Home » Bangalore
ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులతో పాటు బెంగళూరులో తయారైన స్కై-స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను ఉపయోగించింది. ఈ డ్రోన్లు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
తనకు, తన కుటుంబంలోని ఆరుగురికి ఇండియన్ పాస్పోర్ట్, ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లాలంటూ తమకు ఆదేశాలు వచ్చాయని భట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని డాక్యుమెంట్లను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం అతనిపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
మాజీ పోలీస్ చీఫ్ తన ఇంట్లోనే రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయారు. ఆయన శవమై పడి ఉన్న చోట గది మొత్తం రక్తసిక్తం అయినట్టు పోలీసులు చెబుతున్నారు.
కర్నాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా, హనూరు తాలూకా కాడుగోళ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద సంఘటన, ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. సుశీల అనే మహిళ తన ఇంటికి వచ్చిన తమ్ముడు మాదేవ్ నుంచి, ఆమె భర్త మహేశ్ దాచుకున్న మొబైల్ ఫోన్ మరియు నగదు దొంగిలించుకున్నాడు.
ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఫౌండర్ చాన్స్లర్ డాక్టర్ నిస్సార్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఐదు దశాబ్దాల విద్యారంగ ప్రయాణాన్ని ఉద్ఘాటిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు
కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు తాము ఎక్కడ ఉన్నాం అనే సోయి కూడా లేకుండా పబ్లిక్గానే రెచ్చిపోతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లు వీరిని చూసి తలదించుకుంటున్నారు తప్ప.. ఈ కామాంధులు మాత్రం అస్సలు భయపడటం లేదు. తాజాగా ఓ జంట మెట్రో స్టేషన్లో అసభ్యపనులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..
కర్నాటక రాష్ట్రంలోని దండేలి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా ఉన్న రూ. 5 వందల నోట్ల కరెన్సీ, నోట్లు లెక్కింపు యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు.
ఇండిగో విమాన సిబ్బందిపై దొంగతనం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇండిగో మహిళా సిబ్బంది ఒకరు ఐదేళ్ల వయసున్న చిన్నారి మెడలోంచి బంగారు నెక్లెస్ దొంగిలించదనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామంతో కళ్లు మూసుకుపోయిన వారిలో విచక్షణ నశిస్తుంది. వారి అజెండా.. మహిళలను లైగింకగా వేధించడమే. అందుకోసం ఎలాంటి నీచానికైనా దిగజారతారు.. ఎంత ధైర్యమైనా చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. ఎంతకు తెగించాడంటే..
ఓ కచేరీలో సంగీత విద్యాంసురాలితో పరిచయం బీజేపీ ఎంపీ తేజస్విని పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. బెంగళూరు దక్షిణ లోక్సభ సభ్యుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య, చెన్నైకి చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్ ఒక ఇంటివారయ్యారు.