• Home » Balakrishna

Balakrishna

రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం

రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం

హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల రైతులకు సాగునీటిని మరింత మెరుగ్గా అందించేందుకు రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ పనులను ప్రారంభించారు.

బసవతారకం ఆస్పత్రి..క్యాన్సర్‌  బాధితులకు దేవాలయం

బసవతారకం ఆస్పత్రి..క్యాన్సర్‌ బాధితులకు దేవాలయం

ఒకే కుటుంబంలో ఒకరు తండ్రి పేరిట, మరొకరు తల్లి పేరిట సేవలనందిస్తుండటం నందమూరి కుటుంబంలోనే చూస్తున్నాను.

22న బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల సభ

22న బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల సభ

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ రజతోత్సవాల ముగింపు సభను ఈ నెల 22న హైదరాబాద్‌లోని ..

తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి: నందమూరి బాలకృష్ణ

తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి: నందమూరి బాలకృష్ణ

తెలుగు రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది చెందాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆదివారం విజయవాడలో ఏపీ చలనచిత్ర టెలివిజన్, నాటక అభివృద్ది సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎన్డీఏ, దళపతి విజయ్‌కి శుభాకాంక్షలు: నటసింహం బాలకృష్ణ

ఎన్డీఏ, దళపతి విజయ్‌కి శుభాకాంక్షలు: నటసింహం బాలకృష్ణ

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికలపై హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ స్పందించారు. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి పార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులో గెలుపొందిన విజయ్‌కి అభినందనలు తెలియజేశారు.

మనది వికాసం.. వైసీపీది విధ్వంసం..

మనది వికాసం.. వైసీపీది విధ్వంసం..

గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని..

అట్టహాసంగా నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక

అట్టహాసంగా నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు.

Sankranti Celebrations: నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు

Sankranti Celebrations: నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు

సంక్రాంతి వేడుకలకు నారావారిపల్లి ముస్తాబు అయింది. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం తన స్వగ్రామానికి చేరుకున్నారు.

Akhanda 2 Ticket Prices Issue: బాలకృష్ణకు మరో షాక్.. అఖండ-2పై హైకోర్టులో పిటిషన్

Akhanda 2 Ticket Prices Issue: బాలకృష్ణకు మరో షాక్.. అఖండ-2పై హైకోర్టులో పిటిషన్

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాకు మరో సమస్య ఎదురైంది. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

Akhanda 2 Premiere Cancelled: అఖండ-2.. స్పెషల్ ప్రీమియర్ షోలు రద్దు

Akhanda 2 Premiere Cancelled: అఖండ-2.. స్పెషల్ ప్రీమియర్ షోలు రద్దు

నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. అఖండ-2 తాండవం స్పెషల్ ప్రీమియర్ షోలను చిత్ర నిర్మాణ సంస్థ రద్దు చేసింది. ఎందుకంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి