• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

Motha Cyclone Compensation: తుఫాను పరిహారంపై మంత్రి కీలక ప్రకటన

Motha Cyclone Compensation: తుఫాను పరిహారంపై మంత్రి కీలక ప్రకటన

మొంథా తుఫాను పరిహారంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అలాగే తుఫాను సమయంలో బాధితులను ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుందనే విషయాలను తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Achchennaidu Letter Giriraj Singh: పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ

Achchennaidu Letter Giriraj Singh: పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ

రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్రమంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు.

Minister Atchannaidu: జగన్ హయాంలో రైతుల సమస్యలు అవినాశ్‌రెడ్డికి కనిపించలేదా.. అచ్చెన్నాయుడు ఫైర్

Minister Atchannaidu: జగన్ హయాంలో రైతుల సమస్యలు అవినాశ్‌రెడ్డికి కనిపించలేదా.. అచ్చెన్నాయుడు ఫైర్

కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరు మీద వైసీపీ నేతలు చేస్తున్న నాటకాలు ఆపాలని హితవు పలికారు మంత్రి అచ్చెన్నాయుడు.

Minister Atchannaidu: తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

Minister Atchannaidu: తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు. రైతుకు అండగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu Cyclone Montha: సాయంత్రం 5 తర్వాత అన్నీ క్లోజ్: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu Cyclone Montha: సాయంత్రం 5 తర్వాత అన్నీ క్లోజ్: మంత్రి అచ్చెన్నాయుడు

భవనాలు కలిగిన వారు పేద కుటుంబాలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.

AP Govt Cotton Farmers: పత్తి రైతులకు సర్కార్ శుభవార్త.. రేపటి నుంచే

AP Govt Cotton Farmers: పత్తి రైతులకు సర్కార్ శుభవార్త.. రేపటి నుంచే

మొంథా తుపాను తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Atchannaidu On Cyclone Montha: మొంథా తుపాన్.. రైతులను ఉద్దేశించి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

Atchannaidu On Cyclone Montha: మొంథా తుపాన్.. రైతులను ఉద్దేశించి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

ఈసారి కూడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నష్ట నివారణ చర్యలను చాలా పకడ్బంధీగా ఇప్పటికే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.

జగన్‌కు మద్యంపై మాట్లాడే అర్హత లేదు: అచ్చెన్న

జగన్‌కు మద్యంపై మాట్లాడే అర్హత లేదు: అచ్చెన్న

మద్యంపై మాట్లాడే నైతిక అర్హత జగన్‌రెడ్డికి ఎక్కడుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు.

AP Police Recruitment: త్వరలో పోలీస్ శాఖలో రిక్రూట్‌మెంట్: మంత్రి అచ్చెన్న

AP Police Recruitment: త్వరలో పోలీస్ శాఖలో రిక్రూట్‌మెంట్: మంత్రి అచ్చెన్న

పోలీస్ స్టేషన్‌ల అభివృద్ధిపై దృష్టిపెడతామని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. పోలీసులు, వారి కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేమన్నారు.

PM Modi Kurnool Visit: ప్రధాని ఏపీ పర్యటన.. కొత్త అవకాశాలకు ద్వారమన్న మంత్రి

PM Modi Kurnool Visit: ప్రధాని ఏపీ పర్యటన.. కొత్త అవకాశాలకు ద్వారమన్న మంత్రి

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలు జారీ చేశారు. సభ విజయవంతం కోసం క్షేత్రస్థాయిలో సమర్థ ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి