• Home » Bangalore

Bangalore

వారెవ్వా.. కూరగాయలు అమ్ముతూ AIతో నెలకు లక్ష ఆదాయం!

వారెవ్వా.. కూరగాయలు అమ్ముతూ AIతో నెలకు లక్ష ఆదాయం!

బెంగళూరులో ఓ కూరగాయల వ్యాపారి తలకు ఏఐ డేటా సేకరణ పరికరం ధరించి కూరగాయలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పని ద్వారా అతను గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నాడనే సమాచారం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

కర్నాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రాత్రి వేళ బైకుపై వచ్చి ఓ ఇంటి ముందు ఆపాడు. బండి రోడ్డు పక్కన పార్క్ చేసి, నేరుగా అక్కడున్న గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లాక.. అటూ, ఇటూ చూసి చివరకు..

కుక్కతో పెద్ద చిక్కే వచ్చిందిగా.. వాకింగ్‌కు తీసుకెళ్లిన యజమాని పరిస్థితి చివరకు..

కుక్కతో పెద్ద చిక్కే వచ్చిందిగా.. వాకింగ్‌కు తీసుకెళ్లిన యజమాని పరిస్థితి చివరకు..

ఓ వ్యక్తి. తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లాడు. అదే సమయంలో అపార్ట్‌మెంట్‌ ముందు ఖాళీ స్థలంలో సీనియర్ సిటిజన్లు వ్యాయామం చేస్తున్నారు. తరుణ్ తన కుక్కను వారు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో..

రూ.87 కోట్ల విలువైన కంపెనీ సాఫ్ట్‌వేర్ డేటా కొట్టేసిన ఉద్యోగి.!

రూ.87 కోట్ల విలువైన కంపెనీ సాఫ్ట్‌వేర్ డేటా కొట్టేసిన ఉద్యోగి.!

సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఓ సీనియర్ ఉద్యోగి కంపెనీ సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్‌ను దొంగిలించాడని కేసు నమోదైంది. ఈ డేటా విలువ సుమారు రూ.87 కోట్లుగా ఉంటుందని అంచనా. నిందితుడ్ని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ యాజమాన్యం.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Karnataka CM : డీకే, సీఎం సిద్ధరామయ్య టీపార్టీ మీటింగ్.. రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చ !

Karnataka CM : డీకే, సీఎం సిద్ధరామయ్య టీపార్టీ మీటింగ్.. రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చ !

ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.

Metro Viral Video: టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..

Metro Viral Video: టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..

ఓ వికలాంగుడు అందరితో పాటే టికెట్ కొని మెట్రో రైలు ఎక్కేశాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. టికెట్ కొని రైలు ఎక్కిన అతను.. ఆ తర్వాత చేసిన పనికి అంతా అవాక్కయ్యారు..

ESTIC Conclave 2025: మోదీ నేతృత్వంలో ఒక్క ఏడాదిలోనే 200కి పైగా మైలురాళ్లు: ఇస్రో

ESTIC Conclave 2025: మోదీ నేతృత్వంలో ఒక్క ఏడాదిలోనే 200కి పైగా మైలురాళ్లు: ఇస్రో

శాస్త్ర, సాంకేతిక రంగాల వారంతా ఒకే వేదికపై కలిసేందుకు ESTIC-2025 ఎంతగానో ఉపయోగపడుతోందని ఇస్రో ఛైర్మన్ అన్నారు. పరస్పరం ఆలోచనలు పంచుకుని, కలిసి పని చేస్తూ.. వచ్చే రెండు దశాబ్దాలకు మన విజ​న్ రెడీ చేసుకోవాలని సూచించారు.

Bengaluru Assault : మహిళ మీద పైశాచిక దాడి.. వైరల్ వీడియో

Bengaluru Assault : మహిళ మీద పైశాచిక దాడి.. వైరల్ వీడియో

బెంగళూరులో ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టి, రోడ్డుపైకి ఈడ్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. అదే సమయంలో సోషల్ మీడియా పవరేంటో నిరూపితమైంది.

German Foreign Minister: భారత పర్యటనకు వచ్చిన జర్మన్ విదేశాంగ మంత్రి వాడేఫుల్

German Foreign Minister: భారత పర్యటనకు వచ్చిన జర్మన్ విదేశాంగ మంత్రి వాడేఫుల్

జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు. రేపు కూడా వాడేఫుల్ పర్యటన భారత్ లో కొనసాగుతుంది. ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థను సందర్శించి, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరుతారు.

Bengaluru: ప్రీ నర్సరీ ఫీజు రూ.1.85 లక్షలా? ఇదెక్కడి దోపిడీరా బాబోయ్..!

Bengaluru: ప్రీ నర్సరీ ఫీజు రూ.1.85 లక్షలా? ఇదెక్కడి దోపిడీరా బాబోయ్..!

చదువుకోవడం ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు. కానీ, కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ హక్కును పూర్తిగా కాలరాస్తున్నాయి. ఫీజుల పేరిట తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చిపిప్పిచేస్తున్నాయి. అందుకు నిదర్శనంగా మరో ఉదంతం బయటకు వచ్చింది. చదువు'కొనిపించడమే' ధ్యేయంగా ముందుకెళ్తు్న్న ఓ విద్యాసంస్థ దోపిడీపై బెంగళూరు వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి