Home » Bangalore
ఆనలైన ద్వారా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నిలువునా మోసపోయారు. ఉన్న డబ్బును మోసగాళ్ల చేతిలో పెట్టి నిండా మునిగారు. తొలుత నమ్మకం కలిగేలా వ్యవహారాన్ని నడిపిన ఆనలైన యాప్ నిర్వాహకులు.. నమ్మకం బలపడ్డాక పెద్ద ఎత్తున సొమ్ము పోగుచేసుకుని మాయమయ్యారు. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు సుమారు రూ.2 కోట్ల దాకా మోసపోయారు. ఐకియా పేరిట ఓ యాప్ 2023 డిసెంబరులో రాయదుర్గం నియోజకవర్గంలో పరిచమైంది. చవక ధరలకు ఫర్నిచర్ వ్యాపారాన్ని యాప్ ద్వారా ప్రారంభించారు. ధర రూ.625 మొదలై..
వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. అయినా చాలా మంది చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అతి తెలివితో చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
బైకులపై వెళ్తూ చిత్రవిచిత్ర పనులు చేసే వారిని చాలా మందిని చూశాం. రద్దీ రోడ్లపై బైకులో వెళ్తూనే ముద్దులు పెట్టుకునే ప్రేమికులు కొందరైతే.. మరికొందరు పరిమితికి మించి ప్రయాణిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా..
మహిళలు నిత్యం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు కుటుంబ సభ్యుల నుంచి చిత్రహింసలు ఎదుర్కొంటుంటే.. మరికొందరు మహిళలు ఆకతాయిల నుంచి వేధింపులను ఎదుర్కొంటుంటారు. ఇంకొందరు మహిళలకు విచిత్ర అనుభవం ఎదురతుంటుంది. ఇలాంటి..
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానితుడిని కర్ణాటక ( Karnataka ) లోని బళ్లారి జిల్లాకు చెందిన షబ్బీర్గా గుర్తించారు.
సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితుడి కొత్త ఫోటోలను దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు విడుదల చేసింది. మార్చి 1న జరిగిన ఈ పేలుడులో సుమారు 10 మంది గాయపడ్డారు. 3వ తేదీన కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది.
అర్ధరాత్రి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్లు హైదరాబాద్లోని పలు చోట్ల పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. బెంగుళూరులో పేలుడుతో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. యూసుఫ్గూడ, మైత్రివనం, ఎస్సార్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పోలీసులు, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్.. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు.
బెంగళూరులోని కేఆర్.పుర లో దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో పడేసిన ఘటనతో ఐటీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనమ్మకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుంచి భువనేశ్వరి కుప్పం బయలుదేరారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.