• Home » Assam

Assam

Nupur Bora: సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

Nupur Bora: సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

బోరాపై స్థానిక యాక్టివిస్ట్ గ్రూప్ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి లాంఛనంగా ఫిర్యాదు చేసింది. భూములకు సంబంధించిన సేవలకు ఆమె 'రేట్ కార్డ్' పెట్టారని, భూముల రికార్డుల్లో మార్పులు చేసేందుకు రూ.1,500 నుంచి రూ.2 లక్షల వరకూ లంచంగా తీసుకునే వారని ఆరోపించింది.

Earthquake in Assam: అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

Earthquake in Assam: అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

అస్సాంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది. పరిస్థితిని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు చురుకుగా సమీక్షిస్తున్నాయి.

PM Modi Visit Five States: మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

PM Modi Visit Five States: మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్‌లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Woman And Daughter: 13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపేసిన భార్య

Woman And Daughter: 13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపేసిన భార్య

Woman And Daughter: జులై 25వ తేదీన సోనాల్ తన కూతురితో కలిసి భర్తను ఇంట్లోనే చంపేసింది. ఇందుకోసం ఓ ఇద్దరు యువకుల సాయం తీసుకుంది. భర్తను చంపేసి.. అతడు గుండెపోటుతో చనిపోయాడని ఇతర కుటుంబసభ్యుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది.

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..

అసోంలోని కాచర్‌ జిల్లాకు చెందిన హుస్సేన్‌ అహ్మద్‌ మజుందార్‌ గురువారం ఇండిగో 6E-2387 విమానంలో ముంబై నుంచి కోల్‌కతా మీదుగా సిల్చార్‌కు ప్రయాణించాడు. అయితే విమాన ప్రయాణ సమయంలో ఓ వ్యక్తి హుస్సేన్ చెంపపై బలంగా కొట్టాడు.

Assam PoliticS: గౌరవ్‌ గొగోయ్‌కు పాక్‌తో లింకులు

Assam PoliticS: గౌరవ్‌ గొగోయ్‌కు పాక్‌తో లింకులు

ఆపరేషన్‌ సిందూర్‌ పై పార్లమెంటులో జరిగిన చర్చలో ప్రధాని మోదీ సహా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..

Kerala Story: జనానికి ఆమె మీద అనుమానం మరింత పెరిగింది. జులై 12వ తేదీన హతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పరారీలో ఉన్న రహిమాకు తెలిసింది.

Assam Man Baths Milk: భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం..

Assam Man Baths Milk: భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం..

Assam Man Baths Milk: భార్య చేసిన పనికి అతడు తట్టుకోలేకపోయాడు. విడాకులకు అప్లై చేశాడు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మానిక్ సంతోషం పట్టలేకపోయాడు. పాలతో స్నానం చేశాడు. ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు.

Elephant Reunited With Mom: తల్లి ఒడికి చేరిన తప్పిపోయిన గున్న ఏనుగు.. ఎమోషనల్ వీడియో వైరల్..

Elephant Reunited With Mom: తల్లి ఒడికి చేరిన తప్పిపోయిన గున్న ఏనుగు.. ఎమోషనల్ వీడియో వైరల్..

Elephant Reunited With Mother At Kaziranga: దురదృష్టవశాత్తూ తల్లి నుంచి విడిపోయిన ఛోటూ అనే గున్న ఏనుగు అడవంతా కంగారుగా కలియతిరుగుతూ ఉంది. ఇది చూసిన కజిరంగా నేషనల్ పార్క్ అధికారులు ఆ చిన్నారి ఏనుగుకు సాయం చేశారు. అమ్మని చూడగానే ఛోటూ కేరింతలు కొట్టడం చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లక మానవు. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Assam Floods: అసోంలో జలవిలయం.. వరద గుప్పిట్లో 20 జిల్లాల్లో 4 లక్షల మంది

Assam Floods: అసోంలో జలవిలయం.. వరద గుప్పిట్లో 20 జిల్లాల్లో 4 లక్షల మంది

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 20 జిల్లాల్లోని 56 రెవెన్యూ సర్కిల్స్‌, 764 గ్రామాల్లో 3,64,046 మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. కాఛార్ జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి