• Home » August 15

August 15

స్వాతంత్ర్య దినోత్సవం వేళ అమరావతి గ్రామాల్లో ప్రభుత్వ శకటాల సందడి..

స్వాతంత్ర్య దినోత్సవం వేళ అమరావతి గ్రామాల్లో ప్రభుత్వ శకటాల సందడి..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ప్రభుత్వ శకటాల ప్రదర్శన సందడి నెలకొంది. అమరావతి పరేడ్‌ గ్రౌండ్స్‌లో శనివారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. అనంతరం వాటిని రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ప్రదర్శించారు.

అవినీతిని అస్సలు ఉపేక్షించవద్దని సీఎం విజయ్ పిలుపు

అవినీతిని అస్సలు ఉపేక్షించవద్దని సీఎం విజయ్ పిలుపు

తమిళనాడు CM విజయ్ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అస్సలు ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ బంధువులకు, జెన్ జీ మిత్రులకు నా వణక్కమ్ అని ప్రసంగాన్ని ప్రారంభించారు.

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..

కరీంనగర్ జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన ఆడెపు రజనీకాంత్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్‌పీస్‌పై జాతీయ జెండాను సుమారు మూడు గంటల పాటు శ్రమించి తయారు చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం

ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం

విద్యార్థులే భావి భారత నిర్మాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం

భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సర్వసిద్ధమైంది. శనివారం, ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా జరిగే జాతీయ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వరుసగా 13వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

'ఆగస్టు 15న బాంబులతో దాడి చేస్తాం!'.. ఆగంతకుల మెయిల్

'ఆగస్టు 15న బాంబులతో దాడి చేస్తాం!'.. ఆగంతకుల మెయిల్

పంద్రాగస్టు వేడుకలకు సమాయత్తమవుతోన్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించే సమయంలో బాంబు దాడులకు పాల్పడతామని ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.

దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం..

దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం..

దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై 80వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు.

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం: సుజనా చౌదరి

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం: సుజనా చౌదరి

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని కొనియాడారు.

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.

'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలి: ప్రధాని

'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలి: ప్రధాని

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి