Home » BCCI
టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్లో విరామం కోరిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కు బీసీసీఐ కూడా మద్ధతిచ్చింది. అయితే భారత్ తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లకు విరాట్ దూరమయ్యాడు.
New Sponcers: టీమిండియాకు కొత్త స్పాన్సర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు అధికారిక భాగస్వాములుగా కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ వ్యవహరించనున్నాయి. 2024 నుంచి 2026 వరకు ఆయా సంస్థలు స్పాన్సర్లుగా ఉంటాయని బీసీసీఐ తెలిపింది.
Viral Video: కేప్ టౌన్ టెస్టులో టీమిండియా గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఉత్కంఠగా మ్యాచ్ వీక్షిస్తున్న కోచ్ రాహుల్ ద్రవిడ్ను విరాట్ కోహ్లీ కౌగిలించుకోవడం కెమెరాలకు చిక్కింది. అటు గిల్, జైశ్వాల్ కూడా విన్నింగ్ షాట్ కోసం ఎదురుచూస్తున్న హావభావాలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది
దక్షిణాఫ్రికా నుంచి అకస్మాత్తుగా భారత్ వచ్చిన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో కలిశాడు. డిసెంబర్ 26 నుంచి మొదలుకానున్న తొలి టెస్టు మ్యాచ్లో ఆడనున్నాడు. సెలవు తీసుకున్న మూడు రోజులు కోహ్లీ లండన్లో ఉన్నాడని, ఈ మేరకు తన ప్రణాళికలను ముందుగానే టీమ్ మేనేజ్మెంట్కు తెలియజేశాడని బీసీసీబీ వర్గాలు వెల్లడించాయి.
T10 League: బీసీసీఐ మరో మెగా లీగ్ను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్ ప్రారంభించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 నుంచే ఈ టీ10 లీగ్ను ప్రారంభించే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Jersey Number 7: క్రికెట్ ప్రపంచంలో సచిన్కు ఎంత పేరు వచ్చిందో ధోనీకి అంతే పేరు వచ్చింది. సచిన్ టన్నుల కొద్దీ పరుగులు చేసి భారత్ ప్రతిష్టను పెంచగా.. ధోనీ రెండు ప్రపంచకప్లను అందించి భారత్ను విశ్వవిజేతగా నిలిపాడు. దీంతో సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు గతంలో బీసీసీఐకి సూచించారు.
BCCI Net Worth: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఆదాయపరంగా మిగతా క్రికెట్ బోర్డులు ఏవి బీసీసీఐకి చేరువలో కూడా లేవు. ప్రస్తుతం బీసీసీఐ దగ్గర ఉన్న డబ్బుతో అవరమైతే ఐసీసీనే కొనేయగలదు.
Jay Shah: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాతి నుంచి పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. అప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్కు ఆటగాడిగా కూడా దూరంగా ఉంటున్నాడు.
రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో జరిగిన డ్రామా గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. 2021 టీ20 ప్రపంచకప్లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో కోహ్లీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.