలు చేసుకున్న డీసీఎం డీకే శివకుమార్‌, ఎంపీ తేజస్విసూర్య భేటీ అయ్యారు. డీసీఎం నివాసానికి వచ్చిన ఎంపీ పలు అంశాలపై చర్చలు జరిపారు.

Bengaluru News: ఇద్దరు పిల్లలను హతమార్చి.. తల్లి ఆత్మహత్య

Bengaluru News: ఇద్దరు పిల్లలను హతమార్చి.. తల్లి ఆత్మహత్య

కొప్పళ జిల్లాలో ఇద్దరు పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం కుకనూరు పోలీస్‏స్టేషన్‌ పరిధిలో బెణకల్‌ గ్రామంలో లక్ష్మి భజంత్రి (30), పిల్లలు రమేశ్‌ (3), జానవి(2)లను హతమార్చి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

Elephant: పులుల కట్టడికి గజరాజు..

Elephant: పులుల కట్టడికి గజరాజు..

మైసూరు, చామరాజనగర జిల్లాల్లో పులుల దాడుల్లో ఆదివారం ఒకే రోజున ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కొంతకాలంగా రెండు జిల్లాల పరిధిలో పలు గ్రామాల్లో పులుల దాడితో పశువులు, గొర్రెలను రైతులు కోల్పోయారు.

Minister: అసలు ఈ ఎలక్ట్రిక్‌ బస్సులతోనే సమస్య..

Minister: అసలు ఈ ఎలక్ట్రిక్‌ బస్సులతోనే సమస్య..

ఎలక్ట్రికల్‌ బస్సులతోనే సమస్య నెలకొందని తరచూ నగరంలో ప్రమాదాలు, బ్రేక్‌డౌన్‌లకు అవే కారణమని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి(Minister Ramalinga Reddy) తెలిపారు. విధానసౌధలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. యూపీఏ పాలనలో ఎలక్ట్రికల్‌ బస్సులకు 80శాతం రాయితీ ఇచ్చి కార్పొరేషన్‌లకు అప్పగించేవారన్నారు.

Tungabhadra Dam: తుంగభద్రకు భారీగా ఇన్‌ఫ్లో.. ఏ క్షణమైనా..

Tungabhadra Dam: తుంగభద్రకు భారీగా ఇన్‌ఫ్లో.. ఏ క్షణమైనా..

ఉభయ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద పొటెత్తుతోంది. ఇన్‌ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో డ్యాం గేట్లు తెరిచి నీరు వదలాలని అధికారులు భావిస్తున్నారు. ఏక్షణమైనా గేట్లు తెరచి నీరు వదిలే అవకాశం ఉంది.

Ashok: ప్రతిపక్ష నేత అశోక్‌ సంచలన కామెంట్స్.. ఢిల్లీలోని ఇటలీ టెంపుల్‌ చుట్టూ..

Ashok: ప్రతిపక్ష నేత అశోక్‌ సంచలన కామెంట్స్.. ఢిల్లీలోని ఇటలీ టెంపుల్‌ చుట్టూ..

రాష్ట్రంలో ఎంతోమంది కొలిచే చాముండేశ్వరి, మారెమ్మ ఆలయాలు కాంగ్రెస్‌ వారికి ఇష్టం కావని, ఢిల్లీలోని ఇటలీ టెంపుల్‌ చుట్టూ ప్రదక్షిణ చేసి కప్పం కడితేనే డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి అవుతారని ప్రతిపక్షనేత అశోక్‌ వ్యాఖ్యానించారు.

Bengaluru News: తమలపాకు సాగే.. వారికి జీవనాధారం

Bengaluru News: తమలపాకు సాగే.. వారికి జీవనాధారం

తమలపాకు అనేది ఆధ్యాత్మికంగా, వైద్యపరంగా, వస్తుపరంగా ఎంతో ప్రాధాన్యం కలిగినదిగా పరిగణిస్తారు. శాస్ర్తీయ తీగజాతికి చెందిన ఈ ఆకు తేమ, వేడిప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. గుండె ఆకారంలో నిగనిగలాడుతూ ఉండే తమలపాకుకు దక్షిణాసియాలో బీటల్‌, బెరుయి తదితర పేర్లతో పిలుస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి