• Home » AP Secretariat

AP Secretariat

CM Chandrababu: తెలుగువారి సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: తెలుగువారి సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగు వారి సత్తాను చాటారని కొనియాడారు. క్రీడారంగంలో నితీశ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు

Minister Swami : ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించలేదు

Minister Swami : ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించలేదు

రాష్ట్రంలో ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించలేదు. అర్హత ఉన్న ఒక్కరి పెన్షన్‌ని కూడా ప్రభుత్వం తీసేయడం లేదు.

 Home Minister Anitha: కేంద్రం నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తాం

Home Minister Anitha: కేంద్రం నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తాం

Home Minister Anitha: సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ర్ట పోలీసు శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. కేంద్ర హోం శాఖ‌కు చెందిన పార్లమెంట‌రీ క‌మిటీలో స‌భ్యుడుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్‌కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.

AP News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..

AP News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర భేటీ జరిగింది.

AP Cabinet: రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

AP Cabinet: రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

విశాఖ రుషికొండ ప్యాలెస్‌లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని ఆయన తెలిపారు.

CM Chandrababu: కార్పొరేషన్ల నూతన ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..

CM Chandrababu: కార్పొరేషన్ల నూతన ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..

నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లా పరిషత్‌లో ముగిసిన బదిలీల కౌన్సెలింగ్‌

జిల్లా పరిషత్‌లో ముగిసిన బదిలీల కౌన్సెలింగ్‌

జిల్లా పరిషత్‌ ఆవరణలో గురువారం నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్‌ ముగిసింది.

Secretariat: సచివాలయంలో పాతుకుపోయిన వైసీపీ అనుకూల అధికారులు.. వారు చేస్తున్న బాగోతం ఇదీ!

Secretariat: సచివాలయంలో పాతుకుపోయిన వైసీపీ అనుకూల అధికారులు.. వారు చేస్తున్న బాగోతం ఇదీ!

Andhrapradesh: అసెంబ్లీలో ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఏకంగా సచివాలంలో వైసీపీ అనుకూల అధికారుల బరితెగింపులకు పాల్పడ్డారు. సస్పెన్షన్‌లో ఉన్న సచివాలయం ఉద్యోగి సంఘనాయకుడు వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా పావులు కదుపుతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఇవాళ (మంగళవారం) వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్తారు. 12 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Pawan Kalyan: గ్రామ సభల నిర్వహణపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Pawan Kalyan: గ్రామ సభల నిర్వహణపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 23వ తేదీన గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సచివాలయం నుంచి సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి