• Home » Andhrapradesh

Andhrapradesh

డీసీసీబీకి ‘కనక’ వర్షం..

డీసీసీబీకి ‘కనక’ వర్షం..

బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరు చేయడం ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)కి ఆదాయం సమకూరుతోంది.

తోతాపురికి ఈసారీ దక్కని గిట్టుబాటు ధర

తోతాపురికి ఈసారీ దక్కని గిట్టుబాటు ధర

మామిడి రైతులకు ఈ యేడాది కూడా ధరలు ఆశాజనకంగా లేవు. మామిడితోటల్లో 70శాతానికి పైగా పండించే తోతాపురి మామిడి కాయలు విక్రయించుకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు.

ఏళ్లతరబడి పాతుకుపోయారు..

ఏళ్లతరబడి పాతుకుపోయారు..

శ్రీకాళహస్తీశ్వరాలయ పీఆర్వో కార్యాలయ వ్యవస్థ అక్రమార్కులకు అదునుగా మారిందన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలా చేయడం ధర్మమేనా..?

ఇలా చేయడం ధర్మమేనా..?

చెన్నై-కలకత్తా జాతీయ రహదారి పక్కన మల్లాం జంక్షన్‌ నాయుడుపేట ప్రాం తంలో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఆంధ్రా నాయకులతోనే పంచాయితీ.. కవిత సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రా నాయకులతోనే పంచాయితీ.. కవిత సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని... ఆంధ్రా రాజకీయ నాయకులతోనే పంచాయితీ అని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని అన్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

ఇంటి స్థలం.. ఇక సొంతం!

ఇంటి స్థలం.. ఇక సొంతం!

అసైన్డ్‌ ఇంటిపట్టాలు కలిగిన వారికి తీపికబురు. పదేళ్ల గడువు తీరిన అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని పట్టాదారుల పేరిటే రిజిస్ర్టేషన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఊరూరా సారా!

ఊరూరా సారా!

గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా తయారు చేసి, విక్రయిస్తున్నారు.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచినట్లు ప్రకటించాయి.

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గముంటున్నాడు. ఎండతీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచే మాడు పగిలే వేడి కనిపిస్తోంది. దానికి తోడు ఇవాల్టి నుంచి రోహిణి కార్తె మొదలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి