• Home » BCCI

BCCI

డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.

48 గంటల్లో వివరణ ఇవ్వాలి.. రోమి భిందర్‌కు బీసీసీఐ నోటీసులు

48 గంటల్లో వివరణ ఇవ్వాలి.. రోమి భిందర్‌కు బీసీసీఐ నోటీసులు

ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై బీసీసీఐ కఠిన చర్యలకు ఉపక్రమించింది.

డగౌట్‌లో ఫోన్ వాడిన ఆర్ఆర్ టీమ్ మేనేజర్.. స్పందించిన బీసీసీఐ!

డగౌట్‌లో ఫోన్ వాడిన ఆర్ఆర్ టీమ్ మేనేజర్.. స్పందించిన బీసీసీఐ!

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓ వివాదంలో చిక్కుకుంది. ఆర్సీబీతో మ్యాచ్ సమయంలో ఆర్ఆర్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది.

బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం... లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం... లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ నిర్వహణపై మరోసారి చర్చ చెలరేగింది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ బీసీసీఐ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏటా రూ.2400కోట్ల వరకు ఐపీఎల్‌కు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు.

భారత్‌తో స్నేహం కోసం.. బీసీసీఐకి లేఖ రాసిన బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్..

భారత్‌తో స్నేహం కోసం.. బీసీసీఐకి లేఖ రాసిన బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్..

షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్‌, బంగ్లాదేశ్ మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఆ రాజకీయ వైరుధ్యం క్రీడలకు కూడా పాకింది. భారత్‌తో దూరం పాటించాలనే నాయకుల సూచనలతో గత టీ20 ప్రపంచకప్‌నకు కూడా బంగ్లాదేశ్ దూరమైంది.

ఐపీఎల్ 2026 వేళ.. బీసీసీఐ సరికొత్త నిబంధనలు!

ఐపీఎల్ 2026 వేళ.. బీసీసీఐ సరికొత్త నిబంధనలు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

బుమ్రా కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచన!

బుమ్రా కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచన!

బీసీసీఐ ఇటీవలే టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఉన్న ఏ ప్లస్ కేటగిరినీ బీసీసీఐ పూర్తిగా తొలగించింది. అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న బుమ్రా ఏ కేటగిరీకి చేరాడు. దీంతో ఏడాదికి రూ.2 కోట్లు కోల్పోతున్నాడు.

చరిత్రను మార్చాలని చూడొద్దు.. బీసీసీఐపై రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహం

చరిత్రను మార్చాలని చూడొద్దు.. బీసీసీఐపై రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహం

బీసీసీఐ నిర్వహించిన ‘నమన్ అవార్డ్స్ 2026’ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అందుకున్నాడు. అయితే గిల్‌కు సంబంధించి ఓ విషయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్పాట్ ఫిక్సింగ్.. వీడియో అనలిస్ట్‌పై జీవితకాల నిషేధం విధించిన బీసీసీఐ

స్పాట్ ఫిక్సింగ్.. వీడియో అనలిస్ట్‌పై జీవితకాల నిషేధం విధించిన బీసీసీఐ

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఓ వీడియో అనలిస్ట్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో రాజా రెడ్డి అనే వ్యక్తి ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతడిపై జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్’.. ప్రకటించిన బీసీసీఐ

ఆ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్’.. ప్రకటించిన బీసీసీఐ

భారత క్రికెట్‌లో విశిష్ట సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలను సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్, మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి