• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

ఆ విద్యార్థి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటా: హోం  మంత్రి అనిత

ఆ విద్యార్థి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటా: హోం మంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో గురువారం పర్యటించారు. నక్కపల్లిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు మరింత ప్రాధాన్యమిస్తాం: సీఎం చంద్రబాబు

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు మరింత ప్రాధాన్యమిస్తాం: సీఎం చంద్రబాబు

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు ప్రాధాన్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు.

నటి కాదంబరీ  జెత్వానీ కేసులో కీలక పరిణామం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

ముంబై సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ బుధవారం హాజరయ్యారు.

 సాయికృష్ణ కేసు.. ఆ హోం గార్డ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

సాయికృష్ణ కేసు.. ఆ హోం గార్డ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడు వెంకట్‌ను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టులో సిట్ అధికారులు బుధవారం హాజరు పరిచారు. ఈ నెల 25వ తేదీ వరకు మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది.

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది.

తెలంగాణలో పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణకు ఈసీ ఆమోదం

తెలంగాణలో పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణకు ఈసీ ఆమోదం

తెలంగాణలో పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పోలింగ్‌ స్టేషన్ల మార్పులు, పేర్ల మార్పులకు ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించండి.. కేంద్రమంత్రిని కోరిన మంత్రి పొంగులేటి

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించండి.. కేంద్రమంత్రిని కోరిన మంత్రి పొంగులేటి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఆ బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఆ బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోయాలని దిశానిర్దేశం చేశారు.

 కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నైజేషన్: అయ్యన్నపాత్రుడు

కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నైజేషన్: అయ్యన్నపాత్రుడు

కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నజేషన్ పెట్టామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆరు నెలలుగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.

మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు అప్పగించే సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ఈ నిర్ణయం ఉందని కొనియాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి