• Home » Bank account

Bank account

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన బ్యాంక్ పాస్‌బుక్.. అందులో డబ్బులు తిరిగి పొందే వీలుందా..

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన బ్యాంక్ పాస్‌బుక్.. అందులో డబ్బులు తిరిగి పొందే వీలుందా..

ఒక వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఎప్పటిదో పాత బ్యాంక్ పాస్‌బుక్ దొరికింది. తన తాతకు చెందిన ఆ పాస్‌బుక్ 24 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఖాతాలో లక్ష రూపాయల బ్యాలెన్స్ ఉంది.

పొరపాటున అకౌంట్లో డిపాజిట్ అయిన రూ. 10 కోట్లు.. మహిళ ఏం చేసిందంటే..

పొరపాటున అకౌంట్లో డిపాజిట్ అయిన రూ. 10 కోట్లు.. మహిళ ఏం చేసిందంటే..

ఓ మహిళ బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 10 కోట్ల రూపాయలు పడ్డాయి. తన అకౌంట్లో కోట్లు ఉన్నాయని తెలిసినా ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారు. బ్యాంక్ అధికారులు అకౌంట్‌లోనుంచి అమౌంట్ తీసే వరకు ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా చేయనని తేల్చి చెప్పారు.

బయటపడిన కోటక్ బ్యాంక్ మోసం.. మీ బ్యాంక్ డిపాజిట్లు ఎంత సురక్షితం..

బయటపడిన కోటక్ బ్యాంక్ మోసం.. మీ బ్యాంక్ డిపాజిట్లు ఎంత సురక్షితం..

సాధారణ ప్రజలు ఎంతో మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను సురక్షితంగా భావిస్తారు. ఎఫ్‌డీలలో పెట్టుబడులు పెడతారు. నిబంధనల ప్రకారం.. మనం ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకునే డబ్బు ఎంత వరకు సురక్షితం?

బ్యాంక్ ఖాతాల్లో మర్చిపోయిన డబ్బు ఎలా తిరిగి పొందాలంటే.?

బ్యాంక్ ఖాతాల్లో మర్చిపోయిన డబ్బు ఎలా తిరిగి పొందాలంటే.?

మీరు లేదా మీ పెద్దవాళ్లకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు మర్చిపోతే.. ఇప్పుడు సులభంగా ఆ సొమ్మును పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఆర్బీఐ ఉద్గమ్ అనే కేంద్రీకృత వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.

SBI: IMPS లావాదేవీలపై ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ.. ఫిబ్రవరి 15 నుంచి అమలు

SBI: IMPS లావాదేవీలపై ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ.. ఫిబ్రవరి 15 నుంచి అమలు

దేశంలోని ప్రైవేట్ బ్యాంకులు ఐఎంపీఎస్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ.. దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5లక్షల లోపు లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడం లేదు. అయితే.. ఇప్పుడు రూ.25వేలు దాటితే ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

SBI ATM Charges: SBI ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీల పెంపు

SBI ATM Charges: SBI ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీల పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లావాదేవీ ఛార్జీలను పెంచింది. ఇంటర్‌ఛేంజ్ ఫీ పెరిగిన నేపథ్యంలో ఈ మార్పు అనివార్యమని ఎస్‌బీఐ తెలిపింది. కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.

Bank Nominees: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

Bank Nominees: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

బ్యాంకు ఖాతాల నామినీలకు సంబంధించి నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఖాతాదారులు ఇకపై గరిష్ఠంగా నలుగురిని తమ అకౌంట్‌ నామినీలుగా పేర్కొనవచ్చు.

Cheque Clearing RBI: పాత రూల్స్‌కు గుడ్‌బై.. అక్టోబర్ 4 నుంచి చెక్ క్లియరెన్స్‌కు కొత్త విధానం

Cheque Clearing RBI: పాత రూల్స్‌కు గుడ్‌బై.. అక్టోబర్ 4 నుంచి చెక్ క్లియరెన్స్‌కు కొత్త విధానం

చెక్ క్లియరెన్స్ ప్రక్రియలో అక్టోబర్ 4 నుంచి సంచలన మార్పులు రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. దీని ద్వారా చెక్‌లు ఇకపై గంటల్లోనే క్లియర్ అవుతాయి.

Cyber Scam: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన కేటుగాళ్లు..రూ.23 కోట్ల చీటింగ్

Cyber Scam: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన కేటుగాళ్లు..రూ.23 కోట్ల చీటింగ్

దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు వేగంగా పుంజుకుంటున్నాయ్. ఈ క్రమంలో వృద్ధులను ప్రధానంగా లక్ష్యంగా తీసుకుని వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

Rs1396 Crore Scam: రూ.1,396 కోట్ల మోసం..లగ్జరీ కార్లు, విలువైన ఆభరణాలు స్వాధీనం

Rs1396 Crore Scam: రూ.1,396 కోట్ల మోసం..లగ్జరీ కార్లు, విలువైన ఆభరణాలు స్వాధీనం

ఒడిశాలో సంచలనం రేపిన భారీ ఆర్థిక మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో వ్యాపారవేత్త శక్తి రంజన్ దాస్, అతని కార్యాలయాలపై జరిగిన దాడుల్లో భారీగా నగదు, ఆభరణాలు, కార్లు లభ్యమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి