• Home » Assembly elections

Assembly elections

Minister Gajendra Singh Shekhawat: బీజేపీ ఉన్నతిలో ప్రవాసీలు కీలకం..

Minister Gajendra Singh Shekhawat: బీజేపీ ఉన్నతిలో ప్రవాసీలు కీలకం..

ఇద్దరు సభ్యుల బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా నిలవడంలో ప్రవాసీల పాత్ర మరువరానిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని సోమాజిగూడలోని ఓ హోటల్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసింది.

EPS: పొత్తుపై టీవీకేతో మంతనాలు జరపలేదు..

EPS: పొత్తుపై టీవీకేతో మంతనాలు జరపలేదు..

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పొత్తు గురించి సినీ నటుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకేతో చర్చలు జరపలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వెల్లడించారు.

Jubilee Hills by-election: డీఆర్సీ సెంటర్‏కు మూడంచెల భద్రత..

Jubilee Hills by-election: డీఆర్సీ సెంటర్‏కు మూడంచెల భద్రత..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రక్రియను నిర్వహించే యూసు్‌ఫగూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాన్ని డిస్ర్టిబ్యూషన్‌ రిసెప్షన్‌ కౌంటింగ్‌ (డీఆర్సీ)సెంటర్‌గా మార్చి మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్ట్రాంగ్‌రూమ్‌ భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి.

Jubilee Hills by-election: గుడిలో ఓట్ల దండకం.. భక్తులను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల ఆరాటం

Jubilee Hills by-election: గుడిలో ఓట్ల దండకం.. భక్తులను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల ఆరాటం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నా కొంతమంది అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. ఓటు బ్యాంక్‌లు కొల్లగొట్టేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూడా వదలడం లేదు.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఎత్తులు: డిప్యూటీ సీఎం మల్లు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఎత్తులు: డిప్యూటీ సీఎం మల్లు

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్‌కు బీజేపీ సరెండర్ అయిందని ఆరోపించారు.

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. ఆ ఉద్యోగాలకు రూ.35 లక్షల లంచం..

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. ఆ ఉద్యోగాలకు రూ.35 లక్షల లంచం..

రాష్ట్ర నగరపాలన, తాగునీటి సరఫరా శాఖలలో ఉద్యోగాల ఎంపికల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, ప్రభుత్వ ఉద్యోగం కోసం రూ.35 లక్షల దాకా లంచం ఇచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఆరోపించారు.

Chennai News: రాష్ట్రంలో 2026 ఎన్నికల తర్వాత బీజేపీ అదృశ్యం..

Chennai News: రాష్ట్రంలో 2026 ఎన్నికల తర్వాత బీజేపీ అదృశ్యం..

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అదృశ్యమవుతుందని, డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి రఘుపతి జోస్యం చెప్పారు. పుదుకోటలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్‌పై నవంబరు 2వ తేది అఖిలపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.

TVK Vijay: నెల తర్వాత మళ్లీ చురుగ్గా విజయ్‌..

TVK Vijay: నెల తర్వాత మళ్లీ చురుగ్గా విజయ్‌..

కరూర్‌ రోడ్‌షోలో 41 మంది దుర్మరణం సంఘటన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న తమిళగ వెట్రి కళగం నేత విజయ్‌ మళ్ళీ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల కరూర్‌ మృతుల కుటుంబ సభ్యులను మహాబలిపురం రిసార్ట్‌కు రప్పించి వారికి క్షమాపణ చెప్పి, గాయపడిన వారికి తలా రూ.2లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Hyderabad: నోడౌట్.. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం..

Hyderabad: నోడౌట్.. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం..

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

Chennai News: కరూర్‌ దుర్ఘటనకు విజయ్‌నే కారణం..

Chennai News: కరూర్‌ దుర్ఘటనకు విజయ్‌నే కారణం..

కరూర్‌ రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోవటానికి, వందమందికిపైగా గాయపడటానికి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్‌నే కారణమని ‘నామ్‌ తమిళర్‌ కట్చి’ (ఎన్టీకే) సమన్వయకర్త సీమాన్‌ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి