Home » Bangalore
దేశంలో నగర వైమానిక రవాణా రంగంలో ఒక సరికొత్త శకానికి తెరలేవబోతోంది. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
రన్నింగ్ బస్సులో ఓ యువకుడు ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధించాడు. దీంతో ఆ యువతి ఆగ్రహానికి గురైంది. తోటి ప్రయాణికులు, బస్ డ్రైవర్ సాయంతో అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పింది.
వాట్సాప్లో వచ్చిన వెడ్డింగ్ ఇన్విటేషన్ డౌన్లోడ్ చేసిన డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
బెంగళూరులో ఓ కూరగాయల వ్యాపారి తలకు ఏఐ డేటా సేకరణ పరికరం ధరించి కూరగాయలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పని ద్వారా అతను గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నాడనే సమాచారం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కర్నాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రాత్రి వేళ బైకుపై వచ్చి ఓ ఇంటి ముందు ఆపాడు. బండి రోడ్డు పక్కన పార్క్ చేసి, నేరుగా అక్కడున్న గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లాక.. అటూ, ఇటూ చూసి చివరకు..
ఓ వ్యక్తి. తన పెంపుడు కుక్కను వాకింగ్కు తీసుకెళ్లాడు. అదే సమయంలో అపార్ట్మెంట్ ముందు ఖాళీ స్థలంలో సీనియర్ సిటిజన్లు వ్యాయామం చేస్తున్నారు. తరుణ్ తన కుక్కను వారు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో..
సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఓ సీనియర్ ఉద్యోగి కంపెనీ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ను దొంగిలించాడని కేసు నమోదైంది. ఈ డేటా విలువ సుమారు రూ.87 కోట్లుగా ఉంటుందని అంచనా. నిందితుడ్ని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ యాజమాన్యం.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
ఓ వికలాంగుడు అందరితో పాటే టికెట్ కొని మెట్రో రైలు ఎక్కేశాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. టికెట్ కొని రైలు ఎక్కిన అతను.. ఆ తర్వాత చేసిన పనికి అంతా అవాక్కయ్యారు..
శాస్త్ర, సాంకేతిక రంగాల వారంతా ఒకే వేదికపై కలిసేందుకు ESTIC-2025 ఎంతగానో ఉపయోగపడుతోందని ఇస్రో ఛైర్మన్ అన్నారు. పరస్పరం ఆలోచనలు పంచుకుని, కలిసి పని చేస్తూ.. వచ్చే రెండు దశాబ్దాలకు మన విజన్ రెడీ చేసుకోవాలని సూచించారు.