Home » August 15
స్వాతంత్య్ర సమరయోధుడు,పలమనేరు మాజీ ఎమ్మెల్యే, టీసీ రాజన్ 108వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.
Striking Coincidence: కేరళలోని కొట్టాయమ్ ప్రాంతానికి చెందిన బెల్లం వ్యాపారి పీసీ మ్యాథ్యూ ప్లేకితొట్టిల్ కంపెనీ ముద్రించిన క్యాలెండర్ అది. 1947 నాటి ఆగస్టు నెల లీఫ్ను ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తూ జిల్లాను స్వర్ణ అనంతగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి ప...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాలు, ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేయడం, జాతీయ గీతాన్ని ఆలపించడం అందరికీ తెలిసిందే. అయితే మన జాతీయ గీతం అమెరికాలో వినిపిస్తే.. అది కూడా అమెరికన్ కుర్రాడి నోట మన గీతం వినిపిస్తే.. ఎలా ఉంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి మనకు స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుల త్యాగాలు మరిచిపోకూడదని, ఈ నాటి స్వేచ్ఛ వారి త్యాగాల ఫలితమే అని స్వాతంత్య్ర సమరయోధుడు పెడబల్లె బాలయల్లారెడ్డి అన్నారు. జిల్లాలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక స్వాంత్య్ర సమర యోధుడు ఈయనే.
డీఎస్పీ శ్రీనివాసరావు విశిష్ట సేవాపథకానికి ఎంపికయ్యారు. అనంతపురం డీఎస్పీగా పనిచేస్తున్న ఆయన, శాంతి భద్రతల పరిరక్షణకు అందించిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియల్ సర్వీస్ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీనివాసరావు 1989లో ...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల బాలుర కళాశాల సూక్ష్మ కళాకారుడు తన అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ అనే ఈ సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ గ్రాఫైట్పై జాతీయ జెండాను రూపొందించాడు..
ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కేంద్రం 1,090 మంది సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు ప్రదానం చేయనుంది. పోలీసు, అగ్నిమాపక సేవలు, హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ రంగాలకు సంబంధించి..
ఆజాదికా అమృత మహోత్సవం నుంచి తమ పార్టీ పరంగా ప్రతి సంవత్సరం తిరంగాయాత్రలు నిర్వహిస్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రేపటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు తిరంగాయాత్రలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తిరంగాయాత్రలు నిర్వహిస్తూ స్థానికంగా స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలను పరిశుభ్రం చేయాలని సూచించారు.
స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించాలని డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవా...