Home » Bangladesh
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వేపై 34 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది.
బంగ్లాదేశ్లో వధువులను కొనుగోలు చేయడం, మానవ అక్రమ రవాణాకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని చైనా తన పౌరులను హెచ్చరించింది. ఈ తరహా నేరాలకు పాల్పడితే బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది.
షేక్ హసీనా బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లటంపై ఆ దేశ ప్రధాని తారిఖ్ రెహమాన్ అడ్వైజర్ జహీద్ ఉర్ రెహమాన్ స్పందించారు. షేక్ హసీనా నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. బంగ్లాదేశ్కు వస్తే ఉరి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా రెండేళ్లుగా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్లో వివాదాల కారణంగా ఆమె 2024 ఆగస్టు నెలలో ఇండియాకు వచ్చారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు.
డిసెంబర్లో తాను స్వదేశానికి తిరిగెళ్లాలని అనుకుంటున్నట్టు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఆవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా తాజాగా తెలిపారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్లో తీవ్ర కలకలం రేగింది. విద్యార్థుల నేతృత్వంలోని ప్రముఖ రాజకీయ పార్టీ NCP నిర్వహించిన బహిరంగ సభలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్కు ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలైన బంగ్లాదేశ్ వన్డే సిరీస్ను కూడా ఓటమితోనే ప్రారంభించింది.
జింబాబ్వే క్రికెట్ జట్టు టెస్టు ఫార్మాట్లో చరిత్ర సృష్టించింది. హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ 85 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఈ ఏడాదిలోనే తాను స్వదేశానికి తిరిగి వెళతానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. అవామీ లీగ్ కేవలం ఒక రాజకీయ సంస్థ కాదని, ఒక శక్తి అని వ్యాఖ్యానించారు.
యుద్ధ విమానాలపై బంగ్లాదేశ్ ఫోకస్ పెట్టిందా.?, పాకిస్థాన్ వద్ద ఇప్పటికే అదే బలం ఉందా.?, భారత్కు కొత్త సవాల్ మొదలైందా.?, మన చుట్టూ వ్యూహాత్మక వల బిగుస్తోందా.?, డ్రాగన్ దేశంతో కలిసి బంగ్లాదేశ్ వేస్తున్న కన్నింగ్ ప్లాన్స్కు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది...