• Home » BCCI

BCCI

భారత్-అఫ్గాన్ తొలి వన్డే: టాస్ నెగ్గిన టీమిండియా

భారత్-అఫ్గాన్ తొలి వన్డే: టాస్ నెగ్గిన టీమిండియా

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఆలస్యమైంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్

సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే వైభవ్‌లోనే ఎక్కువ సత్తా ఉందని తెలిపాడు.

పంత్ కెరీర్ ముగిసిపోయిందని భావించడం తప్పు: ఇర్ఫాన్ పఠాన్

పంత్ కెరీర్ ముగిసిపోయిందని భావించడం తప్పు: ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. పంత్ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సెలక్టర్లకు సూచించాడు.

వన్డే ప్రపంచ కప్ 2027: షెడ్యూల్ ఖరారు!

వన్డే ప్రపంచ కప్ 2027: షెడ్యూల్ ఖరారు!

వన్డే ప్రపంచ కప్ 2027కి సంబంధించిన తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ.. వచ్చే ఏడాది అక్టోబర్ 4న ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఐపీఎల్, భారత క్రికెట్‌పై విమర్శలు ఆపండి: సునీల్ గావస్కర్

ఐపీఎల్, భారత క్రికెట్‌పై విమర్శలు ఆపండి: సునీల్ గావస్కర్

ఐపీఎల్, భారత క్రికెట్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్, భారత క్రికెట్‌ను విమర్శించే వారే ఆదాయం కోసం తిరిగి బీసీసీఐని ఆశ్రయిస్తారని మండిపడ్డాడు.

సిరాజ్‌కు విశ్రాంతి.. జట్టులోకి స్టార్ పేసర్

సిరాజ్‌కు విశ్రాంతి.. జట్టులోకి స్టార్ పేసర్

భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మరో స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసింది.

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్ ఎ, శ్రీలంక ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది.

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ ఎ, శ్రీలంక ఎ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య(32) విచిత్రమైన రీతిలో రనౌట్ అయ్యాడు.

అఫ్గాన్‌తో వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!

అఫ్గాన్‌తో వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!

జూన్ 13 నుంచి అఫ్గాన్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త అందింది. గాయం బారిన పడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్ సాధించాడు.

రిటైర్‌మెంట్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌కి కౌంటర్ ఇచ్చిన హర్మన్‌ప్రీత్!

రిటైర్‌మెంట్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌కి కౌంటర్ ఇచ్చిన హర్మన్‌ప్రీత్!

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి