• Home » Andhrapradesh

Andhrapradesh

సర్.. ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు!

సర్.. ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు!

చిత్తూరు జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం రాత్రి నాటికి 13,39,847 ఎన్యుమరేషన్‌ ఫారాలను పంపిణీ (99.98శాతం) చేశారు.

‘సర్‌’ రెండు రోజులే కీలకం

‘సర్‌’ రెండు రోజులే కీలకం

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) తుది అంకానికి చేరుకుంది. అధికారికంగా 14వ తేదీ ఆఖరు గడువు అయినా ఎన్యూమరేషన్‌ ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అన్నా.. నీ వెంటే నేను!

అన్నా.. నీ వెంటే నేను!

ఆ అన్నదమ్ములది 60 ఏళ్ల అనుబంధం. ఆప్యాయత, అనురాగంతో పెరిగారు. ఏవో పొరపొచ్చాలతో వారి మధ్య కొన్నేళ్లుగా మాటల్లేవు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

‘నీలం, తోతాపురి కలర్‌’ ధరల పెరుగుదల

‘నీలం, తోతాపురి కలర్‌’ ధరల పెరుగుదల

మామిడి కాయల సీజన్‌ మరో పది రోజుల్లో ముగియనుంది. ఇపుడు ధరలు పెరగడంతో మామిడి రైతులు కాస్త ఊరట చెందారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

బొప్పాయి పంటకు బ్లాస్టింగ్‌ దెబ్బ

బొప్పాయి పంటకు బ్లాస్టింగ్‌ దెబ్బ

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని బొమ్మవరం రెవెన్యూ పరిధిలో ఉన్న ఓప్రైవేటు మైన్స్‌ అనుమతి లేని బ్లాస్టింగ్‌ చేస్తూ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోందనే విమర్శలొస్తున్నాయి.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

జేఎన్‌టీయూలో మహామాయలు!

జేఎన్‌టీయూలో మహామాయలు!

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో మాయలు కాదు.. మహామాయలు చేస్తున్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి