• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

 ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఏపీకి లభించడం గర్వకారణం:  మంత్రి అచ్చెన్నాయుడు

‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఏపీకి లభించడం గర్వకారణం: మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌కు ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ పురస్కారం దక్కడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ అవార్డు రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో సేవలందిస్తున్న అందరి సమిష్టి కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపని ఆయన పేర్కొన్నారు.

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఆనం

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఆనం

నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై అచ్చెన్నాయుడు సీరియస్

వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై అచ్చెన్నాయుడు సీరియస్

ఏపీలోని ప‌లు జిల్లాల్లో వ్యవసాయేతర ప‌నుల‌కు ఎరువుల వాడ‌కంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అబద్ధాలు చెప్పదు... ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు

టీడీపీ అబద్ధాలు చెప్పదు... ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు

టీడీపీ అబద్ధాలు చెప్పదని... ప్రచారాలు చేసుకోదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు ఏమి కావాలో అదే చేస్తుందని స్పష్టం చేశారు.

జూన్ 1 నుంచి కాలువల్లోకి సాగునీరు.. మంత్రుల ప్రకటన

జూన్ 1 నుంచి కాలువల్లోకి సాగునీరు.. మంత్రుల ప్రకటన

జూన్ 1 నుంచి కాలువల్లోకి సాగునీరు విడుదల చేస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ప్రకటించారు. కాలువల్లో పూడిక తొలగింపు పనులను మే చివరికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రైతులకు అన్యాయం జరిగితే సహించబోం: మంత్రి అచ్చెన్నాయుడు

రైతులకు అన్యాయం జరిగితే సహించబోం: మంత్రి అచ్చెన్నాయుడు

రొయ్యల ఫీడ్ ధరలను కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డ్

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డ్

కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ సమయాన్ని 5 గంటల నుంచి 2 గంటల 49 నిమిషాలకు తగ్గించడం ద్వారా అచ్చెన్నాయుడు రికార్డు సాధించారు.

పశుసంవర్ధక రంగంలోకి రండి.. యువతకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు

పశుసంవర్ధక రంగంలోకి రండి.. యువతకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు

యువత సాంకేతిక రంగాలవైపు వెళుతూ పశుసంవర్ధకానికి దూరమవుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏఐ ప్రభావంతో ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని.. అందుకే యువత పశుసంవర్ధక రంగంలోకి రావాలని కోరారు.

సింగపూర్‌లో డిజిటల్ పాలనపై ఏపీ మంత్రుల అధ్యయనం.. 'స్వర్ణాంధ్ర-2047' లక్ష్యంగా అడుగులు..

సింగపూర్‌లో డిజిటల్ పాలనపై ఏపీ మంత్రుల అధ్యయనం.. 'స్వర్ణాంధ్ర-2047' లక్ష్యంగా అడుగులు..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది.

అబద్ధాలు చెప్పడం వైసీపీ నేతలకు అలవాటే: అచ్చెన్న

అబద్ధాలు చెప్పడం వైసీపీ నేతలకు అలవాటే: అచ్చెన్న

‘ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారు. దానిని మరచి, రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయడం వైసీపీ నేతలకు ఆలవాటుగా మారింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి