Home » Bangladesh
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆదేశ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయిన ఫారూఖీ అహ్మద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫారూఖీకి నిన్న (నవంబర్ 9) తీవ్రమైన గుండెపోటు వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులు అహ్మద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్ట్గా వైద్యులు నిర్దారించారు.
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నీలో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. శనివార మోంగ్ కాంగ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ లో ఆసీస్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించడంతో సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే..
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 16 పరుగుల తేడా వెస్టిండీస్ విజయం సాధించింది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (సోమవారం) బంగ్లా, విండీస్ మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
యూనస్ బంగ్లా తాత్కాలిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాక్కు చేరువవుతూ చైనాకు వంతపాడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ సాహిర్ షంపాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 లో శ్రీలంక అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఓడిపోతుందని అంతా భావించిన మ్యాచ్ లో అనూహ్య మార్పులతో సంచలన విజయాన్ని అందుకుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ బంగ్లాదేశ్ (సీఏఏబీ) పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ కౌసరి మహమూద్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాగానే ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సమరంలో భారత్ ఓడితే పరిస్థితి ఏంటి, విన్ ప్రిడక్షన్ ఎలా ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం నుండి డీజీ-స్థాయి ద్వివార్షిక సరిహద్దు సమన్వయ సమావేశం జరుగనుంది. భారత్ అరడజనుకు పైగా బోర్డర్ సమస్యలు లేవనెత్తనుంది.
ఇండియాలో అవామీ లీగ్ కార్యకర్తలు బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం కానీ, భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహిస్తుండటం కానీ తమ దృష్టికి రాలేదని ఎంఈఓ ఆ ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాలకు వ్యతిరేకంగా భారత భూభాగం నుంచి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించదని పేర్కొంది.